Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
బ్యాంకుల విలీనం కొనసాగుతుంది
న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...
సెమీసే లక్ష్యంగా భారత్
మెల్బోర్న్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ గురువారం న్యూజిలాండ్తో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సెమీస్కు చేరుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి...
నీ నడక నిన్ను చెబుతుంది…
నడక వారసత్వంగా రాదు. అనుకోకుండా మనుషులు ఎంచుకునే పద్ధతి మాత్రమే. చిన్నతనం నుంచే ఎలా నడవాలో నిర్ణయం తీసుకుంటారు. అదే నడకతీరు వెల్లడిస్తోందంటారు నిపుణులు.
కొందరు వేగంగా నడుస్తారు. మరి కొందరు నెమ్మదిగా, హుషారుగా,...
కోహ్లిని వీడని వైఫల్యాలు
వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ పర్యటన కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్లో క్లీన్స్వీప్కు గురై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న విరాట్కు తాజాగా తొలి టెస్టులో ఎదురైన...
ఈ బంధం కలకాలం ఉంటుంది..
అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటన చరిత్రాత్మక భారత్అమెరికా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తమ రెండు దేశాల బంధం కేవలం...
నమస్తే భారత్
‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి,...
అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది: ట్రంప్
గాంధీనగర్: అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుందని, ప్రేమిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో భారతీయునులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ''మోతెరా...
బతుకుల్ని దృశ్యమానం చేసిన కథలు అక్కన్నపేట రైల్వేస్టేషన్
సృజనాత్మకత విభిన్న కళా రూపాల్లో బహిర్గతమవుతూ ఉంటది. ఆ కళారూపాల్లో కథా ప్రక్రియ ఒకటి. కథారచన బహుషా అన్ని కళారూపాల్లోకి అత్యంత సంతృప్తినిచ్చే అవుట్లెట్. అట్లా సామాజిక జీవనాన్ని ‘కథ’నంలో మారుమూలలు శోధించి...
మహిళా న్యాయం దిశలో సుప్రీం భేష్
రాష్ట్రపతి కోవింద్ కితాబు
అప్పటి, ఇప్పటి తీర్పులతో మేలుకొలుపులు
ఆధునీకరణ, సామాన్యీకరణతో మేలు
న్యూఢిల్లీ : దేశంలో లింగపరమైన న్యాయం పరిరక్షణలో భారతీయ న్యాయవ్యవస్థ విశేషరీతిలో స్పందిస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు....
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
ప్రతిభకు పట్టం.. వలసలకు కట్టడి
బ్రిటన్ కొత్త వీసా విధానం
లండన్ : బ్రిటన్ తాజా వీసా వ్యవస్థను ప్రకటించింది. అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వీలుగా ఈ కొత్త వీసా విధానం తీసుకువచ్చినట్లు దేశ హోం మంత్రి ప్రీతీ పటేల్...
లక్ష మందితో నమస్తే ట్రంప్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జరుగుతుంది. ఇది వేడుకగా సాగుతుంది. అమెరికా పర్యటనలో హుస్టన్లో తనకు ఏర్పాటు అయిన హౌడీ మోడీకి...
స్టార్టప్లకు సలాం
కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం
వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం
80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం
- బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
నదుల బాధను అర్థం చేసుకుందాం
కాలుష్యం కోరల్లో కొట్టుమిట్టాడుతోంది ప్రపంచం. ముఖ్యంగా మనదేశంలో నదులు, సముద్రాలకు ప్లాస్టిక్ వల్ల పెను ముప్పు వాటిల్లుతోంది. ప్లాస్టిక్హ్రిత సమాజంగా మార్చడం అందరి బాధ్యత. జనాల్లో పర్యావరణంపై అవగాహన పెరిగితేగానీ ఈ ప్రమాదాన్ని...
రుద్రాక్ష- జగద్రక్ష
శివునితో సమానమైనది విభూతి, రుద్రాక్షలు, మారేడు దళం. శివుని తాకి వెళ్ళిన గంగ చాలా పవిత్రమైనది, అందుకే గంగను ‘భవాంగపతితం తోయం’ అని చెబుతారు. అంత పవిత్రమైనదే రుద్రాక్ష కూడా. పురాణ గాధ:...
లష్కరే కాషాయ కంకణం
26/11 ముంబై దాడులలో సరికొత్త కోణం
హిందూ టెర్రర్గా మలిచేందుకు పాక్ కుట్ర
కసబ్ను సమీర్ చౌదరిగా చూపాలని యత్నం
పట్టుబడ్డ ఉగ్రవాదితో కథ అడ్డం తిరిగింది
మాజీ కమిషనర్ జ్ఞాపకాల సంచలనం...
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్ క్లస్టర్గా జీనోమ్ వ్యాలీ
విస్తరణకు 2.0 మాస్టర్ప్లాన్ రెడీ
పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి
ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా...
ధూమపానాన్ని నిషేధించలేమా?
21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...
బయోఆసియాతో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి లైఫ్సైన్సెస్ కంపెనీలు
నేటి నుంచి మూడు రోజుల పాటు హెచ్ఐసిసిలో జరగనున్న బయోఆసియా సదస్సు ఇందుకు తోడ్పడుతుంది : మంత్రి కెటిఆర్
పాల్గొననున్న 37 దేశాలకు చెందిన 2వేల...
భళా.. శ్రీనివాసగౌడ
కంబళ క్రీడాకారుడిపై మహీంద్ర చైర్మన్ ఆనంద్ ట్వీట్.. స్పందించిన కేంద్ర మంత్రి
బెంగళూరుకు రైలు టికెట్లు బుక్ చేసిన శాయ్
న్యూఢిల్లీ : జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ను మించిన వేగంతో...