Monday, May 20, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search

రేవంత్ భూదందా…. కోర్టును ఆశ్రయించిన బాధితులు

  హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల భూదందా తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదు చేసే ఐదెకరాల భూమిని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కబ్జా చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు...
Amit Shah

ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా

న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
Manmohan-Singh

ట్రంప్ విందుకు మన్మోహన్, ఆజాద్ గైర్హాజరు

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
pawan

ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. అమర సైనిక కుటుంబాల సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని...

నటుడు తపస్‌పాల్ మృతికి కేంద్రమే కారణం: మమతా బెనర్జీ

  కోల్‌కతా: సినీనటుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు తపస్‌పాల్ మృతికి కేంద్ర సంస్థల ఒత్తిడి, కక్షసాధింపు రాజకీయాలే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తపస్ పాల్ భౌతిక కాయాన్ని ప్రజలు నివాళి అర్పించడానికి...
Uddhav-Thackeray

భీమా కోరేగావ్ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. భీమా-కోరేగావ్ హింసాకాండ కేసును తన ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఠాక్రే ప్రకటించారు....
tapas-pal-died

ప్రముఖ బెంగాలీ నటుడు ‘తపస్ పాల్’ కన్నుమూత

కోల్ కత్తా: బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి తపస్ పాల్(61) మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తన కూతురిని...
Srinivas Gowda

‘సాయ్’ ట్రయల్స్‌కు ఇప్పుడే వెళ్లను

  కొంత సమయం కావాలన్న కంబళ హీరో శ్రీనివాస గౌడ న్యూఢిల్లీ: స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనడానికి సంప్రదాయ క్రీడ ‘ కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ నిరాకరించాడు. సాయ్...
PHD Scholar Sustained death

ఓయూలో నిరుద్యోగ డాక్టరేట్ నర్సయ్య ఆత్మహత్య?

మనతెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీః ఓయూలో అనుమానస్పదస్థితిలో నిరుద్యోగ డాక్టరేట్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తమ తోటి విద్యార్థి మృతి చెందడంతో ఓయూలో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఓయూ న్యూ పిజి హాస్టల్స్...

గులాబీ గూటికే

  800 ప్యాక్స్‌ల చైర్మన్ పదవులు టిఆర్‌ఎస్ మద్దతుదారులకే 80 సంఘాలలో ఎన్నిక వాయిదా హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 800ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్ పదవులు టిఆర్‌ఎస్ మద్ధతుదారులకే దక్కాయి. జిల్లాల్లోని పలు ప్యాక్స్‌లలో...
asaduddin owaisi

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్భర్గాలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రధానికి వ్యతిరేకంగా...
MLC Karne Prabhakar

అలా చేస్తే కిషన్ రెడ్డికి పౌరసన్మానం చేస్తాం: కర్నెప్రభాకర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం మేరకే కేంద్ర రాష్ట్రాసంబంధాలు కొనసాగుతున్నాయే కానీ రాజకీయ సంబంధాలు కావని రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నెప్రభకర్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు...
TRS MLA Guvvala Balaraju

టిఆర్ఎస్ ఎంఎల్ఎ గువ్వల బాలరాజుపై దాడి…

  కోఆపరేటీవ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో టిఆర్ఎస్ అచ్చంపేట ఎంఎల్ఎ గువ్వల బాలరాజు గాయపడ్డారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో జరిగిన సహకార...
CM-KCR

కారణజన్ముడు

  భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...
Ravishankar-Prasad

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కేరళ కోర్టు కేసు నమోదు

తిరువనంతపురం: స్థానిక ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని తిరువనంతపురంలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై...
murder

మాజీ సర్పంచ్ దారుణ హత్య…

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని ఎల్కారంలో దారుణం జరిగింది. సహకార ఎన్నికలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. సహకార ఎన్నికల సందర్భంగా ఎల్కారంలో టిఆర్ఎస్, కాంగ్రెస్  వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటుచేసుకుంది....
Jagga Reddy

పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నా : జగ్గారెడ్డి

హైదరాబాద్ : పిసిసి అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి నియోజకవవర్గం ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. చాలా సీరియఎస్‌గానే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు....
Uddhav-Thackeray

ఉద్ధవ్ థాక్రేపై శరద్ పవార్ మండిపాటు

ముంబయి: ఎల్గార్ పరిషద్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం పట్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
rahul-gandhi

పుల్వామా దాడి వల్ల ఎవరు లాభపడ్డారు?: రాహుల్

న్యూఢిల్లీ:  పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. 40 మంది జావాన్లను బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు...

Latest News