Thursday, May 23, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

 బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది:సజ్జనార్

 డిపోల మూసివేతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం  ఉద్యోగుల సంక్షేమం ఆర్‌టిసికి చాలా ముఖ్యం  బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది  బస్టాండ్‌లలోని షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి  మెగా రక్తదాన శిబిరంలో ఆర్‌టిసి ఎండి...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
There will be no night curfew in Telangana

రాష్ట్రానికి ఒమిక్రాన్ రాలేదు

అసత్య ప్రచారాలు నమ్మొద్దు దీనికి వేగంగా వ్యాపించే గుణముంది విమానాశ్రయాల్లో నిఘా పెంచాం అక్కడే ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు పాజిటివ్ వస్తే టిమ్స్‌లో చికిత్స వైరస్ సోకినవారిలో తలనొప్పి, అధిక నీరసం ఇప్పటివరకు...
New electricity charges from April 1st: ERC Sriranga rao

లోటులో డిస్కంలు

ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు 2021 22 సంవత్సరానికి రూ.10,624 కోట్లు 2022 23 సంవత్సరానికి రూ.10,928 కోట్లు మూడు డిస్కంలు ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక...
Minister Harish rao review on construction of new Medical Colleges

త్వరగా మెడికల్ కాలేజీల నిర్మాణం

ఆరోగ్య, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని...
Ramagundam RDO arrested by ACB while taking bribe

ఎసిబికి చిక్కిన రామగుండం ఆర్‌డిఒ

బిల్లుల చెల్లింపుకి లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడిన రామంగుండం ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ మనతెలంగాణ/పెద్దపల్లి : పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటూ...
Panchayat secretary caught by ACB taking bribe

మ్యుటేషన్లకు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

ఏసిబి వలలో పంచాయతీ కార్యదర్శి మనతెలంగాణ/వంగూరు: మండల పరిధిలోని రంగాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి చింతకుంట్ల రామస్వామి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. ఏసిబి అదికారులు తెలిపిన వివరాల ప్రకారం రంగాపూర్...
Lyricist Sirivennela Sitarama Sastry passed away

వెళ్లిపోయిన పాటల వెన్నెల సిరి

న్యూమోనియాతో చికిత్స పొందుతూ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూత ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ గీత...

ఎంఎల్‌ఎసిలను అభినందించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మంగళవారం ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రిన కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
TRS always against BJP: TRS MP Keshav Rao

బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే: కేశవరావు

న్యూఢిల్లీ: బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే అని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు అన్నారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మద్దతు ఇచ్చామని.. వ్యవసాయ చట్టాల బిల్లు, ఇతర వాటికి...

అన్నదాతల సమస్యలు పట్టించుకోరా?: నామ

న్యూఢిల్లీ: అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ ఎంపి నామ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నామ నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీలు రైతు సమస్యలపై లోక్...
Civil Service 20th ranker Srija meet KTR

సివిల్ సర్వీసెస్ విజేతలకు మంత్రి కెటిఆర్ అభినందనలు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆల్ ఇండియా 20వ ర్యాంక్‌తో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. శ్రీజ, ఆమె కుటుంబం మంగళవారం ప్రగతి భవన్...
Arunachal Pradesh Tops List of Drinkers

మద్యం ప్రియుల్లో అరుణాచల్ టాప్

తెలంగాణకు రెండోస్థానం, మూడోస్థానంలో సిక్కిం, చివరి స్థానంలో నిలిచిన లక్షద్వీప్ జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ సర్వేలో వెల్లడి హైదరాబాద్ : జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో మద్యపానానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన...
Telangana huge changes in crop cultivation

పంటల సాగులో భారీ మార్పులు

యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు  ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల...
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
Clarification should be given on grain purchase:TRS MPs

జాతీయ విధానం కావాలి

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్‌ఎస్ ఎంపిలు జాతీయ ఆహార విధానంపై చర్చ చేపట్టాలంటూ రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో గురికావడంతో నిరసన తెలిపిన ఎంపిలు...
High Court notice to Center and FCI over grain Purchase

ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వండి

కేంద్రానికి, ఎఫ్‌సిఐకి హైకోర్టు నోటీసులు మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన...
TS Cabinet Ordered to medical health department on Omicron

ఒమిక్రాన్‌తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి

వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
BJP MLA Raja Singh demands ban Bigg Boss

బిగ్ బాస్‌ను బ్యాన్ చేయండి: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్

హైదరాబాద్: రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు....
TRS MPs fight for paddy rice in Parliament

ధాన్యాన్ని కేంద్రం సేకరించాలి: టిఆర్ఎస్ ఎంపిలు

ఢిల్లీ: ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు ప్ల‌కార్డులు ప్రదర్శించారు.  తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని టీఆర్ఎస్ ఎంపిలు డిమాండ్...

Latest News

సన్నాలకే సై