Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
రెండో ప్యాకేజీ రెడీ
ఎప్పుడైనా ప్రకటించే అవకాశం, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ పార్ట్ 3 వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి...
రక్షణ వ్యయం!
రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
ఆర్థిక పునరుద్ధరణ ఎలా?
మంత్రులు అధికారులతో ప్రధాని సమీక్ష
పెట్టుబడుల వ్యూహాలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పెట్టుబడులపై సమీక్షించారు. గురువారం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా...
హాట్స్పాట్లలో పొడిగింపు!
లాక్డౌన్తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం
ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత
రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి
సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ స్పష్టీకరణ
లాక్డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే
ఒడిశా - నవీన్పట్నాయక్
మేఘాలయ -...
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు
లక్షనుంచి రూ.5 లక్షల దాకా జరిమానా
బెయిలుకు అవకాశం లేని కేసులు
ఆస్తినష్టం కలిగిస్తే రెట్టింపు వసూలు
కఠిన ఆర్డినెన్స్కు కేంద్రమంత్రివర్గం
ఆమోదం n కరోనా వారియర్స్కు
రూ.50 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై యావద్దేశం...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
దశలవారీ ఎత్తివేత!
మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు
నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
దేశంలో కరోనా హాట్స్పాట్లలో
లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గు
దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం...
మేలో మరో లాక్డౌన్?
14తర్వాత మొదటిదశ పాక్షికంగా ఎత్తివేత
అత్యవసర సేవలతో పాటు పలు రంగాలకు వర్తింపజేసే అవకాశం
సినిమా హాళ్లు, ఫుడ్కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు మినహాయింపు లేనట్లే!
దేశవ్యాప్తంగా 20 కరోనా హాట్స్పాట్లలో లాక్డౌన్ కొనసాగింపు
కేంద్ర మదిలో భిన్నరకాల...
సంజయ్ తెలుసుకొని మాట్లాడూ: కర్నె
హైదరాబాద్: తెలంగాణపై కనీస అవగాహన లేని నేతను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను నియమించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. సిఎం కెసిఆర్పై బిజెపి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు....
బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు....
గాంధీలైనా ఆపి ఉండాల్సింది
సింధియా రాజీనామాపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ
న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...
చేతికి చెయ్యిచ్చిన సింధియా
కాంగ్రెస్కు గుడ్బై... మోడీ, అమిత్షాతో భేటీ
రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్లో చరమాంకంలో...
మధ్యప్రదేశ్ పరిణామాలు!
మధ్యప్రదేశ్లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...
కరోనా ఎఫెక్ట్… కళ తప్పిన హోలీ
హైదరాబాద్ : హోలీ అనేది రంగుల పండుగ. వసంత కాలంలో వచ్చే ఈ పండగను మనదేశంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగకు ముందు రోజు నగర ప్రజలు ఆయా ప్రాంతాల కూడళ్ల...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
నితీష్ వైఖరితో బిజెపి కలవరం!
పాట్నా: బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
ఢిల్లీ మృతులు 27
అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
ఈశాన్య ఢిల్లీ హింస
దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
వెంటనే సైన్యాన్ని రప్పించండి
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని రెండు ప్రాంతాలలో తాజాగా మరోసారి హింసాకాండ చెలరేగిన దరిమిలా ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోం మంత్రి...
నితీష్ కుమార్ను బిజెపి అవమానిస్తోంది
పాట్నా: జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల బిజెపి దారుణంగా వ్యవహరిస్తోందని బహిష్కృత జెడియు ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. జనతాదళ్(యు) నుంచి బహిష్కరణకు గురైన అనంతరం...