Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి
ఔరయ: ఉత్తరప్రదేశ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంతరాష్ట్ర రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి...
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. పదిమంది ప్రాణాలు తీసింది
అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం పదిమంది కూలీల ప్రాణం తీసింది. మాచవరంలో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 11కె.వి విద్యుత్ వైర్లు ట్రాక్టర్...
స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. ఆరేళ్ల బాలుడు మృతి
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం వివాయకపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా......
రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి
భోపాల్: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వలస...
భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లాంకో హిల్స్ 15వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మల్లికగా గుర్తించారు. 3 నెలల క్రితం...
తండ్రీకొడుకుల ప్రాణం తీసిన చేపల వేట
చేపల వేటకు వెళ్లి తండ్రికొడుకుల మృతి
మనతెలంగాణ/కామారెడ్డిరూరల్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలపిన వివరాల...
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో...
ఆదిలాబాద్లో ప్రేమజంట ఆత్మహత్య
ఆదిలాబాద్: జిల్లాలోని నార్నార్ మండలం కంపూర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను...
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు...
రోడ్డు ప్రమాదంలో ఏడాది చిన్నారి మృతి…
సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో...
బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య
మనతెలంగాణ, హైదరాబాద్ : బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్, సౌత్ స్వరూప్నగర్కు చెందిన...
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
మనతెలంగాణ,హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్, చిలకలగూడలోని మూర్తి స్ట్రీట్లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని చిలకలగూడకు చెందిన దేశబోయిన నారాయణ(22) గచ్చిబౌలిలోని...
అల్మాస్గూడలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అల్మాస్గూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం... మీర్పేట అల్మాస్గూడలో ఉంటున్న...
హత్య.. ఆత్మహత్యల కలకలం
చిన్నారికి హార్పిక్, ఆలౌట్ తాగించి హతమార్చి, చెట్టుకు ఉరేసుకున్న వివాహితలు
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో ఘటన
మృతులు కరీంనగర్ జిల్లా మరిపెల వాసులు
రేషన్ షాపుకు వెళ్లి ఆలస్యంగా రావడంతో మందలించిన భర్తలు
ఓ...
అనాథలైన పిల్లలు
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా ప్రాణాలతో బయటపడిన రాజు, హర్షిత
మన తెలంగాణ/సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని భూ ంపల్లి ,లింగంపల్లి గ్రామాల స్టేజీల మధ్య మంగళవారం జరిగిన...
దారి మృత్యువుకు 9 మంది బలి
13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు
n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...
ఆసుపత్రి ఎండి ఆత్మహత్య
సొంత రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎండి డా. రవీంద్రకుమార్
భార్యతో గొడవలే కారణమని
పోలీసుల అనుమానం
హైదరాబాద్ శివారు కాప్రా సాకేత్లో ఘటన
మన తెలంగాణ/జవహర్నగర్ : కుటుంబ కలహాలతో దమ్మయిగూడ...
మారుతీ రావు అంత్యక్రియలలో అమృతను అడ్డుకున్న బంధువులు
నల్లగొండ: మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం మారుతీరావు అంత్యక్రియలు ముగిశాయి. తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు అమృత వచ్చింది. అమృత గో బ్యాక్ అంటూ బంధువులు, స్థానికులు నినాదాలు చేయడంతో వెనుదిరిగారు. తండ్రి మృతదేహాన్ని...
ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
భార్య,కూతురు కలిసుండాలని సూసైడ్ నోట్
లేఖలోని చేతిరాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు
ఫోన్ కాల్డేటా ఆధారంగా పోలీసు విచారణ
టివిలో చూసి తెలుసుకున్నా : మృతుని కుమార్తె అమృత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం...