Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%AA%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D %E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
18 లక్షలు దాటిన భారత్ కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు 18లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 52,972 కొత్త పాజిటివ్ కేసులు, 771 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
భారత్లో 17లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ కేసులు 17లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 54,736 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 853 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
తెలంగాణలో కొత్తగా 2083 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కోవిడ్-19 కేసులు, 11మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో కరోనా కేసులు 64,786కి చేరాయి....
దేశంలో కొత్తగా 52,123 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు కుప్పలుగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 52,123 కరోనా పాజిటివ్ కేసులు, 775 మరణాలు...
తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు, 13 మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది....
దేశంలో కొత్తగా 47,704 మందికి కరోనా
న్యూఢిలీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 47,704 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 654 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
భారత్లో 14లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. ఇండియాలో కోవిడ్-19 కేేసులు 14లక్షలు దాటాయి. గడిచిన 24గంటల్లో 708 మరణాలు, అత్యధికంగా 49,931 కొత్త కరోనా...
24 గంటల్లో 37,724 కొత్త కేసులు.. 648 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 37,724 కొత్త కోవిడ్-19 కేసులు, 648 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో...
ఎపిలో కొత్తగా 2,602 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 20,245 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 2,602 కరోనా పాజటివ్ కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి ఎపి వైద్య...
ఎపిలో కొత్తగా 1,916 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 22,670 మందికి పరీక్షలు నిర్వహించగా 1,916 కరోనా పాజిటివ్ కేసులు, 43 మరణాలు నమోదయ్యాయని ఎపి ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో...
ఎపిలో 10వేలు దాటిన కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,047 శాంపిళ్లను పరీక్షించగా మరో 497 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది....
24 గంటల్లో 15,968 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 465 మరణాలు, అత్యధికంగా 15,968 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
24గంటల్లో 14,516 కొత్త కేసులు.. 375 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 14,516 కొత్త కోవిడ్-19 కేసులు, 375 మరణాలు...
దేశంలో కొత్తగా 10,974 కరోనా కేసులు.. 2003 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 2003 మరణాలు 10,974 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
గడిచిన 24గంటల్లో 11,929 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 311 మరణాలు, అత్యధికంగా 11,929 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు...
పోలీసుశాఖలో కరోనాతో జంకు!
హైదరాబాద్: పోలీసుల్లో కరోనా ఆందోళన కన్పిస్తోంది. వరుసగా మూడు పోలీస్ కమిషనరేట్లలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తమకు కూడా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులు వరుసగా...
24 గంటల్లో 11,458 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి. ఇండియాలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 11,458 కొత్త కోవిడ్-19 కేసులు, 386 మంది మరణాలు...
బోడుప్పల్లో కరోనా కలకలం
బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏకంగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అ టు అధికార యాంత్రంగానికి మరో వైపు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది....
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,887 కొత్త కోవిడ్-19 కేసులు, 294 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇండియా...
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,964 కొత్త కోవిడ్-19 కేసులు, 265 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...