Sunday, June 16, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search

భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు

  బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతు న్న ఆయన ముంబయ్‌లోని కోకిలా బెన్...
CM Jagan Review Meeting on Heavy Rains

ఎపిలో లాక్‌డౌన్ సడలింపు గైడ్‌లైన్స్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్‌ను బుధవారం విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి అమిత్ షా...
CM Jagan Review Meeting on Heavy Rains

ఎపిలో లాక్‌డౌన్ సడలింపు గైడ్‌లైన్స్ విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఎపి ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్‌ను బుధవారం నాడు విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సమయంలో హోంమంత్రి...
Modi

గడువు తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేతపై సలహాలు ఇవ్వండి

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత దశల వారీగా జనజీవనాన్ని పునరుద్ధరించడానికి తీసుకోవలసిన ఉమ్మడి చర్యలను సూచించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. లాక్‌డౌన్‌ను...

కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

  హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...

అలా జరిగితే.. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: రాజాసింగ్

హైదరాబాద్: సిఎఎ వల్ల ఏ ఒక్క భారతీయ తెలంగాణ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.....
CM KCR Specch

కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా

బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే 'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు * కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు * అప్పుడు కాంగ్రెస్...
Modi

భారత్ మాతంటే వొళ్లుమంటా?

మన్మోహన్‌కు మోడీ చురకలు బిజెపిపిపి భేటీలో మంతనాలు ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు   న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
Sonia Gandhi

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్...
Sonia Gandhi

హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
Ajit Doval

ఢిల్లీలో త్వరలోనే పూర్తి ప్రశాంతత

  ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ హామీ  అల్లర్ల ప్రాంతాల్లో అధికారులతో అర్ధరాత్రి పర్యటన  పోలీసుల విధి నిర్వహణకు ప్రశంసలు న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని, పోలీసులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని జాతీయ భద్రతా...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...
Kejriwal Holds Meeting with Officials, MLAs

ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు.. అధికారులు, ఎంఎల్ఎలతో కేజ్రీవాల్ సమావేశం

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సిఎఎకు వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఎంఎల్ఎలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోసారి సిఎఎకు అనుకూల, వ్యతిరేక...
Memorial

అమర జవాన్లకు గుర్తుగా స్మారక చిహ్నం…

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లెత్ పొరా శిభిరంలో స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ స్థూపంపై 40 మంది జవాన్ల పేరు, ఫోటోలను...
RSS ideologue Parameswaran

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత

  కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
Ram Mandir

రామ మందిర నిర్మాణం కోసం కీలక ప్రకటన చేసిన మోడీ

    ఢిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటించారు. పార్లమెంటు సమావేశాలలో మోడీ మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా రామ మందిర నిర్మాణం కోసం శ్రీ...

ఎన్‌ఆర్‌సిపై నిర్ణయం తీసుకోలేదు

  ఎన్‌పిఆర్‌కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...

కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?

  దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...

సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!

 పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...

Latest News