Wednesday, May 15, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
China has deployed 60000 Soldiers at Ladakh Border

సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు మొహరింపు..

సరిహద్దులలో 60 వేల మంది చైనా సైనికులు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో వాషింగ్టన్: చైనా తన పొరుగుదేశం భారత్ పట్ల తీవ్రస్థాయి కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్...
Give details of Covaxin second phase experiments : DGCA

కోవాగ్జిన్ రెండో దశ ప్రయోగాల వివరాలు ఇవ్వండి

  భారత్ బయోటెక్‌కు డిజిసిఐ ఆదేశం న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఫార్మాదిగ్గజం భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్...
Indian Army prevented illegal movement of Pakistani weapons

ఆయుధాల అక్రమ తరలింపు: పాకిస్తాన్ కుటిల యత్నం భగ్నం

  శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని కరెఎన్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) గుండా భారతదేశంలోకి ఆయుధాలు, పేలుడు సామగ్రిని తరలించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. కిషన్‌గంగా నదిలో ట్యూబ్‌లో వస్తువులను...
Indian Army thwarts Pak attempt to smuggle weapons

ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం (వీడియో)

న్యూఢిల్లీ: ఉత్తర కాశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లో ఆయుధాల అక్రమ రవాణాకు ముష్కరులు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కుట్రను భారత  సైన్యం భగ్నం చేసింది. ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముష్కరుల ముఠాను సైన్యం అడ్డుకుంది....
Anti-radiation missile Rudram 1 successfully launched

శత్రు రాడార్లు ఇక చిత్తు చిత్తే

  రుద్రం1 క్షిపణి ప్రయోగం విజయవంతం సుఖోయ్ విమానం నుంచి ప్రయోగం భారత అమ్ములపొదిలో మరో అస్త్రం న్యూఢిల్లీ : భారత్‌ను కవ్వించే శత్రు దేశాల రాడార్లు, ట్రాకింగ్, కమ్యూనికేషన్ల వ్యవస్థలను దెబ్బతీసే యాంటీ రేడియేషన్...
Rahul has slammed Modi over use of wind turbines

విండ్ టర్బైన్ల వినియోగంపై మోడీని ఎద్దేవా చేసిన రాహుల్

  బిజెపి నేతల ఎదురుదాడి న్యూఢిల్లీ : స్వచ్ఛమైన తాగు నీరు, ఆక్సిన్, విద్యుత్ ఉత్పత్తికి విండ్ టర్బైన్లను (గాలిమరలు) ఉపయోగించవచ్చంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఓ సూచనను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...
PM Narendra Modi Comments On Corona

రేపు ప్రధాని ద్వారా ప్రాపర్టీ కార్డుల పంపిణీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రజలకు ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. స్వమిత్వా (స్వీయ యాజమాన్యం) పథకం పరిధిలో వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియ ద్వారా ప్రాపర్డీ కార్డుల...
President and Prime Minister pay tribute to Paswan

పాశ్వాన్‌కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి

భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
CBI case against AP MP Raghu Rama Raju

ఎపి ఎంపి రఘురామపై సిబిఐ కేసు

హైదరాబాద్, ముంబై సహా దేశవ్యాప్తంగా 11 ప్రదేశాల్లో సోదాలు  రూ. 826 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలు  ఇండ్ భారత్ సహా 8 కంపెనీల డైరెక్టర్‌లపై కేసు మనతెలంగాణ/హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన...
Manmohan Singh congratulates the GCOT team

జీకాట్‌కు మన్మోహన్ సింగ్ అభినందనలు

హైదరాబాద్: వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గ్రామాలు స్వయం సమృద్ధ్ధి సాధించేలా కృషిచేస్తున్న 150 మందిని మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా సత్కరించడం ముదావహమని మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్ధికవేత్త, భారత దేశ ఆర్ధిక సంస్కరణల...
Gold prices fell down by Rs 7600 per 100 gram

తగ్గిన పసిడి ధరలు

ముంబై: భారత్ లో పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. గురువారం కూడా పసిడి ధర కాస్త తగ్గింది. పుత్తడికి మనదేశంలో భారీడిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే...

వ్యవసాయానికి గొడ్డలిపెట్టు

భారతదేశం వ్యవసాయక దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. దేశ జనాభాలో 65శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల 86% శాతం మంది ఉన్నారు....

పాము ఇంకా చావలేదు!

కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...
Rajeshwar Rao is the new Deputy Governor of RBI

ఆర్‌బిఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా రాజేశ్వర్ రావు

  న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా ఎం.రాజేశ్వర్ రావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్‌బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్...
Cancel debates if Trump still has COVID-19

ట్రంప్‌కు కరోనా ఉంటే డిబేట్‌కు నో..!

డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ వాషింగ్టన్: ట్రంప్ కరోనా నుంచి కోలుకోకపోతే అక్టోబర్ 15న జరగాల్సిన రెండో డిబేట్‌ను వాయిదా వేయాల్సిందేనని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్...
Yashoda Hospital reborn for covid woman

కోవిడ్ మహిళకు పుఃనర్జన్మిచ్చిన యశోద హాస్పిటల్

  ఎక్మోసాయంతో ప్రత్యేక వైద్యం అందించిన డాక్టర్లు హైదరాబాద్ : కోవిడ్ సోకి అతి క్రిటికల్ కండిషన్‌లో ఉన్న ఓ మహిళకు(58) యశోద వైద్యులు పునర్జన్మిచ్చారు. ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్న ఆమెకు అత్యాధునిక వైద్యం అందించి...
Prestigious agreement between India and Japan

జపాన్‌తో 5జి, కృత్రిమ మేధ ఒప్పందం

  భారత్ జపాన్ కీలక ఒప్పందం ఖరారు న్యూఢిల్లీ : భారత్ జపాన్ మధ్య అత్యంత కీలక, ప్రతిష్టాత్మక ఒప్పందం ఖరారు అయింది. 5 జి టెక్నాలజీ, కృత్రిమ మేధ, పలు ఇతర ప్రాధాన్యత సంక్లిష్ట...
Biden key decisions on H1 visa

హెచ్1 బి వీసాల కుదింపు సరికొత్త ఆంక్షలు

  వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ అధికార యంత్రాంగం హెచ్ 1 బి వీసాలపై మరిన్ని కొత్త ఆంక్షలను విధించింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వెలువరించారు. అమెరికా...
PM Modi in power for 20 years

ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు అధికారంలో మోడీ

  బిజెపి నేతల ప్రశంసలు న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలతోసహా ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు నిరాటంకంగా పదవిలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీని బిజెపి నాయకులు బుధవారం అభినందనలతో కీర్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర...

కొత్త రైళ్లను పట్టాలేక్కించనున్న రైల్వేశాఖ

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు ఇచ్చింది. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో 4 రైళ్లకు అనుమతి లభించింది....

Latest News

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే