Saturday, May 18, 2024
Home Search

సంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Security guard dead felt on gate

విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతి

రు.17 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకారం మన తెలంగాణ / పటాన్ చెరు: విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం తోషిబా...
116 New Corona Cases Registered In Telangana

91 శాతానికి పెరిగిన రికవరీ రేటు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 91 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడిన వారంతా వేగంగా కోలుకోవడంతోనే రికవరీ రేట్ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...
Release of Agriculture Eamcet Results

అగ్రి ఎంసెట్‌లో అమ్మాయిల సత్తా

  తొలి మూడు ర్యాంకులు వారివే.. టాప్ టెన్‌లో 4 నుంచి 10 ర్యాంకుల్లో అబ్బాయిలు నీట్‌లో జాతీయస్థాయి 3వ ర్యాంకర్ స్నిఖితకు ఎంసెట్‌లోనూ 3వ స్థానం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలలో మొదటి మూడు...
3614 New Corona Cases Registered in Telangana

2లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 30వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,274 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం...
TS Edcet 2020 results out on 28 October

ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి ఫలితాలను శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షకు 80.85 శాతం అభ్యర్థులు హాజరయ్యారు....
CM KCR Review on the Department of Agriculture

వ్యవసాయ శాఖలో 2 విభాగాలు

  బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ మార్కెటింగ్‌పై మరో విభాగం దృష్టి సాగులో సంస్థాగత మార్పులు అవశ్యం వ్యవసాయశాఖపై...

40 లక్షలు దాటిన కరోనా టెస్టులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 40 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,17,353 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అంటే ప్రతి పది లక్షల మందిలో...
Threats in name of police on Facebook

ఫేస్‌బుక్‌లో పోలీసు పేరుతో బెదిరింపు

అమరావతి: విశాఖపట్నంలో పోలీసు అధికారి పేరుతో అనకాపల్లి యువకుడికి బెదిరింపులు ఎదురయ్యాయి. ఫేస్ బుక్ ఫోటోలో జుట్టు ఎక్కువగా ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి యువకుడికి ఫోన్ చేశాడు. వెంటనే గుండు చేయించుకోకపోతే కేసు...
Sada bainama application will be accepted at Meeseva

మీసేవలో సాదాబైనామాల దరఖాస్తులు

  ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు 2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన హెచ్‌ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు మండలాలు, గ్రామాల జాబితాతో పాటు మార్గదర్శకాలను విడుదల...

రెండు లక్షల ఇరవై వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల 20వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,20,675 కేసులు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల వరకు వైరస్ తీవ్రత...
Husband Cuts Wife Head At Sangareddy District

అనుమానంతో భార్య తలనరికిన భర్త

సంగారెడ్డి: అనుమానంతో కట్టుకున్న భార్య తల నరికి మరో ఇంటి ముందు పారేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నారాయణఖేడ్ కు చెందిన సాయిలు(50) తన...

మరో 72 గంటల పాటు అప్రమత్తతే

  వరుణుడి ఆగ్రహం నీటమునిగిన పంటపొలాలు రైతన్నలకు అపార నష్టం, ఆవేదన భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన మళ్లీ వర్షసూచనతో రాష్ట్రమంతటా అధికారుల అప్రమత్తత రంగంలోకి మాన్సూన్, డిఆర్‌ఎఫ్ బృందాలు విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో...
1717 New Covid Cases Reported in Telangana

రెండు లక్షల 12 వేలు దాటిన కోవిడ్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. శనివారం 44,657 మందికి పరీక్షలు నిర్వహించగా 1717 పాజిటివ్‌లు తేలాయి. అదే విధంగా వైరస్ దాడిలో మరో...
1005 new covid-19 cases reported in ap

రెండు లక్షల 10 వేలు దాటిన కోవిడ్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షల పది వేలు దాటాయి. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 2,10,346 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కొత్తగా 1811 మందికి వైరస్ సోకింది....
3614 New Corona Cases Registered in Telangana

లక్షా 80 వేల మంది కోలుకున్నారు

హైదరాబాద్: రాష్ట్రంలో వైరస్ బారిన పడి లక్షా 80వేల మంది కోలుకున్నారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు ఏకంగా లక్షా 80 వేల 953 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు ప్రకటించారు....

పాము ఇంకా చావలేదు!

కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...
Another 2,154 Corona positive cases

రాష్ట్రంలో 33 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు

  జిహెచ్‌ఎంసిలో 303, జిల్లాల్లో 1851 కేసులు వైరస్ దాడిలో మరో 8 మంది మృతి 2,04,748కు చేరిన కరోనా బాధితుల సంఖ్య 1200లకు చేరువలో మరణాలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2,154 పాజిటివ్‌లు నమోదయ్యాయి....
Man Killed in Road Accident At Khammam

రెండు బైకులు ఢీ: ఇద్దరు మృతి

సంగారెడ్డి: పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం...
Mambapur and Nallavelli forest areas Hetero company adopted

పచ్చదనంతో పుడమితల్లి పులకరిస్తోంది

  మంబాపూర్, నల్లవెల్లి అటవీ ప్రాంతాలు దత్తత తీసుకున్న హెటిరో సంస్థ అభివృద్ధికి రూ. 5కోట్ల చెక్కును అందజేసిన ఛైర్మన్ పార్థసారథి రెడ్డి మనతెలంగాణ/హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల అభివృద్ధి, పచ్చదనాన్ని పొందించేందుకు చేస్తు...
Registration of assets based on tax payments

పన్ను చెల్లింపుల ఆధారంగా ఆస్తుల నమోదు

నాలా కన్వర్షన్ చేయకపోయినా లే ఔట్లు,  ధరణిలో పట్టాదారుల పేర్లు నమోదు,  ప్లాట్ల్లు కొన్న వారికి తప్పని చిక్కులు,  రానున్న రోజుల్లో చిక్కుముళ్లకు పరిష్కారం చూపనున్న ధరణి. హైదరాబాద్ : పన్ను చెల్లింపుల ఆధారంగా...

Latest News