Wednesday, May 8, 2024
Home Search

ఖమ్మం జిల్లా - search results

If you're not happy with the results, please do another search

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

రాష్ట్రంలో ఏ ఒక్క ఆవాసానికి తాగునీటి సమస్య రావొద్దు

  హైదరాబాద్: రానున్న వేసవిలో రాష్ట్రంలోని ఏ ఒక్క ఆవాసానికి తాగునీటి సమస్య రావొద్దని ఇఎన్‌సి కృపాకర్‌రెడ్డి అన్నారు. మార్చి నాటికే మిషన్ భగరీథ తాగునీటి సరఫరా వ్యవస్థపై స్టెబిలైజేషన్ (స్థీరీకరణ) పనులు పూర్తి...
Air-pollution

కోరలు చాచిన కాలుష్యం

287 నగరాల్లో వాయు కాలుష్యం తెలంగాణలో 9 ఎపిలో 6 పట్టణాలు 231 నగరాల్లో అధికంగా నమోదు గ్రీన్‌పీస్ ఇండియా సర్వేలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...

పోదాం పదే జాతర..

  మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే 4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో పులకిస్తున్న బాటలు కన్నెపల్లి నుంచి నేడు గద్దెకు రానున్న సారలమ్మ వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం వరంగల్ : మేడారం మహాజాతరను...

ప్యాక్స్‌పై గులాబీ గురి!

  905 సంఘాలను కైవసం చేసుకునేందుకు తహతహ వ్యూహాల్లో నిమగ్నమైన మంత్రులు, ఎంఎల్‌ఎలు, టిఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్: వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న అధికార టిఆర్‌ఎస్ ఇప్పుడు ప్యాక్స్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) ఎన్నికలపై...

కనువిందు చేసిన జనమేడారం

  హైదరాబాద్, వరంగల్  : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...

కరీంనగర్ కార్పోరేషన్ పీఠాన్ని సొంతం చేసుకున్న టిఆర్ఎస్

  హైదరాబాద్: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం సాధించి టిఆర్ఎస్ సత్తా చాటింది....
attempted-suicide

తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...
Earthquake

తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా...

ఎంబిబిఎస్‌ విద్యార్థి దారుణ హత్య

  జయశంకర్‌ భూపాలపల్లి : ఎంబిబిఎస్‌ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...

గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!

  హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...

నవ సారథులు

  మున్సిపోల్స్‌కు 9మందితో టిఆర్‌ఎస్ సమన్వయ కమిటీ, జిల్లాల వారీగా బాధ్యతలు సమన్వయ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్...
Don't worry about vaccination says kishan reddy

అభ్యర్థులు కరువు

  బిజెపి దుస్థితిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసంతృప్తి, టిడిపిలోనూ అదే పరిస్థితి హైదరాబాద్ : పురపోరులో బిజెపి, టిడిపిలకు అభ్యర్థుల విషయంలోనే షాక్ మొదలైంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు క్షేత్రస్థాయి నేతలు ఎవరూ...

22వేల నామినేషన్లు

  14 వరకు బి ఫారాలు ఇవొచ్చు ఆఖరి రోజున వెల్లువగా దాఖలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134 ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...

బోణీ 967

  పురపోరు తొలిరోజు నామినేషన్లలో నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల...

Latest News