Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
దేశంలో మరో 69,921 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,921 కరోనా కేసులు, 819 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో...
సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు
తిప్పికొట్టిన భారత సైన్యం
న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్ఎ భారీ...
వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపు
పటిష్ట నిఘా, అప్రమత్తమైన ఐఎఎఫ్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన భారత సైన్యం తూర్పులడఖ్ ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ వ్యూహాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్...
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
రైనా నిష్క్రమణ.. వాట్సన్ ఆవేదన..
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా అనుహ్య నిర్ణయంతో జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటివరకు నెట్ ప్రాస్టీక్స్తో మంచి ఊపుమీద కనిపించిన రైనా.. దుబాయ్ వెళ్లిన కొంతకాలానికే...
దేశంలో 35 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 35లక్షలు దాటాయి. గత 24గంటల్లో 78,761 కొత్త కోవిడ్-19 కేసులు, 948 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం...
ఆడపిల్ల పెళ్లి వయసు
ఆడ పిల్లల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచే యోచన ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత ఈ విషయంలో అధికార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి....
జాతీయ క్రీడా దినోత్సవం ఒక మహా ప్రహసనం!
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్చంద్దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ...
దేశంలో 34లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 34 లక్షలను దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 76,472 కొత్త కోవిడ్-19 కేసులు, 1,021 మరణాలు నమోదైనట్టు...
ఎంబిబిఎస్ కోర్సులో కోవిడ్ పాఠ్యాంశం
న్యూఢిల్లీ : ఎంబిబిఎస్ కోర్సులో అంటువ్యాధుల మహమ్మారుల నిర్వహణ కూడా ఓ కోర్సుగా చేర్చారు. కోవిడ్ 19 ప్రభావంతో వైద్య విద్యార్థులు ఇటువంటి మహమ్మారులను ఏ విధంగా ఎదుర్కొవల్సి ఉంటుంది? దీనిపై శాస్త్రీయ...
అసమ్మతి అంటే కాంగ్రెస్కు గిట్టదు
ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించే వారు...
దేశంలో కరోనా విశ్వరూపం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయపడుతున్నాయి. గత 24 గంటల్లో 77,266 కొత్త కోవిడ్-19 కేసులు, 1,057 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
గట్టిపడుతున్న గళం
పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి...
కాంగ్రెస్లో సంక్షోభం కొత్త కాదు..
జాతీయ కాంగ్రెస్ పార్టీలో తాజా కలకలం ఇప్పుడు కొత్తేమీకాదు. 135 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ సంక్షోభాలు వంటివి ఎన్నో ఉన్నాయి. నెహ్రూ నుంచి పివి నర్సింహారావు వరకు...
యాక్సెంచర్ 25వేల ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీనిలో దాదాపు 5 శాతం వరకు ఉద్యోగులపై వేటు పడనుంది. తక్కువ ప్రతిభ,...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
సీరం ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
సీరం ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్
తొలిదశలో ఇద్దరు వ్యక్తులపై పరీక్ష
పుణే: కోవిడ్ నివారణ దిశలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్ 2 క్లినికల్ పరీక్షలు పుణేలో ఆరంభం అయ్యాయి. ఈ వ్యాక్సిన్...
మాజీ సిఎంకు కరోనా పాజిటివ్
గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా...