Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
హోంక్వారంటైన్ గడవక ముందే రోడ్లపైకి రోగులు
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి ఆరు నెలలుగా విశ్వరూపం దాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. వైద్యశాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారి ఏదో ఒకరూపం తన ఉనికి చాటుకుంటుంది. గత వారం రోజుల...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...
దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
చిన్నారుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి?
వ్యాధిబారిన పడిన అయిదేళ్లలోపు చిన్నారుల ముక్కులో ఎక్కువగా వైరస్ జన్యు కణాలు, తాజా అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: కరోనా మహమ్మారి చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడుతోంది. నిన్న మొన్నటివరకు...
భాగ్యనగరం భయం.. భయం
గ్రేటర్ మూడు జిల్లాలను చుట్టేసిన కరోనా భూతం
ఐదు నెలల్లో 35 వేలు కేసులు దాటిన పరిస్థితి
కంటైన్మెంట్ జోన్లు విధించినా రెక్కలు కట్టుకున్న వైరస్
ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే కరోనా కాటు తప్పదని వైద్యుల హెచ్చరికలు
హైదరాబాద్:...
ఎపిలో కొత్తగా 1,178 కేసులు.. 13మంది మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రోజుకు దాదాపు వెయ్యి కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,238 మందికి పరీక్షలు చేయగా, 1,178...
2.89లక్షలు ఖరీదైన బంగారు మాస్క్ ధరించిన పుణె వ్యక్తి.. వైరల్
పుణె: ప్రపంచం మొత్తాన్ని వణికిసున్న కరోనా మహమ్మారి వైరస్ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని వైద్యులు చెప్పడంతో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలందరూ...
దేశంలో 24 గంటల్లో 18,522 కేసులు.. 418మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడం తీవ్ర భయాందోన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య...
హైదరాబాద్ లో కరోనాతో పోలీసు అధికారి మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారితో నగరంలో పనిచేస్తున్న మరో పోలీసు అధికారి మృతిచెందాడు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఎఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న యూసుఫ్(47) కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. 20 రోజుల క్రితమే...
తెలంగాణలో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 730 కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 కరోనా పాజిటీవ్ నమోదయ్యయని రాష్ట్ర వైద్య శాఖ...
వాన చినుకుతో కరోనాకు రెక్కలు
వైరస్ వ్యాపిస్తుందని భయాందోళనలో ప్రజలు
గత వారం రోజులుగా 200లకు చేరువలో కేసుల నమోదు
బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం
హైదరాబాద్ : నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాల తో చెలగాటం ఆడుతుంది....
ఎపిలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 264 కేసులు, ఇద్దరు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతుండడంతో ప్రజలు భయందోళలనకు గురవుతున్నారు. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 కరోనా...
తెలంగాణలో కొత్తగా 237 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, కరోనా మరో ముగ్గురు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ...
నవంబర్లో ‘పీక్’కు కరోనా!: ఐసిఎంఆర్ వెల్లడి
అప్పటికి ఐసియు బెడ్స్, వెంటిలేటర్ల కొరత ఏర్పడవచ్చు
తారస్థాయి సమయాన్ని జాప్యం చేసిన లాక్డౌన్
ఇన్ఫెక్షన్ రేటు, మరణాలూ తగ్గడానికి కారణమైంది
ఐసిఎంఆర్ తాజా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి భారత్లో నవంబర్...
సాకర్ మ్యాచ్కు పోటెత్తిన అభిమానులు
హనోయి: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయంతో పెద్ద పెద్ద క్రీడలను వాయిదా వేయడమే లేకుంటే...
శంషాబాద్లో ఎస్ఐకి కరోనా
రంగారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. శంషాబాద్ పరిధిలో శివాజీ బస్తీలో ఓ ఎస్ఐకి కరోనా వైరస్...
కరోనా నేర్పిన పర్యావరణ పాఠం
ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి వైద్య పరంగా అప్రమత్తతో పా టు, పర్యావరణ పరంగా మానవజాతి మనుగడను మరోసారి గుర్తు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలు...
ధూమపాన ప్రియులపై కరోనా ప్రభావం
హైదరాబాద్: కరోనా మహమ్మారి అంటు వ్యాధి ధూమపానం సేవించేవారి ఊపిరితిత్తుల పనితీరుని దెబ్బతీస్తుందని కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డా. లతాశర్మ పేర్కొన్నారు. ప్రపంచ నోటొబాకోడే సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా మూడు...
దర్యాప్తులో గుట్టు తేలేనా?
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....