Sunday, April 28, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search
India has lost 750 tigers in last eight years

ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం

మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
Nisarga live updates: Heavy rain in Mumbai

నిసర్గ తుపాన్ బీభత్సం…. రెండు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు…

  ముంబయి: మహారాష్ట్రలో నిసర్గ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. రాయగడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తుపాను తీరాన్ని తాకింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో 110-120 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తుండగా భారీ...
quarantine

దేశవ్యాప్తంగా క్వారంటైన్‌లో 23లక్షల మంది

మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల మంది న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. వీరిలో దేశంలోని ఒక...
Locusts--attack

పంటల ‘మహమ్మారి’ మిడతల దండు

 ఇప్పటికే అనేక చీడ పీడలతో అన్నదాత సతమతం మిడతల దండుపై అధికారులు, రైతుల్లో ఆందోళన ఏడాదిలో2500 మంది ఆహారం.. ఒక్క మిడతే తినేస్తుంది పచ్చిక బయళ్లను వదలని వైనం.. రాష్ట్రంలో యాసంగి పూర్తి మూడు నెలలు కీలకం... మిడతలు...
Kid tries to wake dead mother at Bihar station

అమ్మ ఇక లేదని తెలియక.. హృదయ విదారక సంఘటన (వీడియో)

పాట్నా: తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని తెలియని పసిబాలుడు.. తల్లి శవంపై కప్పిన వస్త్రాన్ని లాగుతూ లే అమ్మా అంటున్న దృశ్యం అందరినీ కలిచి...
Yogi who lived without food and drink died

70 ఏళ్లు అన్నపానీయాలు లేకుండా జీవించిన యోగి కన్నుమూత

  గాంధీనగర్: 70 ఏళ్లుగా అన్న పానీయాలు ముట్టుకోకుండా కేవలం గాలితోనే జీవించిన యోగి ప్రహ్లాద్ జాని మంగళవారం ఉదయం గాంధీనగర్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. భక్తుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని...

‘గుజరాత్ మోడల్’ పోరు!

  ‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
5 states account for over 72 per cent of country

కరోనా కరుకుదనం

గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు తేదీ కేసుల సంఖ్య మే 17 4,987 మే 18 5,242 మే 20 5,611 మే 21 5,609 మే 22 6,654 కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
Corona control was possible in India with the lockdown

లాక్‌డౌన్‌తో భారత్‌లో కరోనా కట్టడి సాధ్యమైంది

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశం కరోనాపై పోరులో విజయవంతమైందని చెప్పేందుకు... అందుకు సంబంధించిన అంశాలతో కూడిన ఓ నివేదికను కేంద్రం బయటపెట్టింది. దేశంలో లాక్‌డౌన్‌ను దాదాపు సడలింపులతో కేంద్రం ఎత్తేసినట్లేనని, ఇన్నాళ్లు కేంద్రం విధించిన...
TS Govt extends Lockdown till July 31 in Cantonment jones

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం

దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు చైనా కేసులు 82,933 2,649 మంది వైరస్‌కు బలి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో...

రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు

  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
Police Case filed against Mumbai doctor hide Covid 19 positive

కరోనా సోకిన విషయాన్ని దాచిన వైద్యురాలు.. కేసు నమోదు

  ముంబయి: కరోనా వైరస్ సోకిన విషయాన్ని దాచి ముంబయి నుంచి గుజరాత్‌కు ప్రయాణించిన 22ఏళ్ల ఓ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 4న ముంబయిలో సదరు వైద్యురాలికి కరోనా పాజిటీవ్...

ఒకవైపు సింహాల గర్జన… నడిరాత్రి కారడవిలో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

గాంధీనగర్: నడిరాత్రి కారడవిలో ఒక వైపులో సింహాల గర్జన మరో వైపు అంబులెన్స్‌లో ఓ గర్భిణి ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచ్చింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం రోజున గిర్ ఫారెస్ట్‌లో పండంటి బిడ్డలకు మాతృమూర్తి...
Covid-19

దేశంలో ప్రమాదకరంగా ఆ పది నగరాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్‌ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించిన ప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో 32,138 మంది ఇంకా...
Coronavirus cases in the country is 40 thousand

దేశంలోని ఆ పది నగరాల్లోనే… 50 శాతానికిపైగా కరోనా కేసులు

  ముంబయిలో 9310, ఢిల్లీలో 4898, అహ్మదాబాద్‌లో 4076 న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్‌ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించినప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో...
Corona

“భయం” కరోనా

  ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...

దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు

  ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్‌లో 319 జిల్లాలు 21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్‌గా పరిగణన ప్రతివారం జాబితా సమీక్ష రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
bhavani mata

కరోనా కోసం భవాని మాతా దేవాలయంలో నాలుక కోసుకున్నాడు…

  గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య...

14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?

    కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి? లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు 26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్ ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ తిరువనంతపురం...

Latest News