Wednesday, May 29, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మఫూలే మహా విగ్రహం

  హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలేకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సముచిత గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఇస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. నగరంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో, హుస్సేన్...

రేవంతు భూతంతు నుంచి ఆదుకోండి

  ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం : ఆర్‌డిఒ భరోసా మన తెలంగాణ/అత్తాపూర్, గచ్చిబౌలి : గోపన్నపల్లి భూముల బాధితుల ఫిర్యాదులు స్వీకరించిన ఆర్‌డిఒ చంద్రకళ మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపించి బాధితుల కు తగిన...

అభయహస్తంపై సమీక్ష

  హైదరాబాద్: అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు....

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

  పట్టణ ప్రగతి సభల్లో మంత్రి కెటిఆర్ హెచ్చరిక తప్పుడు నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాలు కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్నాయి బిల్డింగ్ అనుమతుల కోసం లంచం అడిగితే కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలి అక్రమ లేఅవుట్ల...

మా భూమిమాగ్గావాలె..

  దొంగ రిజిస్ట్రేషన్లతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గోడ కట్టేశారు : బాధితులు దఫదఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారు గోడ పనులు అడ్డుకున్నందుకు దౌర్జన్యం చేశారు న్యాయం చేయండి : మల్లయ్య కుటుంబం మొర కొండల్ రెడ్డి తనకు...

పట్టణప్రగతి కోసం మారుదాం.. మారుద్దాం

  మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి/ నాగర్ కర్నూల్ ప్రతినిధి : మనం మారుదాం-... మన పట్టణాన్ని మారుద్దాం... అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, అధికారులూ ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి...

రేవంతు భూతంతు

  తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్‌రెడ్డి బ్రదర్స్! సహకరించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్‌లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి వేరే...

పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…

  పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...

కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం

  హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...

రెవెన్యూలో ప్రమోషన్ల పరేషాన్

  259 మంది డిఫ్యూటీ తహసీల్దార్‌లు విధుల్లో చేరితే... సీనియర్ అసిస్టెంట్లకు రివర్షన్! ప్రమోషన్‌లు తీసుకున్న అధికారులను పట్టుకున్న భయం రెవెన్యూలో ఖాళీలపై అధికారుల అయోమయం మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూపు 2లో ఎంపికైన 259 మంది డిఫ్యూటీ...
NASA Selects Hyderabad to make ventilators manufacture

నేటి నుంచే పురస్కారం

  మార్చి 4 వరకు కొనసాగే పట్టణ ప్రగతికి శ్రీకారం మహబూబ్‌నగర్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కెటిఆర్ అన్ని గృహ సముదాయాల్లో విధిగా ఇంకుడు గుంతలు పౌరసేవలు మరింత మెరుగుపడేలా కృషి మంత్రులు, స్థానిక ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పట్టణ పారిశుద్ధ్యానికి,...

మువ్వన్నెల ప్రగతి

  సాగు, సేవ, పారిశ్రామిక రంగాల్లో విశేష వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం సేవారంగంలో దేశంలోనే తొలిస్థానం.. మూలధన వ్యయంలోనూ టాప్ వ్యవసాయ రంగంలో 10 శాతానికి వృద్ధిరేటు ? వంద శాతంకు పైగా పెరిగిన ఐటి ఎగుమతులు హైదరాబాద్:...

జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణలు

    కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం, బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం బిల్లు ముసాయిదా తయారు చేయండి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...

ఎపి ఇఎస్‌ఐ స్కాంలో ఇద్దరు మాజీ మంత్రుల పాత్ర

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఇఎస్‌ఐ కుంభకోణంలో గత టిడిపి ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మందుల...

చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ

  సీజన్ మారినా తగ్గని ప్రభావం పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు కోవిద్ 19, స్వైన్‌ఫ్లూ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న ఆరోగ్య శాఖ మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక వైపు కోవిద్ 19 వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. చాపకింద...
KCR

కందుల సమస్యపై సిఎం సీరియస్

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...
Harish Rao

వచ్చే శివరాత్రికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు: హరీష్

మెదక్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను...
KTR

పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి

దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది  మొదటి సారి ఎంఎల్‌ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు  ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు  ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
Maha Shivaratri Celebrations in Telangana

నేడే శివరాత్రి

  వైభవంగా వేములవాడ ముస్తాబు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు హెలికాప్టర్ సదుపాయం మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...
Manjira River

మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు

మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్‌వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది....

Latest News