Home Search
కేంద్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్
మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి
రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు
దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో...
130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్
రాష్ట్రంలో...
శానిటేషన్ హబ్
ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు
మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం
‘ఇంక్ వాష్’ సమ్మిట్లో మంత్రి కెటిఆర్ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్...
కుట్రపూరిత చట్టం సిఎఎ!
మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...
దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’
పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా
ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి
ఉత్తమ్కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు
వార్డు సభ్యులు, కార్పొరేటర్లు
సిఎం కెసిఆర్లా పనిచేయాలి
నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...
రాష్ట్రంలో 11కు చేరిన కరోనా అనుమానిత కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు 11కు చేరాయి. ఇదివరకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ముగ్గురిని గుర్తించి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్...
ఆప్కు మద్దతుగా తృణమూల్ ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ : మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించింది. ఈమేరకు జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రియిన్ గురువారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోపాటు...
ఎపి శాసన మండలి రద్దుకు పార్లమెంట్లో అవరోధాలు?
న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి పార్లమెంట్లో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో శాసన మండలుల ఏర్పాటు...
త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన
కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు?
కేంద్రం నుంచి అందని సాయం
సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం
హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
గర్భస్రావం గడువు 24 వారాలకు పెంపు
న్యూఢిల్లీ : గర్భస్రావం చేయడానికి ప్రస్తుత 20 వారాల పరిమితిని ప్రభుత్వం 24 వారాలకు పొడిగించిందని, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. ప్రగతిశీల సంస్కరణలో...
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు హోమియోతో విరుగుడు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి, యునాని ఔషధాలు సమర్ధంగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ బుధవారం సూచించింది. కరోనా వైరస్ రాకుండా నివారించేందుకు మూడు రోజుల పాటు పరగడుపున హోమియో మందు...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి
పార్లమెంట్లో మన వాణి గట్టిగా వినిపించండి
రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్టి, ఐజిఎస్టి బకాయిల గురించి అడగండి
మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు
రైతుబంధు, హరితహారం,...
రూ.52,941 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన
హైదరాబాద్...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...
హస్తం, కమలం ఔట్
వాటివి దొంగ పొత్తులు,టిఆర్ఎస్కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి
ప్రతి హామీని అమలుపరుస్తాం
పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు
ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు
ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...
నిధుల్లో కోత వద్దు
నేటి 15వ ఆర్థిక సంఘం భేటీలో కోరనున్న రాష్ట్రం
భగీరథ, కాళేశ్వరంలకు నిధులు ఇవ్వాలని మళ్లీ కోరుతాం : మంత్రి హరీశ్రావు
హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచడం మంచిదేనని అయితే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత...
ఆ నలుగురికీ సోకలేదు
కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్
హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...
ఎపి శాసనమండలి రద్దుకు జగన్ క్యాబినెట్ ఆమోదం
అమరావతి: కీలక బిలుల ఆమోదానికి అవరోధంగా తయారైన రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది....