Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
కరోనా… కరెన్సీని సబ్బు నీళ్లలో కడిగారు…
బెంగళూరు: కరెన్సీతో కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఆ నోట్లను సబ్బు నీళ్లలో కడిగిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు ప్రాంతంలోని మండ్యలో జరిగింది. మరనచకనహళ్లి గ్రామంలో ఓ రైతుకు పట్టు గూడు...
కరోనా కారు
హైదరాబాద్: కరోనా వైరస్ రూపంలో ఉన్న కారును ఓ వ్యక్తి తయారు చేశాడు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కారు తయారు చేశానని కనబోయిన సుధాకర్ తెలిపారు. సుధాకర్కు సుధా కార్స్ మ్యూజియం ఉంది....
కరోనాతో భారత సంతతి విలేకరి మృతి
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్తో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధి బ్రహ్మ కంచిబొట్ల (66) చనిపోయాడు. కరోనాతో బ్రహ్మ ఐసియులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్ యునైటెడ్ న్యూస్ ఆఫ్...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
సర్కారు ఆసుపత్రులకు సలామ్
కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా
‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా..
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...
జూపార్క్ లో పులికి కరోనా
న్యూయార్క్: కరోనా వైరస్తో అమెరికా గజగజ వణికిపోతుంది. కరోనాతో అమెరికాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఎక్కడ చూసిన న్యూయార్క్ శవాల దిబ్బగా మారింది. ఒక్క అమెరికాలో కరోనా రోగుల సంఖ్య 3,36,851కు చేరుకోగా...
కరోనా నుంచి దేశాన్ని కాపాడడమే నా లక్ష్యం: మోడీ
ఢిల్లీ: కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. బిజెపి 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి కేంద్రం...
ఇండియా@4289…. తెలంగాణ@334
భారత్ లో ఇప్పటి వరకు కరోనా 4,289 మందికి సోకగా 118 మంది మృతి చెందారు. కరోనా నుంచి 328 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగులు సంఖ్య 334కు చేరుకోగా 11...
మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వండి
న్యూఢిల్లీ: తమది బాధ్యతాయుత దేశమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్ను సరఫరా చేసే విషయంలో చేయగలిగినదంతా చేస్తామని, అయితే ముందుగా తమ దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే...
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్
కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
వైరస్పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...
క్రీడలపై కరోనా పిడుగు
ఎక్కడికక్కడే
ఆగిన ఆటలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: కరోనా మహమ్మరి ప్రభావం ప్రపంచ క్రీడారంగాన్ని కూడా కుదిపేస్తోంది. రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న కరోనాతో ఎక్కడికక్కడ క్రీడలు ఆగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఒలింపిక్స్, వింబుల్డన్...
కరోనా చీకట్లను కాంతితో చీల్చుదాం
రేపు రాత్రి 9గంటలకు లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగిద్దాం, కొవ్వొత్తులు, ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుగులతో ప్రకాశింపజేద్దాం
మరోసారి జనతాకర్ఫూ స్ఫూర్తి చాటండి
ఇదే సంకల్పంతో కరోనాను ఎదురిద్దాం
- వీడియో సందేశంలో ప్రధాని మోడీ...
తమిళనాడు@411
ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...
కరోనా భయంతో ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య
లక్నో: కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని శహరన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాను పని చేస్తున్న ప్రభుత్వ ఆఫీసులో ఓ వ్యక్తి...
ఇండియా@2372
ఢిల్లీ: ఒక్క రోజే ఇండియాలో కరోనా వైరస్ 313 మందికి సోకింది. దీంతో భారత్ లో కరోనా రోగులు సంఖ్య 2372కు చేరుకుంది. ఒక్క తమిళనాడులో కరోనా రోగులు 75 పెరగడంతో 309కు...
రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్..
న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన విషయాలపై స్పందించేందుకు ఎప్పుడూ ముందుంటాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. పలుసార్లు దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు గంభీర్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న...
8 మీటర్ల దూరంలో ఉంటే కరోనా రాదు: డబ్ల్యుహెచ్ఒ
వాషింగ్టన్: కరోనా వైరస్ ఎనిమిది మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని అందుకే ప్రపంచంలో ఉన్న ప్రజలు సామాజిక దూరం పాటించాలని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే డబ్ల్యుహెచ్ఒ కూడా...
కరోనా మృదంగం
ఇంగ్లాండ్లో ఒకే రోజు 500మంది మృతి
రానున్న 15 రోజుల్లో అమెరికాలో మరణపుటంచుల్లో 2లక్షల మంది?
శ్వేతసౌధం బృందం విశ్లేషణ
ఈ రెండు వారాలు మనకు గడ్డుకాలమే
కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తున్నాం
అమెరికన్లను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా...
వింబుల్డన్ ఓపెన్ రద్దు
లండన్: కరోనా దెబ్బకు మరో పెద్ద మెగా ఈవెంట్ బలైంది. ప్రపంచ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం...