Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్పై తొలగని అనిశ్చితి
నిరాశలో అభిమానులు
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కాసుల క్రికెట్ ఐపిఎల్పై కూడా...
భారత సంప్రదాయంలో మ్యాక్స్వెల్ నిశ్చితార్థం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ గత కొంత కాలంగా భారతీయ సంతతికి చెందిన విన్సీ రామన్తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని ప్రకటించారు కూడా....
ఐపిఎల్ కష్టమేనా?
ఎటు తేల్చుకోని ఫ్రాంచైజీలు, రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం
ముంబై: కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాయిదా పడిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ జరుగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ...
ఆస్ట్రేలియా, కివీస్ వన్డే సిరీస్ రద్దు
సిడ్నీ: కరోనా భయంతో మరో అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్...
కరోనా ఎఫెక్ట్.. ఐపిఎల్ని రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ యేడాది జరగాల్సిన ఐపిఎల్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో...
తొలి వన్డే వర్షార్పణం
ధర్మశాల: భారత్దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మొదటి వన్డే వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా...
ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...
సఫారీతో సిరీస్ టీమిండియాకు పరీక్షే!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన టీమిండియాకు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సమరం సవాలుగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును...
చివరికి నిరాశే మిగిలింది..
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచి ఫైనల్కు చేరిన భారత్ ఫైనల్లో పేలవమైన...
కంటతడిపెట్టిన షెఫాలీ
మెల్బోర్న్: లీగ్ దశలో అప్రతిహత విజయాలతో ప్రత్యర్థులను గడగడలాడించిన హర్మన్ సేన ఫైనల్లో మాత్రం తేలిపోయింది. లీగ్ దశలో ప్రతిమ్యాచ్లోను ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన టీమిండియా ఫైనల్లో మాత్రం అన్ని రంగాల్లోను అట్టర్...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
వికలాంగుల క్రికెట్ షురూ
మన తెలంగాణ/హైదరాబాద్: వికలాంగుల రంజీ ట్రోఫీ క్రికెట్ సమరం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నగరంలోని ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ-విదర్భ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఆంధ్రా-కేరళ జట్లు...
చరిత్ర సృష్టిస్తారా?
అందరికళ్లు భారత్పైనే!
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక...
యధావిధిగానే ఐపిఎల్
సౌరవ్ గంగూలీ
ముంబై: కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి...
షెఫాలీకి అరుదైన ఛాన్స్
ముంబై: భారత యువ సంచలనం, స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ను కొట్టేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో షెఫాలీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు...
ఫైనల్లో భారత్
సెమీఫైనల్ మ్యాచ్ వర్షార్పణం
ఇంగ్లండ్ ఇంటికి, ఆస్ట్రేలియాతో హర్మస్ సేన టైటిల్ పోరు
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య గురువారం సిడ్నీలో జరిగిన...
రిజర్వ్ డే లేక పోవడంపై విమర్శలు
సిడ్నీ: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో రిజర్వ్డే లేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం వర్షం వల్ల ఒక్క బంతి కూడా...
ఈశాన్య ఢిల్లీ హింస
దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
సెమీసే లక్ష్యంగా భారత్
మెల్బోర్న్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ గురువారం న్యూజిలాండ్తో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సెమీస్కు చేరుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి...
కోహ్లిని వీడని వైఫల్యాలు
వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ పర్యటన కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్లో క్లీన్స్వీప్కు గురై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న విరాట్కు తాజాగా తొలి టెస్టులో ఎదురైన...