Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా నివారణకు ‘పంచగవ్య’ ఆయుర్వేద చికిత్స
800 మంది కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు
న్యూఢిల్లీ : పంచగవ్యఆయుర్వేద చికిత్సతో మొత్తం 800మంది కొవిడ్ 19 రోగులు కోలుకోగలిగారని రాష్ట్రీయ కామథేను ఆయోగ్ (ఆర్కెఎ) ఛైర్మన్ వల్లభ్భాయ్ కథీరియా...
ఒకే గ్యాస్ పైప్లైన్ గ్రిడ్తో దేశం అనుసంధానం
ఇంధన రోడ్మ్యాప్ ప్రకటించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇంధన రంగానకి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళలోని కోచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరుకు నిర్మించిన 450 కిలోమీటర్ల...
ప్రియుడిపై దాడి.. మూటకట్టి మురికికాలువలో పడేశారు…
అహ్మదాబాద్: సోదరితో వివాహేతర సంబందం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసిన అనంతం బస్తాలో మూటగట్టి డ్రైనేజీ పైపులో పడేసిన సంఘటన గుజరాత్లోని ఖేడా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
ఇండోర్లో కమెడియన్, మరో నలుగురి అరెస్ట్..
ఇండోర్లో కమెడియన్, మరో నలుగురి అరెస్ట్
హిందూ దేవుళ్లను అవమానించారని ఆరోపణ
ఇండోర్: హిందూ దేవుళ్లను అవమానించారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్లో ఓ హాస్య నటుడితోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన కమెడియన్ గుజరాత్కు...
జైలు… భార్య రాలేదని మర్మాంగాన్ని కట్ చేసుకున్న భర్త
మాడ్రిడ్: క్రిస్మస్ పండుగ సందర్భంగా జైల్లో ఉన్న భర్తను భార్య చూడటానికి రాలేదని అతడు మర్మాంగాన్ని కట్ చేసుకున్న సంఘటన స్పానిష్ లోని ప్యూరెటో ది శాంతా మారియాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
పేలిన ఓఎన్జిసి గ్యాస్ పైప్లైన్: ఇద్దరు మృతి
గాంధీనగర్: గుజరాత్లో ఓఎన్జిసి గ్యాస్ పైప్లైన్ పేలింది. కలోల్ సిటీలో పైప్లైన్ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓఎన్జీసి సిబ్బంది...
నకిలీ వీసాల కేసులో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: విదేశాల్లో పనిచేసేందుకు జాబ్ వీసా ఇస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు....
రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టించాయి: ప్రధాని మోడీ విమర్శ
రైతులను పక్కదోవ పట్టించిన ప్రతిపక్షాలు
కుట్రలో భాగంగానే ఢిల్లీలో పావులు
అన్నదాతల సందేహాలను తీర్చుతాం
గుజరాత్ సభలలో ప్రధాని మోడీ విమర్శ
ఢోర్డో: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ...
అత్యాచారం, భవనంపై నుంచి తోసివేత
సూరత్: 18 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి భవనం నుంచి కిందికి తోసివేసిన ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన గురించి పోలీసులు శుక్రవారం వెల్లడించారు....
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
ఏకకాల ఎన్నికలు ఎందుకు?
ఎన్నికల ఏకత గురించి ప్రధాని మోడీ మళ్లీ ఎలుగెత్తి వినిపిస్తున్నారు. దీర్ఘ విరామం తర్వాత ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ ప్రస్తావన తిరిగి తీసుకు వచ్చారు. లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే...
పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు
సింహంలా సింగిల్గా ప్రజల మనిషి కెసిఆర్
డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు
వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా?
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఆగం చేయాలని చూస్తున్నారు
నగర ప్రజలు ఆలోచించి...
జమిలి ఎన్నికలు దేశానికి ఎంతో అవసరం
కేవడియా: దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం, ఒకే ఎన్నికలు) నిర్వహణపై చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చర్చించే విషయం మాత్రమే...
కిషన్రెడ్డి నిస్సహాయ మంత్రి
హైదరాబాద్ నగరానికి బిజెపి చేసిన సహాయం ఏమీ లేదు
గల్లీ ఎన్నికలకు ఢిల్లీ
లీడర్లు అవసరమా?
బిజెపిని గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్ను అమ్మేస్తారు
నేనూ ఒక తండ్రినే
విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆలోచించి నిర్ణయించాలి : కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
బిజెపిలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి
హైదరాబాద్ : బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో నాయకత్వం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్సెస్ కేంద్ర...
రెండు ట్రక్కులు ఢీ: 9 మంది మృతి
గాంధీనగర్: గుజరాత్లోని వడోదరలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. వాగోడియా క్రాసింగ్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు...
జవాన్లతో మోడీ దీపావళి
సైనికుల కోసం ప్రతి ఒక్కరూ దివ్వెలు వెలిగించండి
ట్విట్టర్లో ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: ఏటా దీపావళి పండుగను ఆర్మీ జవాన్ల మధ్య జరుపుకొనే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు. సరిహద్దుల...
ట్రంప్ ఓటమి మోడీకి దెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలెక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్కు...
మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్
హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...
మంత్రాల పేరుతో అక్కాచెల్లెలుపై అత్యాచారం….
ముంబయి: మంత్రాల నెపంతో అక్కాచెల్లెలుపై మంత్రగాడు అత్యాచారం చేసి గర్భవతులు చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. అక్కాచెల్లెలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంత్రగాడిని పోలీసు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన...