Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
షిర్డీ- టు సికింద్రాబాద్, షిర్డీ- టు కాకినాడకు స్పెషల్ రైళ్లు
డిసెంబర్ 04వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. గతంలో ప్రకటించిన నవంబర్...
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభంమైంది. గ్రేటర్ 150 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ జరుతుంది. ఓట్ల లెక్కింపు కోసం 8152 మంది సిబ్బంది, 31 మంది...
నేడే గ్రేటర్ ఓట్ల లెక్కింపు
అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎవరి ధీమా వారిదే
మొదట మెహిదీపట్నం...చివరగా మైలార్దేవ్పల్లి ఫలితం
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
మధ్యాహ్నం 3 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి న వివిధ...
నోములకు కెసిఆర్ నివాళి
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: దీర్ఘకాలిక అనారోగ్యంతో హైదరాబాద్లో మంగళవారం మృతిచెందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య గురువారం...
నామినేటెడ్ పదవులు
త్వరలోనే నియామకం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాల్గొని పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం
జరుగుతుంది ప్రతి మండలంలో టిఆర్ఎస్ కార్యాలయం, అనాథ శరణాలయం : సిరిసిల్ల ఆకస్మిక
పర్యటనలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
అనుమతి లేని భవన నిర్మాణాలు సీజ్
హైదరాబాద్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గోపి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది 33 అనుమతి లేని భవనాలకు యుఎస్ 181...
పెద్దపులిని వెంటనే పట్టుకోవాలి…
బెజ్జూరు: పెద్దపులిని వెంటనే పట్టుకోవాలని అదివాసి నాయకులు బస్టాండ్ ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. బెజ్జూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ప్రాంతం నుండి ర్యాలీగా వచ్చి బస్టాండ్ ప్రాంతంలో గురువారం అదివాసి నాయకులు...
పోలీసులకు హోంమంత్రి అభినందనలు
హైదరాబాద్ః దేశవ్యాప్తంగా అత్యుత్తమమైన 10 పోలీస్ స్టేషన్లలలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హర్షం...
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
48 గంటల వరకు నిషేధాలు అమలు
జిహెచ్ఎంసి ఫలితాల తర్వాత టపాసులు కాల్చవద్దు
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
144 సెక్షన్ అమలు,200 మీటర్ల వరకూ నిషేధాజ్ఞలు
మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత...
మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు: ఎన్నికల కమిషనర్
కౌంటింగ్ ప్రక్రియను పరిశీలకులు పర్యవేక్షించాలి
మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
ఒక్కో రౌండుకు 14 వేల ఓట్ల లెక్కింపు
ప్రతి వార్డు లెక్కింపు పూర్తైన తర్వాత పరిశీలకుని అనుమతితో ఫలితం వెల్లడి
ఎన్నికల పరిశీలకుల అవగాహన...
దేశంలోనే అత్యుత్తమ పోలీస్స్టేషన్గా జమ్మికుంట
హైదరాబాద్ః దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్స్టేషన్లలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపిక కావడం పట్ల డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....
ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి కరోనా టెస్టును నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పరీక్షలను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర...
రైతులను అణిచివేసేందుకు కేంద్రం కుట్ర: మంత్రి హరీశ్
చిన్నకోడూరు: కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరుహరీశ్రావు అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా...
పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై
యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం: మంత్రి హరీష్
మెదక్ : దేశంలో ఏక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. బుధవారం...
అన్ని రంగాల్లో అభివృద్ధే సిఎం కెసిఆర్ లక్ష్యం
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెగడపల్లిః రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు....
జిహెచ్ఎంసిలో 46.68 శాతం పోలింగ్
హైదరాబాద్: మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించింది. 149 డివిజన్లకు గాను 46.68శాతం పోలింగ్ జరిగిందని తెలిపింది. అత్యధికంగా కంచన్ భాగ్...
డుమ్మా కొట్టిన ఓటు
చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
పెన్షన్లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
ప్రముఖులు వచ్చినా తగ్గిన పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్లో ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎప్పటిలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. గతంలో పోల్చితే ఈసారి మరీ తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం...
ఓల్డ్ మలక్పేటలో 3న రీపోలింగ్
తారుమారైన అభ్యర్థుల గుర్తులు
అంతవరకు ఎగ్జిట్ ఫలితాలపై నిషేధం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: పోటీలో ఉన్న అభ్యర్థి గుర్తును అధికారులు మార్చివేయడంతో ఓల్డ్ మలక్పేట డివిజన్ ఎన్నిక వాయిదా పడింది. అంతవరకు...