Home Search
కోవిడ్ టెస్టులు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో కొత్తగా 879 కరోనా కేసులు.. ముగ్గురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం నిర్వహించిన 3,006 టెస్టుల్లో 879 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. అంటే పాజిటివ్ రేట్...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
బీజింగ్ దిగ్బంధం
విమానాలు, రైళ్లు రద్దు, హోల్సేల్ మార్కెట్తో కరోనా తీవ్రం, పరిస్థితి తీవ్రం, రోజుకు లక్ష టెస్టులు, నగరం నుంచి రాకపోకలు రద్దు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లో కరోనా వైరస్ను అరికట్టేందుకు యుద్ధ...
రికార్డు స్థాయిలో 269 పాజిటివ్ లు
జిహెచ్ఎంసిలో 214, జిల్లాల్లో 55 కేసులు
టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి, ఇఎన్టి సూపరింటెండెంట్కు వైరస్
జనగామ జిల్లాలో ఓ కంపెనీ యజమాని నుంచి ఏడుగురికి అంటుకున్న కొవిడ్
12 మంది మీడియా...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
రాష్ట్రంలో కొత్తగా 213 మందికి కరోనా
జిహెచ్ఎంసిలో 165, జిల్లాల్లో 48 మందికి నిర్ధారణ, కోవిడ్ దాడిలో నలుగురు మృతి, కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14 మందికి పాజిటివ్, గోకుల్ చాట్ ఓనర్కు సోకిన కోవిడ్, ఇప్పటి వరకు 75...
హైదరాబాద్ ఐఐటి టెస్ట్కిట్
20 నిమిషాలలో కరోనా నిర్ధారణ
న్యూఢిల్లీ : కోవిడ్ 19 వైరస్ నిర్థారణ పరీక్షల ఘట్టంలో హైదరాబాద్ ఐఐటి పరిశోధక విద్యార్థులు అత్యద్భుత విజయం సాధించారు. వైరస్ సోకిందీ? లేనిదీ కేవలం 20...
ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా వైరస్( కోవిడ్-19) కలకలం రేగింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న 12మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవలే ఓ పిజి విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో...
కొత్తగా 158 కరోనా కేసులు
ఒక్క రోజే 158 పాజిటివ్లు..నలుగురు మృతి
గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్
2256కు చేరిన మొత్తం బాధితులు
ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్...
కరోనా కరుకుదనం
గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా
నమోదైన కరోనా కేసులు
తేదీ కేసుల సంఖ్య
మే 17 4,987
మే 18 5,242
మే 20 5,611
మే 21 5,609
మే 22 6,654
కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం
జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం
సుప్రీంకోర్టు చురకలతో కదలిక
జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు
న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
పాజిటివ్ ఉన్నా పది రోజుల్లో డిశ్చార్జ్
ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వలనే కేసులు పెరుగుతున్నాయి
కరోనా రోగులకు ఐసిఎంఆర్ నిబంధనలు ప్రకారమే చికిత్స అందిస్తున్నాం
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ సోకి...
ఎయిమ్స్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
న్యూఢిల్లీః ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు కోవిడ్-19...
ముప్పును జయించిన ముగ్గురు
కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ
గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
మరణాలు భారత్లోనే తక్కువ
3.2శాతం మాత్రమే కొవిడ్ మృతులు, కోలుకున్న 10,633 (26.59%) మంది రోగులు
అగ్రరాజ్యాలతో పోలిస్తే మనమే బెటర్
నిలకడగా కరోనా బాధితుల పెరుగుదల రేటు
10లక్షలకుపైగా టెస్టులు చేశాం, రోజుకు 74వేలకుపైగా...
తెలంగాణలో సూపర్ కేర్
తెలంగాణలో కరోనా కేర్ సూపర్
రోగుల ట్రాకింగ్ నుంచి డిశ్చార్జ్ వరకు సేవలు బాగున్నాయ్
గాంధీ ఆసుపత్రిలో సేవలు అద్బుతం
అవసరమైన రక్షణ కిట్లన్నీ అందుబాటులో ఉన్నాయి
ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు...
కేసులు తగ్గుతున్నాయి
ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది
కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్
983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య
కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు
మీడియా సమావేశంలో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...
14 రోజుల హోంక్వారంటైన్ ఇకనుంచి 28 రోజులు..
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 14 రోజులున్న హోంక్వారంటైన్ ను ఇకనుంచి 28 రోజులకు పెంచింది. ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే కరోనా...
ముంబయిలో కరోనా విలయతాండవం.. 53మంది జర్నలిస్టులకు పాజిటివ్
ముంబయి: దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యమంగా మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ముంబయిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ముంబయిలో...
ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం: ఉద్దవ్ థాక్రే
హైదరాబాద్: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మహా ప్రభుత్వం అనుమతినచ్చింది. ఈనెల 20 నుంచి కొన్నింటికి సడలింపులు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం...