Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి
లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......
యువరాజ్పై కేసు
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్పై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల సహచరుడు రోహిత్ శర్మతో జరిగిన ఇన్ స్టా లైవ్లో దళితులను కించపరిచేలా ఓ పదాన్ని వాడాడు. దీనిపై...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
అంబర్ పేటలో కరోనా కలకలం.. 14మందికి పాజిటీవ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా నగరంలోని అంబర్ పేటలో 14మందికి కరోనా సోకింది. దీంతో వీరిని...
కరోనా బాధితుడి ఇంట్లో భారీ చోరీ..
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా రోగి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్లో చోటుచేసుకుంది. దొంగలు పదితులాల బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదును చోరీ చేశారు. అల్వాల్కు చెందిన ఓ...
ఉట్నూరులో కఠినంగా లాక్డౌన్ అమలు
ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. తాజాగా ఉట్నూరులో ఐదుగురికి కరోనా పాజిటిట్ వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు అధికారులు. వ్యాపార సంస్థలు, కూరగాయల దుకాణాలను...
విజయవాడ కృష్ణలంకలో విషాదం
అమరావతి: విజయవాడ కృష్ణలంకలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా బందరు కాల్వలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి ఇద్దరు పిల్లలను కాపాడారు. మహిళ మాత్రం ప్రాణాలు...
బాచుపల్లిలో రోడ్డుప్రమాదం: యువతి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకోకోలా కంపెనీ చౌరస్తా వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి....
పొలంలో గుప్తనిధులు లభ్యం
మట్టి తవ్వకాల్లో బయటపడ్డ బంగారు, వెండి చెంబులు, ఆభరణాలు
పరిగి : ఓ రైతు వ్యవసాయ పొలంలో మోరం తవ్వుతుండగా బంగారు, వెండి చెంబులు, వివిధ రకాల ఆభరణాలు బయట పడ్డాయి. వికారాబాద్ జిల్లా,...
అమెరికా పోలీసుల దాష్టీకం
ఆగని కరోనా విజృంభణతోపాటు అమెరికాలోని జాత్యహంకార రాజ్యహత్య నిత్య సంచలన వార్తల్లో చోటు చేసుకుంది. అగ్ర రాజ్యంలో జాతి వివక్ష ఈనాటిది కాదు. కరోనా సైతం ఈ వివక్షను సొంతం చేసుకుంది. అమెరికా...
ఐబి అధికారి శర్మ హత్య కుట్రే
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ ఘర్షణలు, ఐబి అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక తీవ్రస్థాయి కుట్ర ఉందని పోలీసు వర్గాలు స్థానిక కోర్టుకు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన ఈ...
మూడు వేలు దాటిన కరోనా కేసులు
వందకు చేరువలో మరణాలు
కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...
చందాల ద్వారా కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థికసాయం..
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్తో మృతిచెందిన కుల్సుంపుర కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి వెస్ట్ జోన్ పోలీసులు ఆర్థిక సాయం అందజేశారు. వెస్ట్జోన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు చందాలు వేసుకుని రూ.12.85లక్షలు సేకరించారు. వాటిని...
మేడ్చల్లో 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న యువకుడు…. అరెస్టు
మేడ్చల్: ప్రపంచ పిల్లల దినోత్సవం రోజున 12 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మండలం కండ్లకోయ గ్రామంలో జరిగింది. పోలీసలు పోస్కో యాక్ట్ కింద...
మాజీ లవర్ని చంపి… ఉరేసుకున్న ప్రియుడు
గాంధీనగర్: మాజీ ప్రియురాలిని చంపి అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రం ఛోటా ఉదపూర్ జిల్లాలోని నాస్వాడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాహుల్ భిల్(24) అనే...
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా ఫిర్యాదు..
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై హీరోయిన్ మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మీరా చోప్రా...
ఊరి నడిబొడ్డున వ్యక్తిని చెట్టుకు కట్టేసి…. పెట్రోల్ పోసి తగలబెట్టారు….
లక్నో: ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనే అనుమానంతో అతడిని హత్య చేసినట్టు సమాచారం....
ప్రియురాలి కూతురుపైనా అత్యాచారం.?
సంజయ్పై ‘పోక్సో’ చట్టం కింద కేసు
హైదరాబాద్ : గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్కుమార్యాదవ్ తన ప్రియురాలు కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు...
సైన్యాన్ని దింపుతా
మీకు చేతకావడం లేదు : రాష్ట్రాల గవర్నర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్కు పాకిన నిరసనలు, ప్రశాంతంగా ఉండాలని ఫ్లాయిడ్ సోదరుడి విజ్ఞప్తి
ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ చర్చలు, జి7కు రావాలని ఆహ్వానం
అమెరికాలో అల్లర్లపై...
పునరంకితం
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దీక్షతో పాటుపడుతుంది
- అవతరణోత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవతుందని...