Saturday, May 18, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
CM KCR

వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు

  హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్‌ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...
KCR

తెలంగాణలో కరోనా లేదు, రానివ్వం: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని.. అంతేకానీ, రాష్ట్రానికి కరోనా వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టం చేశారు. శనివారం గవర్నర్‌...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...

మార్పు వైపు తొలి అడుగు

  పట్టణ ప్రగతి విజయవంతం కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాం : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో మార్పుదిశగా ఒక ముందడుగు పడిందని పురపాలక శాఖ మంత్రి...

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్

  ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి : వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంస హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ...

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా శశాంక్ గోయల్

  హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (సిఇఒ) సీనియర్ ఐఎఎస్ అధికారి శశాంక్ గోయల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ బి.సి పాత్ర శుక్రవారం...
Minister Etela Rajender

వ్యాపించలేదు

తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్‌గా లేము ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్‌కు నెగటివ్ రిపోర్టు రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస అధిక ధరలకు...
Coronavirus in Mindspace

మైండ్ స్పేస్ లో డిఎస్ఎమ్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్?

హైదరాబాద్: మాదాపూర్‌ లోని మైండ్ స్పేస్ లో ఉన్న డిఎస్‌ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం డిఎస్ఎమ్ కంపెనీ తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట...

సంపాదకీయం: శ్రీలంక బ్యాలట్ యుద్ధం

  శ్రీలంక పార్లమెంటు ఎన్నికలకు తెర లేచింది. దేశాధ్యక్షుడు గోటాబయ రాజపక్స సోమవారం నాడు పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 25న ఎన్నికలు జరిపించడానికి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుత పార్లమెంటు పదవీ కాలం...

ప్రతి జిల్లాలో ఫిష్‌ఫుడ్ ఫెస్టివల్

  హైదరాబాద్: పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలలో ఉన్న సమస్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో మంగళవారం...
Minister Etela Rajender

వదంతులు నమ్మొద్దు.. మనదగ్గర ‘కరోనా’ వ్యాపించే అవకాశం తక్కువ

  హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గాంధీ ఆస్పత్రిలో నిన్న కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం...

త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ

  టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం సహకార ఎన్నికల్లో సామాజిక న్యాయం చేశాం డిసిసిబి, డిసిఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల సమావేశంలో కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి,పరిశ్రమల...
coronavirus

నగరంలో కరోనా కేసు..

  మన తెలంగాణ, హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నగరంలోకి ప్రవేశించింది. గత నెల రోజుల నుంచి 78మంది కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరగా, వారిలో ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో...
Mana Telangana news,Telangana Online News,Cricket news in telugu,latest Cricket news,

ఆదాయపు గనులు

రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఖనిజ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 3,905.90 కోట్లకు చేరుకున్న రాబడి మన తెలంగాణ/హైదరాబాద్: గనుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తూ.. అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది....
harish

అనుకున్నట్టే రాష్ట్ర రాబడి

    జనవరి ఆఖరుకు రూ.79,488 కోట్ల ఆదాయం సిఎం వాస్తవిక పద్దులతో బడ్జెట్ పెట్టారు.. అందుకే సాధ్యమైంది  పెట్టుకున్న లక్ష్యంలో 70.28%  ఐదేళ్లలో అత్యధికం, 12% పెరుగుదల  మార్చి ఆఖరుకు 95% చేరుకోగలదని అంచనా మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో తెలంగాణ ప్రభుత్వం...
Maharashtra Babli project Gates Open

బాబ్లీ నీటి విడుదల

  బాబ్లీ నుంచి 0.6 నీటి విడుదల తెరుచుకున్న 14 బాబ్లీ గేట్లు నేడు శ్రీరాంసాగర్‌కు చేరుకోనున్న బాబ్లీ నీరు మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుగేట్లు ఎత్తివేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో తెలంగాణ,...

6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం 8 లేదా 10న బడ్జెట్? మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
S-N-Shrivastava

ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. అల్లర్లకు కారణమని తెలిసిన పులువురిని సిట్ బృందాలు అదుపులోనికి తీసుకున్నాయి. వారి దగ్గరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నాటుతుపాకీలు స్వాధీనం...
KCR

మాంద్యం నీడలో బడ్జెట్‌పై మథనం

  గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం? పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్ కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...

Latest News