Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
సింధియా విషయంలో అది మా తప్పే
న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్పై లోక్సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సమ్మె కాలం వేతనాలు విడుదల
హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రూ.235 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో...
సిబిఐకి వివేకా హత్య కేసు…. ఎపి ప్రభుత్వానికి షాక్
అమరావతి: మాజీ మంత్రి, మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎపి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్య జరిగి ఏడాదైనా.... దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసును సిబిఐకి...
బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు....
మోడీ… వాటికి నిధులు రావడం లేదు: ఎర్రబెల్లి
హైదరాబాద్: 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపిటిసి, జడ్పిటిసి, ఎంపిపిలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాసన సభలో తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి...
హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తాం: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన మండలిలో తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. చింతమడకలో...
పాతబస్తీలో మెట్రో పూర్తి చేస్తాం: కెటిఆర్
హైదరాబాద్: పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజా...
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారు
కరోనా పరీక్షలక్కర్లేదు: వైట్హౌస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు కరోనా పరీక్షలు జరపలేదని వైట్హౌస్ తెలిపింది. అయితే అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు తాము ఇతరుల...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
నా ప్రభుత్వానికి ఢోకా లేదు
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం
సిఎల్పి భేటీ అనంతరం కమల్నాథ్ ధీమా
రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు
భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన...
గాంధీలైనా ఆపి ఉండాల్సింది
సింధియా రాజీనామాపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ
న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...
వృద్ధి శిఖరాన తెలంగాణ
రాష్ట్రంగా విడిపోయిన తర్వాతనే కళ్లు మిరుమిట్లు గొలిపే సిరిసంపదలు
తలసరి ఆదాయంలో దేశానికే తలమానికం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం బీహార్ కంటే తక్కువగా ఉండేది. రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లా కరీంనగర్ తలసరి...
2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం
సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్
చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ
మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....
చేతికి చెయ్యిచ్చిన సింధియా
కాంగ్రెస్కు గుడ్బై... మోడీ, అమిత్షాతో భేటీ
రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్లో చరమాంకంలో...
మధ్యప్రదేశ్ పరిణామాలు!
మధ్యప్రదేశ్లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...
చట్టసభల్లో మహిళల కోటా ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన, అమలు జరుపుతున్న అనేక పథకాలను గుర్తుచేసి, వాటి ఫలాలు అందరూ అందుకునేలా చైతన్యపరచడం అవసరం. తెలంగాణలో బాల బాలికలను విద్యావంతులను చేయడం కోసం బిసి, ఎస్సి,...
కరోనా ‘ఫ్రీ’ తెలంగాణ
నేడు పుణే నుంచి రానున్న మరో నివేదిక
పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా తాజా పరీక్షల్ల్లో నెగిటివ్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల
విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి
మరో నాలుగు థర్మల్ మిషన్లు...
రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తి
మార్చి చివరి నాటికి 3.20 లక్షల టన్నులు!
ఇతర రాష్ట్రాలకు చేపలు, విదేశాలకు రొయ్యల ఎగుమతి
సమీకృత మత్స పథకంతో మత్సకారుల జీవితాల్లో వెలుగులు
రెండేళ్లలోనే రెట్టింపు అయిన సగటు ఆదాయం
మూడేళ్లలో రూ.155 కోట్లతో చేప...
ఐపిఎల్ను వీడని కరోనా భయం
టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను...