Friday, April 26, 2024
Home Search

ప్రభుత్వరంగ బ్యాంకులకు - search results

If you're not happy with the results, please do another search

ప్రభుత్వరంగానికి మోడీ తాళం

మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం తన తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన వాగ్ధానాల అమల్లో ఘోరంగా విఫలమైంది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కార జోలికి పోకుండా దేశ, విదేశీ బడా పెట్టుబడిదారుల,...
Government banks in real danger of privatisation

ప్రభుత్వ బ్యాంకులకు ప్రైవేటీకరణ ముప్పు

హైదరాబాద్ : ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ముప్పు పొంచి ఉందని అఖిల భారత అధికారుల సమాఖ్య(ఎఐబిఒసి) ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ఇప్పుడు ఉన్న బ్యాంకుల సంఖ్య తగ్గుతుంది. అతి...
Problems for customers with SBI server down

ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!

  ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
Postponement of examination of PSB clerk

పిఎస్‌బి క్లర్క్‌ల పరీక్ష వాయిదా

ప్రకటించిన ఐబిపిఎస్ మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వరంగ బ్యాంకుల్లో(పిఎస్‌బి) క్లర్క్‌ల నియామకం కోసం నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఐబిపిఎస్ ప్రకటించింది....
Govt alerted to UCO Bank fraud

సైబర్‌ సెక్యూరిటీపై సమీక్ష

 యూకో బ్యాంక్ మోసం నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం వచ్చేవారం బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమావేశం న్యూఢిల్లీ : కోల్‌కతాకు చెందిన యుకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల మోసం వెలుగుచూసింది. ఈ కేసులో సైబర్...

అవినీతి అంతానికి పౌర ప్రతిజ్ఞ

ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) 30 అక్టోబర్ నుండి 5 నవంబర్ దాకా ఏడు రోజుల పాటు జాగరూకత అవగాహనా వారం...

18న వినాయక చవితి ప్రభుత్వ సెలవు

హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా కోర్టులు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు సెప్టెంబర్ 18న సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం సెలవుగా ప్రకటిస్తూ హైకోర్టు నోటిఫికేషన్ ఇవ్వగా.. 19వ తేదీన హైకోర్టు...
Avoidance.. Glory of Modi's regime!

ఎగవేత.. మోడీ పాలన ఘనత!

తొమ్మిదేళ్ళ నరేంద్ర మోడీ పాలనలో దేశంలో ఉన్న బ్యాంకులు 12 లక్షల, 50 వేల, 553 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు వెల్లడిస్తున్నాయి. దేశ చరిత్రలో...
Not making...Packing

మేకింగ్ కాదు ప్యాకింగ్!

2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్‌కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం...
Bank employees on strike today

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

  న్యూఢిల్లీ: ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా ఆల్ ఇం డియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బ్యాంక్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నా యి. సమ్మె కారణంగా...
ABG Group Flagship Company Scam in India

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం

రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్ ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....
FM Nirmala Sitharaman exhorts banks

ఒక జిల్లా, ఒక ఉత్పత్తి

ఈ ఎజెండా కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి ఎగుమతి పరిశ్రమపై దృష్టి పెట్టండి సైన్‌రైజ్ సెక్టార్‌కు సహాయం అవసరం బ్యాంక్‌లకు సూచించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముంబై : అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని, ‘ఒక...
link aadhaar with sbi bank account

ఎస్‌బిఐ కస్టమర్లకు హెచ్చరిక

న్యూఢిల్లీ : పెన్షన్, ఎల్‌పిజి సబ్సిడీ వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌కు లింక్ చేయాలని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ కోరింది. చాలా మందికి...
State Bank of India lowers MCLR rate by 25 basis points

ఎస్‌బిఐ కస్టమర్లకు ఊరట

ముంబై: ప్రభుత్వరంగ ఎస్‌బిఐ కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రుణ రేట్లలో 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఇప్పటికే మారటోరియంతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులకు...

మాఫీల మతలబు

  ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...

ఇఎంఐల వాయిదాకు ఓకే..

  రేపటి నుంచే 3 నెలల మారటోరియం అమలు కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రకటనలు న్యూఢిల్లీ: గృహ, వాహన, పంట రుణాలతో సహా అన్ని రకాల టర్మ్‌లోన్లపై మూడు నెలల మారటోరియం...
Nirmala-Sitharaman

క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు

కస్టమర్లతో బ్రాంచ్‌ల స్థాయిలో టచ్‌లో ఉండాలి బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్‌ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్‌ల...
Nirmala Sitaraman

బ్యాంకుల విలీనం కొనసాగుతుంది

  న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...

రూ.2 వేల నోటుకు శుభం కార్డు?

  ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు న్యూఢిల్లీ: బ్యాంక్‌లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...

వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక

  సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...

Latest News