Sunday, May 5, 2024
Home Search

సుధీర్ - search results

If you're not happy with the results, please do another search
100 Cr worth documents stolen in Builder Office in Hyd

బిల్డర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. 100కోట్ల విలువైన డాక్యుమెంట్లు..

హైదరాబాద్: తన కార్యాలయంలో కోట్లాది విలువైన భూముల పత్రాలు, రివాల్వర్ చోరీ చేశారని ఓ బిల్డర్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బిల్డర్ వీరపరెడ్డి కోటారెడ్డి బంజారాహిల్స్...
TS Govt support to ancient Indian medical practice: Etela

కరోనా అడ్డుకట్టకు యంత్రాన్ని రూపొందించడం శుభపరిణామం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతిఒక్కరూ కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చర్లపల్లిలోని మా న్యూక్లియోనిక్స్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ కరోనా వైరస్‌ను...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
Murder

భార్యను చంపి….. అదృశ్యమైందని పిఎస్ లో ఫిర్యాదు….

  ఢిల్లీ: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం భార్య అదృశ్యమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ జిల్లాలో జరిగింది. అనంతరం భర్తను పోలీసులు అరెస్టు చేసి...
Balapur ASI corona virus positive

బాలాపూర్ ఎఎస్ఐకి కరోనా

    హైదరాబాద్: బాలాపూర్‌లో ఎఎస్‌ఐగా పని చేస్తున్న సుధీర్ కృష్ణకు కరోనా వైరస్ సోకింది. దీంతో సుధీర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సుధీర్ విధులు నిర్వహించాడు. విధులు నిర్వహిస్తున్నప్పుడు...

జలప్రణాళికపై నేడు సిఎం కెసిఆర్ సమావేశం

 గోదావరి నీటి వినియోగంపై చర్చ ప్రాజెక్టుల వారీగా నివేదికలు ఖరీఫ్ సీజన్ నీటి డిమాండ్‌పై సమీక్ష హైదరాబాద్: గోదావరి నీటి వినియోగంపై సిఎం కెసిఆర్ జలప్రణాళిక రూపొందించేందుకు ఆదివారం ప్రగతిభవన్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. వర్షాకాలంలోని...

రాష్ట్రంలో మరిన్ని సడలింపులు?

  కరోనాతో కలిసి జీవించే అంశంపై సుదీర్ఘ చర్చ బస్సుల రవాణాపై కీలక నిర్ణయం లాక్‌డౌన్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై చర్చ రేపు ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా...

ఇంద్రగంటి దర్శకత్వంలో యంగ్ స్టార్ మూవీ

  యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించి.. ‘పెళ్లి చూపులు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు....

ఎయిట్ ప్యాక్‌లో అదరగొట్టాడు

  నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కొత్త సినిమా ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేద థామస్, అదితి రావు హైదరిలు ముఖ్య పాత్రలలో...
New-Electricity-Bill

రాష్ట్రాల అధికారాలకే కత్తెర!

కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు? హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....

గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

  రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...

కిం కర్తవ్యం?

  లాక్‌డౌన్ పొడిగింపు, సడలింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ విస్తృత సమాలోచనలు తాజాగా పెరుగుతున్న కేసులపై ఆరా వలస కార్మికులు, కేంద్రం మార్గదర్శకాలపై చర్చ పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలకు ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్ :...

ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఉన్న అన్ని పరిశ్రమలు నడుపుకోవచ్చు

  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఉన్న అన్ని పరిశ్రమలు నడుపుకోవచ్చని వీటికి ఏవిధమైన అనుమతులు, అఫిడవిట్స్ సమర్పిం చాల్సిన...

ఔటర్ నుంచి మార్కెట్ వరకు లైటింగ్: సింగిరెడ్డి

  రంగారెడ్డి: మూడు రోజుల్లో పండ్ల మార్కెట్‌ను ప్రారంభిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కోహెడలో పండ్ల మార్కెట్‌ల పనులను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు దేవి రెడ్డి సుధీర్...
TS Govt Releases Rs.12 lakhs for Delhi Telugu Journalists

ఇంకో ఇరువై ఏండ్లు సారూ..కారే

  సోషల్‌మీడియా ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే ప్రజల్లో ఆ అభిప్రాయం బలంగా ఉంది కెసిఆర్‌పై నమ్మకంతోనే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు నేడు టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన కార్యకర్తలు ఇండ్లపైనే జెండాలు ఎగురవేయాలి విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది,...
KTR

నాడు ద్వేషించాను…నేడు అభిమానిస్తున్నా

తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్రసాధనను నాడు తప్పు పట్టిన వారు నేడు తెలంగాణలో జరుగుతున్న ఆభివృద్ధిని చూసి పరవశిస్తూ మనసు మార్చుకుంటున్నారు. సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు అభిమానులుగా మారుతున్నారు అనడానికి ఈ...

ఆగని కరోనా తీవ్రత

  దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు 4,789కు చేరిన బాధితుల సంఖ్య మృతులు 124మంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

టాలీవుడ్‌లోనే నం.1

  ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు యూత్‌లో అత్యధికంగా క్రేజ్ ఉందంటూ మరోసారి నిరూపితమైంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ జాబితాలో విజయ్ ప్రథమ...

చిత్ర పరిశ్రమపై కరోనా దెబ్బ

  ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడించేస్తోంది. అనూహ్యంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని రంగాలపై ఈ వ్యాధి ప్రభావం ఉంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమపై కరోనా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్‌ని...

Latest News