Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఆపద్బాంధవుడు
ఆపత్కాలంలో ఆనందకర వార్త
11 మంది కరోనా రోగులకు తాజా పరీక్షలో నెగిటివ్
అందుబాటులోకి కింగ్ కోఠి ఆసుపత్రి, అన్నపూర్ణ క్యాంటీన్లలో 30వేల మంది ఫ్రీగా భోజనం చేశారు
కూలీల కడుపు మాడ్చం
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
కరోనా కష్టకాలంలో...
అత్యవసర సేవకులకు జయహో
కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...
వలస కూలీలకు పోలీసుల ‘భోజనం’
‘మన్కిబాత్’లో ప్రధానికి మొర ,పోలీసులకు ఆకాశవాణి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగిలో మూడు రోజులుగా అన్న, పానియాలు లేక అలమటిస్తున్న ఉత్తరాఖండ్ కూలీలు ఆదివారం ప్రధాని ‘మన్కిబాత్’కి నేరుగా ఫోన్ చేయడంతో...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు
1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్
హోం క్వారంటైన్లో 1,771మంది
వారిపై నిరంతరం నిఘా పెట్టాం
991 పాస్పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత
వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...
మానవత్వాన్ని చాటుకున్న బాచుపల్లి సిఐ
మన తెలంగాణ/ నిజాంపేట: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న పేద వారు ఇబ్బందులు పడుతుండగా మరి కొందరూ సృహ కోల్పోయారు. వీరిని...
కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే.. ఏప్రిల్ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు
హైదరాబాద్ : కరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిన్న (మార్చి 28)న 67 కేసులు...
మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం లాక్డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడం, రాష్ట్ర...
మెరుగుపడుతోంది
హైదరాబాద్లో రెడ్జోన్లు లేవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు నమ్మొద్దు
కరోనా రోగుల్లో పదిమంది కోలుకుంటున్నారు, రేపోమాపో డిశ్ఛార్జి
ఇతర ప్రాంతాల నుంచే వైరస్ వస్తోంది
15 రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని కరోనా కేంద్రం
వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి...
గాంధీలో చికిత్స భేష్
వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు
ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు
ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు
వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు
వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ...
డోలీలో గర్భవతి
7కిలోమీటర్ల నడక, మధ్యలోనే ప్రసవం చేసిన ఎఎన్ఎంలు
ఆదివాసీ మహిళకు పురిటి నొప్పులు...
డోలీ కట్టి తీసుకెళుతుండగా ప్రసవం
మన తెలంగాణ/ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలపరిధిలోని పూసుగూడెం పంచాయితీ పరిధిలో గల...
త్వరలో బియ్యం, నగదు పంపిణీ
మన తెలంగాణ/హైదరాబాద్ : నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ సోమేష్కుమార్ తెలిపారు. అధిక ధరలు లేకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. పుకార్లు, అసత్య వార్తలు నమ్మవద్దని...
177 మొబైల్ రైతుబజార్లు
అధికారులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్లను శనివారం...
ఘోర ప్రమాదం
దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం
ఓఆర్ఆర్పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు
మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
గోషామహల్లో వైద్యసేవల కోసం ప్రత్యేక వాహనాలు
మన తెలంగాణ/గోషామహల్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సత్వర...
ప్రధాని, ఎపి, టిఎస్ సిఎం సహాయనిధులకు విరాళం అందజేసిన జస్టిస్ ఎన్.వి.రమణ
హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సహాయనిధికి లక్ష రూపాయల వంతున సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తనవంతు విరాళాన్ని తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్, ఎపి భవన్ అధికారి దేవేందర్లకు అందజేశారు....
రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్రెడ్డి
హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న...
గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి
హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...
కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం
హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...