Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
ఉద్రిక్తంగా మారిన కర్నాటక బంద్…
బెంగళూరు: కర్నాటకలో బంద్ కొనసాగుతోంది. కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారింది. మంగళూరు సమీపంలో ఆంధ్ర బస్సులపై నిరసన కారులు రాళ్ల దాడికి దిగారు. కర్నాటకలో 75శాతం ఉద్యోగాలు...
పాలన పరుగులు
సమ్మేళనాలతో అధికారుల పల్లె, నగర బాట, పనిచేసే అధికారులకు అవార్డులు...రివార్డులు, నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు, పాలనలో సరికొత్త ముద్రవేసుకునే పనిలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన మరింతగా పరుగులు తీయనుంది....
ప్రాజెక్టులు నిండాయి
కాళేశ్వరం జలనిధుల నుంచి సాగుకు, దాహానికి నీళ్లివ్వండి
మనం కట్టుకున్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి
వానాకాలంలో వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుంది
ప్రాణహిత ద్వారా లక్ష్మీబ్యారేజీకి చేరే వరద నీటిని ఎప్పటికప్పుడు
ఎగువకు ఎత్తిపోయాలి,...
పెట్టుబడుల వెల్లువ
రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు
అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్
దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీం...
రాజరాజేశ్వరికి జలసిరి
ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు కాళేశ్వరం నీటి ఉరకలు
ధర్మారం : కాళేశ్వర జలాలు విడుదలయ్యాయి. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర రిజర్వాయర్కు నిరంతరం పంపింగ్ ద్వారా గత రెండు రోజుల నుంచి రాత్రి వేళల్లో కాళేశ్వరం...
సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : క్యాబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని, సచివాలయం పై తదుపరి అదేశలు ఇచ్చేంత వరకు సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయారదని బుధవారం నాడు ప్రభుత్వాన్ని హైకోర్టు...
రాష్ట్రంలో జిఎస్టి వసూళ్ళు భేష్
హైదరాబాద్ : రాష్ట్రంలో జిఎస్టి వసూళ్ళు మెరుగ్గా జరుగుతున్నాయని 15వ ఆర్ధిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా ప్రశంసించారు. బుధవారం హైదరాబాద్కు వచ్చిన ఆయన బిఆర్కెఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఎపి ప్రాజెక్టులు, హోదాపై ప్రధానితో జగన్ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన కోసం బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఎపి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన...
గ్యాస్ ధరల మంటలు
వంటగ్యాస్ ధర ఒకేసారి రూ. 144.5 పెంపు
అదే సమయంలో రూ. 153.86
నుంచి రూ.291.48కి పెరిగిన
సబ్సిడీ n సబ్సిడీ లేని సిలిండర్
ధర భారీగా పెరుగుదల
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున...
భూముల వివరాలు శాటిలైట్తో అనుసంధానం ?
రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత
‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం...
మెట్రో రికార్డు
సోమవారం ఒక్కరోజే 4.47లక్షలమంది ప్రయాణం
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్లో 34వేల మంది రాకపోకలు
ప్రయాణికుల సంఖ్య పెరగడంలో సత్ఫలితాలిచ్చిన క్యూఆర్ కోడ్
హైదరాబాద్: నగరంలో ఈనెల 7న సిఎం కెసిఆర్ మెట్రో కారిడార్2 జెబిఎస్నుంచి ఎంజిబిఎస్...
పథకాల అమలే పరమావధి
ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు
సంక్షేమంలో మనమే నంబర్ వన్
కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n...
కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి
నేటి యువ ఐఎఎస్లే రేపటి కార్యదర్శులు,
శాఖాధిపతులు
కలెక్టర్లకు వైర్లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు
స్థానిక సంస్థల అదనపు...
బీహార్ బాటలో భూ రీసర్వే
ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం
హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...
మొక్కల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్
హైదరాబాద్: చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్కల పెంపకంలోనూ నెంబర్ వన్గా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు....
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు…. 53 స్థానాల్లో ఆప్ ఆధిక్యం
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ముందంజలో ఉంది. ఆప్ 53 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా బిజెపి 16 స్థానాలు, కాంగ్రెష్ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మద్యాహ్నం ఒంటి గంట వరకు...
నేడు కలెక్టర్లతో సిఎం కీలక భేటీ
కొత్త రెవెన్యూ చట్టంపై సమాలోచనలు
కలెక్టర్లకు దిశానిర్దేశం
పథకాల అమలుపై నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వ శాఖలు
హైదరాబాద్: జిల్లాల్లో పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం కలెక్టర్ల సదస్సులో దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ...
సమాచార కమిషనర్లు
కట్టా శేఖర్రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...