Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
మెహిదీపట్నంలో బోణీ కొట్టిన ఎంఐఎం
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ తొలి ఫలితం వెల్లడైంది. మెహిదీపట్నంలో ఎంఐఎం బోణీ కొట్టింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం ఖాతాలో తొలి ఫలితం...
సంపాదకీయం: రజనీకాంత్ పార్టీ
ఇదిగో అదిగో అంటూ తన రాజకీయ ఆరంగేట్రం గురించి చిరకాలంగా ఊరిస్తూ ఆశపెడుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు ఆ ముహూర్తాన్నిప్రకటించారు. వచ్చే నెల (2021 జనవరి) లో పార్టీని ప్రారంభించనున్నట్టు...
హిందుత్వ రాద్ధాంతం
స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందు ఆధ్యాత్మికతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థం చెప్పారు. 11.09.1893న షికాగో ప్రపంచ మతాల సభలో హిందు ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని తెలిపారు. ఈ...
అమిత్షాతో పంజాబ్ సిఎం భేటీ
ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి, రైతులకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్నప్రతిష్టంభనను వీలయినంత త్వరగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని, ఎందుంటే రైతు ఆందోళన పంజాబ్ ఆర్థిక వ్యవస్థతో పాటుగా దేశ...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని వైఖరి చెప్పాలి…
న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాక్సిన్ను దేశ ప్రజలందరికీ అందచేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ వైఖరేమిటో...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
డుమ్మా కొట్టిన ఓటు
చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
పెన్షన్లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
నోముల ఇకలేరు
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు
* కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత
* దివికేగిన ధృవతార
* హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల
* ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం...
అహంకారం వీడి రైతుల రుణం తీర్చుకోండి
కేంద్రానికి రాహుల్ సూచన
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మద్దతు...
విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం
భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
అభివృద్ధి కోసం కారుకు ఓటు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్కు ఈ డిసెంబర్లో జరుగుతున్నా ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం ఏర్పడక ముందు అస్తవ్యస్తంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని...
మాజీ మంత్రి మానిక్ చంద్ మృతి
జైపూర్: రాజస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి మానిక్ చంద్ సూచన కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకే బుధవారం కన్ను మూశారు. 89 ఏళ్ల ఆయన కొద్దిరోజులు కరోనా నివారణకు చికిత్స పొందారు....
ఢిల్లీ ఘాటుకు దూరం గోవా చల్లగాలిలో విహారం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా సైక్లింగ్
పనాజీ: ఢిల్లీలో వాయు కాలుష్యంతో గోవా చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకించి సోనియా సైక్లింగ్కు దిగారు. ఇతరత్రా వ్యాయామాలు...
అమరీందర్, సిద్ధూ విందు భేటీ
వ్యవసాయ క్షేత్రంలో ఆటవిడుపు
చండీగఢ్ : పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధూ మధ్య బుధవారం విందు భేటీ జరిగింది. ఈ నేతల మధ్య చాలా కాలంగా సరైన...
50 ప్రశ్నలకు జవాబు చెప్పండి
? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది...
గుజరాత్లో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సమావేశం
ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
హాజరుకానున్న అన్ని రాష్ట్రాల స్పీకర్లు, చైర్పర్సన్లు
గాంధీనగర్: లోక్సభ, రాజ్యసభ, ఇతర శాసన వ్యవస్థలకు చెందిన సభాధ్యక్షుల మధ్య విస్తృత సంప్రదింపులకు అవకాశం కల్పించే లక్షంతో రెండు రోజులపాటు...
ఈ ”అసహజ పొత్తు” ఎంతోకాలం సాగదు
ఉద్ధవ్ సర్కార్పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు
పుణె: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని ''అసహజ పొత్తు''గా మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. ఈ కూటమి విచ్ఛిన్నమైన రోజు...
కరోనాకష్టకాలంలో బిజెపి పారిపోయింది
హైదరాబాద్: దేశంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపిన గొప్పతనం టిఆర్ఎస్ దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. సోమవారం తెల్లాపూర్లోని భారతీనగర్, సాయిబాబా నగర్లో హరీశ్రావు గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు....