Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
ప్లాస్మాథెరపీ ప్రమాదకరం
నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం
కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
కరోనా కోసం భవాని మాతా దేవాలయంలో నాలుక కోసుకున్నాడు…
గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్లోని బనాస్కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్య...
14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?
కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి?
లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు
26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు
ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు
క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్
ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ
తిరువనంతపురం...
సిఎంతో బేటీ…. కాంగ్రెస్ ఎంఎల్ఎకు కరోనా
గాంధీనగర్: కాంగ్రెస్ ఎంఎల్ఎ ఇమ్రాన్ ఖేద్వాలాకు కరోనా వైరస్ సోకిన సంఘటన గుజరాత్లో జరిగింది. జమాల్పూర్ ఖాదియా నియోజక వర్గం నుంచి ఇమ్రాన్ గెలుపొందారు. మంగళవారం ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్ఎలు గుజరాత్ ముఖ్యమంత్రి...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
కరోనా ప్రతాపం
ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు
ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు
తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు
రాజస్థాన్లోనూ పెరుగుతున్న బాధితులు
11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి
అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...
సిద్దిపేటలో విషాదం: కన్నకొడుకు రాకపోవడంతో భర్తకు తలకొరివి పెట్టిన భార్య..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓ కొడుకు తన తండ్రి మరణించడంతో తలకొరివి పెట్టేందుకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కట్టుకున్న భార్యే తన...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
ఘోర ప్రమాదం
దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం
ఓఆర్ఆర్పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు
మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
కరోనా రోగులు 724.. మృతులు 17
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....
16 ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి
న్యూఢిల్లీ : దేశం లోని మరో పది ప్రైవేట్ ల్యాబ్లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్ ) అనుమతి మంజూరు చేసింది. దీంతో దేశంలో కరోనా నిర్ధారణకు అనుమతి పొందిన...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
బాలుడి ప్రాణం తీసిన పది రూపాయల పంచాయతీ
అహ్మదాబాద్: పది రూపాయల కోసం 17 ఏళ్ల బాలుడిని చంపిన సంఘటన గుజరాత్లోని అమరాయ్వాడి పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనానికి బ్రేక్స్...
బాలికపై మారు తండ్రి అత్యాచారం… నాలుగు నెలల గర్భవతి
రాజ్కోట్: 16 ఏళ్ల బాలికపై మారు తండ్రి అత్యాచారం చేసి ఆమెను గర్భవతి చేసిన సంఘటన గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా నవగమ్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 15 సంవత్సరాల...
ఐదుగురిని జైలు పాలు చేసిన టిక్ టాక్ వీడియో
అహ్మదాబాద్: మద్యం కేసులో అరెస్టైన ఓ వ్యక్తి లాకప్లో తన నలుగురు స్నేహితులతో కలిసి టిక్టాక్ వీడియోను సృష్టించారు. దీంతో టిక్టాక్ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు గుర్తించి ఆ నలుగురు స్నేహితులను...
ఆ సింహం నుంచి పరుగుల వీరుడు బోల్ట్ కూడా తప్పించుకోలేడు (వీడియో వైరల్)
గాంధీనగర్: గుజరాత్లోని మాధావ్పూర్ గ్రామంలోకి ఓ సింహం ప్రవేశించింది. అటవీలో నుంచి జనసంచారంలోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గరుయ్యారు. సింహం ఉన్న ఇంటి ముందు గ్రామస్థులు గుంపుగా ఉన్నారు. సింహం ఒక్కసారిగా బయటకు...
జవాబు పత్రం చూపించలేదని విద్యార్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి
అహ్మదాబాద్: పదో తరగతి పరీక్షలో జవాబులు చూపించలేదని పక్క విద్యార్థిపై మరో విద్యార్థితో కత్తితో దాడి చేసిన సంఘటన గుజరాత్లోని క్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు...
దళిత మహిళపై సర్పంచ్ కుమారుడు అత్యాచారం….
గాంధీనగర్: సర్పంచ్ కుమారుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి దళిత యువతిని(19) తుపాకీతో బెదిరించి... ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు...
ఈ బంధం కలకాలం ఉంటుంది..
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...
నమస్తే భారత్
‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి,...