Tuesday, April 30, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

మాజీమంత్రి జువ్వాడి కన్నుమూత

  జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన మంత్రులు హరీశ్‌రావు, ఈటల, కొప్పుల సిఎం కెసిఆర్ సంతాపం మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు(93) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...

ఎమ్‌ఎల్‌సి ఎన్నికల్లో థాకరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం

  వెనక్కు తగ్గిన కాంగ్రెస్ ముంబై : మహారాష్ట్రలోని 9 ఎమ్‌ఎల్‌సి స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎమ్‌ఎల్‌సిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి...

75 శాతం కేసుల్లో కరోనా లక్షణాలు లేవు : కేజ్రీవాల్ వెల్లడి

  న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్ధారణ అయ్యే కరోనా కేసుల్లో దాదాపు 75 శాతం వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు....
Chhattisgarh Former CM Ajit Jogi Slips Into Coma

కోమాలోకి చత్తీస్ గఢ్ మాజీ సిఎం

  రాయ్ పూర్: జనతా కాంగ్రెస్ అధ్యక్షడు, చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ కోమాలోకి వెళ్లారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలిన అజిత్ జోగిని కుటుంబ సభ్యులు రాయ్ పూర్...

29 దాకా లాక్‌డౌన్

రాష్ట్రంలో మరోసారి పొడిగింపు కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం 15న లాక్‌డౌన్‌పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం ఆగస్టులో వ్యాక్సిన్ అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం కరోనా కొత్త కేసులు 11...
Sonia

వ‌ల‌స కూలీల రైలు ఛార్జీలను మేం భ‌రిస్తాం: సోనియా గాంధీ

  న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా దేశ‌వ్యాప్తంగా చిక్కుకున్న వ‌ల‌స‌కూలీలు 40 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు...

మటన్‌లో బీఫ్.. తప్పుడు ప్రచారం: మంత్రి తలసాని

  మాంసం షాపులపై నిరంతర తనిఖీలు.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు జిహెచ్‌ఎంసి పరిధిలో మటన్, స్లాటర్‌లపై సమగ్ర సమాచారం ప్రతిపక్షాల ఆరోపణలు బాధ్యతరాహిత్యం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ/హైదరాబాద్: మటన్‌లో బీఫ్ కలుపుతున్నారన్న...

21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: గంగుల

  కరీంనగర్: కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ సరఫరాతో పంట దిగుబడి పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ...

మాఫీల మతలబు

  ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...

టిమ్స్‌కు రూ.50 లక్షలు కేటాయించిన రేవంత్‌రెడ్డి

  మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్19 ఆసుపత్రికి మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డి.. ఎంపి నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు....
Centre selling govt assets in name of monetisation policy

కార్మికుల వేతనాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

  న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా వివిధ రంగాల సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈమేరకు 12 కోట్ల మంది ఉద్యోగుల వేతనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని...

చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్

  140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు ముందే సమాచారం ఇవ్వలేదు అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం వాషింగ్టన్...

ఎగవేతదార్లకు ఎర్రతివాచీ

డిఫాల్టర్ల జాబితాలో మెహుల్‌చోక్సీ, విజయ్‌మాల్యా, సందీప్, సంజయ్ ఝన్‌ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు ఆర్‌టిఐ కింద సమాచారమిచ్చిన ఆర్‌బిఐ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...

రెపరెపలాడిన గులాబీజెండా

  పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్ సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...
Will not contest next election Says MLA Jagga Reddy

‘మరో 2, 3 నెలలు లాక్‌డౌన్ పొడిగించాలి’

  మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ముందు జాగ్రత్తతో మే 7 వరకు లాక్‌డౌన్ పెట్టారని, అయితే మరో రెండు, మూడు నెలలు లాక్‌డౌన్ పొడిగించాలని సిఎం కెసిఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి...

ఉద్యోగుల డిఎ కోతపై మన్మోహన్ సింగ్ ధ్వజం

  న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, సాయుధ దళాలకు డిఎలో కోత విధించడానికి నిర్ణయం తీసుకోవడంలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి గురువారం...

మాజీ సిఎం కుమారస్వామి కుమారుడి పెళ్లిలో సామాజిక దూరం ఏదీ?

  బెంగళూరు : మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
India

తనయుడి కోసం తల్లి… 2700 కిలో మీటర్లు ప్రయాణించి…

  తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్...
Rahul

కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదు: రాహుల్

  ఢిల్లీ: కరోనాను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ మాత్రమే పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లాక్‌డౌన్ కేవలం కరోనా వైరస్ వ్యాప్తిని...
YCP MLA Burra Madhusudan Yadav

ఎపి సరిహద్దులో ఎంఎల్‌ఎ హల్‌చల్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనిగిరి ఎంఎల్‌ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి ఐదు ఇన్నోవాలలో 39...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్