Thursday, May 16, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

హైదరాబాద్ పోలీసుల్లో కరోనా టెన్షన్.. మరో 20మంది పోలీసులకు పాజిటీవ్

మనతెలంగాణ/హైదరాబాద్: నగర పోలీసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, ఎస్సైతోపాటు 20మంది కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్‌కు...
Man dead in Bike collided Lorry at Karimnagar

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

  మన తెలంగాణ/కరీంనగర్: మానకొండూర్ మండలంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై చెంజర్ల వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీ బైక్ ఢీకొట్టడంతో కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు...
UP man stabbed to death for spitting

ఉమ్మినందుకు చంపేశారు

  లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉమ్మినందుకు కత్తితో పొడిచి చంపేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట్వాలి...

ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు.. ఒకరు మృతి

సంగారెడ్డిః జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్ మండలంలోని అన్నసాగర్ చెరువు వద్ద ఆటోను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు...
88 Maharashtra Cops Tests positive for Corona

4వేల మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా.. 47మంది మృతి

ముంబయిః కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వణికిస్తోంది. దీంతో రాష్ట్ర పోలీసు శాఖలో కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ఆదివారం కొత్తగా 88 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా.....
Searching fast for Jawahar nagar rape case accused

ఏడో తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారం….

  చెన్నై: ఏడో తరగతి చదువుతున్న బాలికపై పలుమార్లు ముగ్గురు అత్యాచారం చేసిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Four suicides from the same family in mancherial

హిజ్రా.. 26 ఏండ్ల యువకుడితో సహజీవనం చివరికి…

చెన్నై: తమిళనాడులోని కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి సహజీవనం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారుకు చెందిన దిలీప్ (26)కు, నిరావీకి చెందిన...

యజమానురాలిని హత్య చేసిన పనిమనిషి..

హైదరాబాద్: ఒంటరిగా ఉంటున్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదుతో పనిమనిషి పారిపోయిన సంఘటన నగరంలోని కాచిగూడలో శనివారం చోటుచేసుకుంది. కాచీగూడ ఇన్స్‌స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ కథనం ప్రకారం...కాచిగూడ, కుద్బిగూడలో రిటైర్డ్...

రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

రంగారెడ్డిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలోని విజయలక్ష్మీచౌరస్తా వద్ద శనివారం మధ్యహ్నం లారీ, బైకు ఢీకొని భార్యభర్తలు ఇద్దరూ మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల...
Farmer Suicide in Front of MRO Office At Peddapalli

తహశీల్దార్‌ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్య

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన...
Doctors are lifeguards

వైద్యులే ప్రాణ రక్షకులు

  లాక్‌డౌన్‌తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
8 militants killed in Kashmir by security forces

పొగపెట్టి.. బైటికి రప్పించి..

  కశ్మీర్‌లో 8మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బలగాలు శ్రీనగర్ : జమ్మూ, కశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్,...
Cell theft at corona patient by thief

కరోనా సోకిన వ్యక్తి నుంచి ఫోన్ ను దొంగలించి… దొంగకు కరోనా పరీక్షలు

  భువనేశ్వర్: ఓ దొంగ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన వ్యక్తి దగ్గర సెల్‌ఫోన్ దొంగతనం చేసిన సంఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Six members suicide at ahmedabad

ప్లాట్ లో ఆరుగురు ఉరేసుకొని….

  గాంధీనగర్: ఆరుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమ్రిష్ పటేల్ (42), గౌరంగ్ పటేల్ (40) ఇద్దరు సోదరులు తమ భార్యలకు...
Three Students Committed Suicide in Telangana

ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

ఇంటర్ పరీక్షలు తప్పడంతో ఇద్దరు, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారేమోనని మరొకరు బలవన్మరణం గజ్వేల్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన ఇద్దరు, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారేమోనని మరొక విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలో...
Four Members of Same Family Commited Suicide in Pune

ఒకే ఫ్యామిలీలో నలుగురు ఆత్మహత్య

పుణె: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మచేసుకున్న విషాద సంఘటన మహారాష్ట్ర పుణెలోని సుఖ్ సాగర్ పరిసరాల్లో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక...
Realestate Clash: attack with axe in Hyd

పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో దాడి

వ్యక్తిపై హత్యాయత్నం రియల్‌ఎస్టేట్ విషయంలో ఇరువురు మధ్య మనస్పర్థలు   మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: ఇరువురి బంధువుల మధ్య తలెత్తిన రియల్ దందా వివాదం బెడిసి కొట్టింది. గండిమైసమ్మ చౌరస్తాలో రెచ్చిపోయిన వ్యక్తి తన ప్రత్యర్థిపై...

కారు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా  కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నవ దంపతులతోపాటు...
Two arrested after Butter and cheese robbery

ఆన్‌లైన్ పాఠాలు: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రభుత్వ టీచర్లు అరెస్టు

హైదరాబాద్‌ః కరోనా కారణంగా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో కొన్ని పాఠశాలలు, కాళేజీలు విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో పాఠాలను బోధిస్తున్నాయి. అయితే, ఆన్ లైన్ లో విద్యార్థులకు తరగతులు...
Onions Robber Arrested in Uppal

ఉల్లిగడ్డల దొంగ అరెస్టు

ఉప్పల్: వ్యసనాలకు బానిసగా మారిన ఓ హమాలీ ఉల్లిగడ్డలను దొంగిలించి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.1,50, 000 విలువైన 91 కిలోల ఉల్లిగడ్డలను స్వాధీనం చేసుకున్నా రు. నగరంలోని...

Latest News