Home Search
పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిపై కేసు నమోదు..
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడిపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ సినీ ఆర్టిస్ట్ సాయి...
భార్యను చంపి….. అదృశ్యమైందని పిఎస్ లో ఫిర్యాదు….
ఢిల్లీ: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం భార్య అదృశ్యమైందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ జిల్లాలో జరిగింది. అనంతరం భర్తను పోలీసులు అరెస్టు చేసి...
లాక్డౌన్తో పెళ్లి వాయిదా…. యువకుడు ఆత్మహత్య
రాంచీ: లాక్డౌన్తో పెళ్లి వాయిదా పడడంతో తీవ్ర మనోవేధనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఝార్ఖండ్లోని జమ్షెడ్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిహార్లోని ఔరంగాబాద్కు చెందిన అమ్మాయితో...
ఎల్బినగర్ లో విషాదం.. అనుమానాస్పదంగా వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎల్బినగర్ లో సాహితి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉస్మానియా డెంటల్ కాలేజీలో బిడిఎస్ చదువుతున్న సాహితి ఎల్బినగర్ లోని అలేఖ్య...
బిల్డింగ్ పై నుంచి దూకి నర్సు ఆత్మహత్య..
నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి 28 ఏళ్ల వయస్సున్న ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్లోని న్యూ మణినగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలు అహ్మదాబాద్లోని సివిల్...
నదిలో పడిన కారు.. ఐదుగురు మృతి
రాంచీ: బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి ఖుడియా నదిలో పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జార్ఖండ్ ధన్బాద్ జిల్లా గోవింద్పుర్ బర్వాలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో...
తమ్ముడిని చంపిన అన్న…
హైదరాబాద్: అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. తమ్ముడిని, అన్న ఉరేసి చేశాడు. మృతుడిని మునావర్ గా గుర్తించారు. అన్నదమ్ములిద్దరి మధ్య...
మాంగార్ బస్తీలో అర్ధరాత్రి యువకుల హల్ చల్
హైదరాబాద్: నగరంలోని మాంగార్ బస్తీలో సోమవారం అర్ధరాత్రి యువకులు హల్ చల్ చేశారు. కత్తులు, ఇనుపరాడ్లతో 50 మంది పోకిరిలు హంగామా సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు తలుపులు, రేకులు ధ్వంసం చేసి...
ప్రైవేట్ బస్సు బోల్తా: 33మందికి గాయాలు
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలలోని మందస మండలం బాలిగాం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను...
తుగ్లకాబాద్ మురికివాడల్లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి నుంచి 12వందల ఇళ్లు ఇల్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల...
ఫ్రెండ్లీ పోలిసింగ్… వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు
గతంలో డయల్ 100కు చెసినందుకు చితకబాదారు
కొందరి వల్ల నీరుగారుతున్న ఆశయం
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోసింగ్కు కొందరి ప్రవర్తన వల్ల విఘాతం కలుగుతోంది. సామాన్యుడి ఉంచి విఐపి...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
మరో పెళ్లి కోసం…. భార్యపై పామును విసిరి…
తిరువనంతపురం: ఓ వ్యక్తి భార్యను వదిలించుకోవడానికి... ఆమెను పాము కాటుతో చంపించిన సంఘటన కేరళలో కొల్లామ్లో జరిగింది. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
బిల్డింగ్ పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సోమవారం కెపిహెచ్బిలో ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లోని భవనం రెండో అంతస్తు పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే...
క్వారంటైన్… నవ వధువుపై పోలీస్ అత్యాచారయత్నం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని పుల్భట్టా ప్రాంతంలో మద్యం సేవించిన కానిస్టేబుల్ నూతన వధువుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నవ దంపతులు వేరే...
బావిలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడ్లో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి తల్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు....
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు ఓ ఉగ్రవాది హతమార్చారు. కుల్గామ్ జిల్లాలోని దమ్హాల్ హంజిపొరా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య...
కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ స్థానంలో గాడ్సే…. యువకుడు అరెస్ట్
భోపాల్: కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేసి యువకుడిని అరెస్టు చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
రూ.22 వేలకు శిశువు అమ్మకం
స్థానికుల సమాచారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: నవ మాసాలు మోసి కన్న ప్రేమకు మచ్చతెచ్చే విధంగా దంపతులు వ్యవహరించారు. పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టి తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేశారు....
20 ఏళ్ల కూతురిని సుత్తితో కొట్టి చంపిన తండ్రి
పాల్ఘర్ : ఓ తండ్రి తన 20 ఏళ్ల కూతురిని సుత్తితో కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. తిరుపతినగర్కు చెందిన దత్తారామ్జోషి (54) కూతురు ఆకాంక్ష స్థానిక కళాశాలలో...