Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
పేదల కడుపు నింపుతున్న ఎంపి సంతోష్
ఎంఎల్ఎ. సుంకె రవిశంకర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలసకూలీలకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా నిత్యఅన్నదానం చేస్తూ...
నిర్మానుశ్యమైన హైదరాబాద్ను ఎప్పుడు ఎవరూ చూసి ఉండరు (వీడియో)
ఇంట్లో ఉంటేనే క్షేమం
భయటకువస్తే కరోనా కాటువేస్తుంది
రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లలో ఉంటే హైదరాబాద్ ఎలా ఉందో డ్రోన్లతో తీసిన వీడియోను రాజ్యసభసభ్యుడు జోగినపల్లి...
కెసిఆర్కు ఉన్న ధైర్యం ఎవరికి లేదు
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్కు ఉన్న ధైర్యం దేశంలో మరెవరికి లేదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే లాక్డౌన్ కాలాన్ని మరింత గడువు...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
వలసజీవుల కడపునింపుతున్న ఎంపి సంతోష్ కుమార్
నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర...
అమ్మ మాట వినకపోతే అంతే..
కాదని కాలు బయటపెడితే
కరోనా కాటేస్తుంది
సందేశాత్మక వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన
ఎంపి జోగినపల్లి
మనతెలంగాణ/హైదరాబాద్: సోషల్మీడియా వేదికగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ కరోనామహమ్మారిని తరిమివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నెటిజన్లను ప్రభావితం చేస్తున్నాయి....
వలస కూలీలకు ఎంపి సంతోష్కుమార్ అన్నదానం
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో వలసకూలీలు ఆకలితో బాధపడకుండా ప్రతిరోజూ వెయ్యిమంది కూలీలకు భోజనం అందించేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముందుకు వచ్చారు. ఆయనలోని మానవత్వం మరోసారి పరిమళించి వలసకూలీలకు బాసటగా నిలిచి వారికి బతుకు...
సిఎం సహాయనిధికి నాటా రూ. 10 లక్షల సాయం
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. సామాన్య పౌరుడి నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగానికి చెందిన వారితో పాటు విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ...
అత్యవసర సేవకులకు జయహో
కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...
ఎంఎల్సి ఉపఎన్నిక వాయిదా
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి కోటా ఉప ఎన్నిక వాయిదా పడింది. కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో...
రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి దేశంలో 9 మంది చనిపోగా.. కరోనా బాధితుల సంఖ్య 492కు చేరింది. దేశంలో రెండో...
కరోనాపట్ల అప్రమత్తంగా లేకుంటే అంతే: జోగినపల్లి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో...
పియుసి సభ్యులుగా ఎంపి సంతోష్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి కేంద్రానికి నివేదికలు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వరంగ...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా
భోపాల్: సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు అసెంబ్లీలో బలనిరూపణ చేయడానికి కొద్ది గంటల ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా చేశారు. బెంగళూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచారని ఆరోపించిన సీనియర్ కాంగ్రెస్...
కౌన్సిల్కు కవిత నామినేషన్
అనంతరం నిజామాబాద్కు బయలుదేరిన మాజీ ఎంపి
దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు
మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...
కెకె, సురేష్రెడ్డి ఏకగ్రీవం
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభకు టిఆర్ఎస్ అభ్యర్థులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఈ...
Cartoon 18-03-2020
మీకు సిగ్గనిపించడం లేదా?
...
ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం...
సింధియా విషయంలో అది మా తప్పే
న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్పై లోక్సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
నా ప్రభుత్వానికి ఢోకా లేదు
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం
సిఎల్పి భేటీ అనంతరం కమల్నాథ్ ధీమా
రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు
భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన...