Thursday, May 16, 2024
Home Search

సూర్యాపేట - search results

If you're not happy with the results, please do another search

డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలి: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: రైతులు రాజులు కావాలని సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కోదాడలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు డిమాండ్...

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు: జగదీష్ రెడ్డి

    సూర్యాపేట: సిఎం కెసిఆర్ సంకల్పం మేరకే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు....

ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు

  86 శాతానికి చేరిన కొనుగోళ్లు ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600...
129 New Corona Cases Reported in Telangana

తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు.. ఒకరు మృతి

  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 71 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ రోజు...
Essential goods-rice distribute by Jagadeesh

ఐదు వేల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ….

  హైదరాబాద్: సూర్యాపేట నియోజకవర్గంలో ముస్లింలకు బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సొంత డబ్బులతో ఐదు వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్...
District wide farm cards for controlled crops

ఇలా ‘సాగు’దాం

  నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు అమలు బాధ్యత కలెక్టర్లకు సిద్ధమైన పంటల పటం ఆమోదించిన సిఎం? వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్! పత్తి 10లక్షల ఎకరాలు అధికం! అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
RTC buses started all over the state

బైలెల్లిన బస్సులు

  కరోనా భయంతో అంతగా సాగని ప్రయాణాలు, ఒకటి రెండు చోట్ల మినహా ఖాళీగానే నడిచిన బస్సులు జిల్లాల మధ్య రైట్..రైట్ సందడి రోడ్డెక్కిన 2900 ఆర్‌టిసి బస్సులు నిజామాబాద్,ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి జెబిఎస్ వరకు...
Minister Puvvada review meet with officers on rtc charges hike

తెలంగాణలో ఆర్టీసీ సర్వీసులు పున:ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. జిహెచ్ఎంసి పరిధి మినహా ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి....
Reported 534 New Corona Cases in Delhi

రాష్ట్రంలో మరి 40 కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 33, ఏడుగురు వలస కార్మికులకూ వైరస్, 13 మంది డిశ్చార్జి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం...
199 New Corona Cases Reported in AP

51 కొత్త కేసులు

  ఇద్దరు మృతి, 37 జిహెచ్‌ఎంసిలోనే, 14 మంది వలస కార్మికులకు పాజిటివ్ 21 మంది డిశ్చార్జ్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించిన...
Corona

79 కొత్త కేసులు

  పాజిటివ్‌లన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనివే ఒక్క జియాగూడలోనే 26 పాజిటివ్‌లు భయాందోళనలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు 50 మంది డిశ్చార్జ్, 444 మందికి చికిత్స 14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు సున్నా మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ హైదరాబాద్...

సమ్మె బాటలో తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు

  చమురు సంస్థలు రవాణా ఛార్జీలో భారీగా కోత పెట్టడంపై నిరసన రోడ్లపై నిలిచిపోయిన 500 ట్యాంకర్లు మనతెలంగాణ/హైదరాబాద్ : చమురు సంస్థలు రవాణా ఛార్జీలో భారీగా కోత పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు...

ప్రభుత్వం చెప్పినట్టే పంటలు

  ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...

33 కొత్త కేసులు

గ్రీన్‌జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు జిహెచ్‌ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3 14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్ రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్‌లు మన తెలంగాణ/హైదరాబాద్...
Corona

మళ్లీ కేసులు పెరిగినయ్

  రాష్ట్రంలో కొత్తగా 31 మంది కరోనా బాధితులు, వీటిలో 30 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనివే ఒకరు మృతి, 24 మంది డిశ్చార్జ్ కరోనా మహిళకు పుట్టిన చిన్నారికి నెగిటివ్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు...

ముప్పును జయించిన ముగ్గురు

  కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్‌లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
Accident, two died in road accident at suryapet district

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

మునగాల: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు...
CM distribute rice-money for hungry

ఆకలితో ఉండొద్దని బియ్యంతో పాటు నగదు: జగదీష్ రెడ్డి

  సూర్యాపేట: కరోనా సమయంలో సిఎం కెసిఆర్ పేదలను ఆదుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ జరిగింది....
Road-Accident, Two persons died in road accident at suryapet

రోడ్డు ప్రమాదంలో ఏడాది చిన్నారి మృతి…

సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో...
Coron Cases

రాష్ట్రంలో కొత్త కేసులు 11

  20 మంది డిశ్చార్జ్ 1107కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 22 జిల్లాల్లో 14 రోజులుగా నమోదు కాని కేసులు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20...

Latest News