Tuesday, May 14, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search
Gandhi

10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం

గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
banks

నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

చెన్నై: శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10...
Tata

టాటా మోటార్స్ లాభాలు అదుర్స్

మూడో త్రైమాసికంలో 1,755.88 కోట్లు ముంబై: ఆటో-మేజర్ టాటా మోటార్స్ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని...
india-vs-new-zealand

ఇక ప్రయోగాలకు వేళాయె..

ఆత్మవిశ్వాసంతో భారత్,  పరువు కోసం కివీస్ నేడు నాలుగో టి-20 వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ పరీక్షలు

హైదరాబాద్ : కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానిత లక్షణాలున్న విదేశీయులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణీకులను కరోనా వైరస్ ఉందా...
Jwala-Gutta

సైనాపై జ్వాల వివాదాస్పద ట్వీట్…

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరడంపై బ్యాడ్మింటన్‌కు చెందిన మరో స్టార్, ఫైర్‌బ్రాండ్ గుత్తా జ్వాల వివాదాస్పద చేసింది. సైనా బుధవారం రాజధాని ఢిల్లీ...
BJP MLA Manohar Untwal

బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత..

  భోపాల్: మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఎల్ఎ మనోహర్ ఉన్‌త్వాల్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా మెదడు రక్తస్రావంతో బాధపడుతున్న ఉన్‌త్వాల్‌ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...
PM Modi

మహాత్మాగాంధీ 72వ వర్థంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయనని స్మరించుకుంటోంది. ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోడీతోపాటు...

రాష్ట్రంలో కరోనా లేదు

  అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం పుణె ల్యాబ్‌కు పంపించాం అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం పౌరులు...
killed

సిఎఎ నిరసనకారులపై కాల్పులు: ఇద్దరి మృతి

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపి, నాటు బాంబులు విసిరేయడంతో ఇద్దరు నిరసనకారులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్...
Williamson

చెలరేగుతున్న విలియమ్సన్.. ఉత్కంఠ భరితంగా మూడో టీ20

  హామీల్టన్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకుపోతోంది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 11 ఓవర్లలో 88 పరుగుల...
New Zealand

కివీస్ లక్ష్యం 180

హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ...

సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!

 పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...
Constitution

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...

ఫలించిన తారకమంత్రం

  మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...

ప్రపంచమంతా కరోనా భయం

  106కు చేరిన మృతులు న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...

కరోనాపై భయాలొద్దు

  వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...

శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం

  2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, శ్రీరామచంద్ర...

నా రాష్ట్రం బంగాళ దుంపల హబ్ : మోడీ

  గాంధీనగర్: తన సొంత రాష్ట్రం గుజరాత్ గత రెండు దశాబ్దాలుగా బంగాళ దుంపల్ని పండించడం, ఎగుమతి చేయడంలో ఓ హబ్‌గా మారిందని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం చెప్పారు. ఇక్కడ జరిగిన మూడో ప్రపంచ...

Latest News