Saturday, May 11, 2024
Home Search

దీపావళి - search results

If you're not happy with the results, please do another search
Precautions during firing Fireworks

అప్రమత్తతే శ్రీరామ రక్ష

  దీపావళి సందర్భంగా విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి తెలంగాణ ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి మన తెలంగాణ, హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు పలుజాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ...
SC has Amended High Court order on ban on fireworks

తెలంగాణలో బాణసంచాకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణ ఫైర్ వర్స్ డీలర్స్ అసోషియేషన్ కు సుప్రీంకోర్టులో స్వల్పఊరట లభించింది. రాష్ట్రంలో బాణసంచా కాల్చేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. ఎన్జీటీ...
PUBG return to India end of this year

ఈ ఏడాది చివరికి భారత్‌లోకి పబ్జీ

  వెల్లడించిన దక్షిణ కొరియా సంస్థ క్రాప్టన్ సియోల్: పబ్‌జీ అభిమానులకు శుభవార్త. భారత్‌లో నిషేధానికి గురయిన పబ్‌జీ త్వరలో అడుగుపెట్టబోతోంది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ సర్వీస్ సహకారంతో పబ్‌జీని త్వరలో తీసుకు వస్తామని దక్షిణ...
Gussadi festivities from tomorrow in tribal villages

గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సంబరాలు

నేరడిగొండ: దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా వారం రోజుల ముందుగా గిరిజన గ్రామాల్లో గుస్సాడీ సంబరాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మెడలో రుద్రాక్షలు చంకలో జంతు చర్మలు, నెత్తిపై నెమలి ఈకలు...
Ram Mandir construction work First phase completed

ఆకృతులపై నిపుణుల సలహాలు ఆహ్వానించిన రామ మందిర ట్రస్టు

అయోధ్య: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం సముదాయానికి చెందిన ఆకృతులపై సలహాలు ఇవ్వవలసిందిగా ఈ రంగంలో నిష్ణాతులైన ప్రజలకు రామ జన్మభూమి తీర్థ ట్రస్టు కోరింది. 70 ఎకరాలలో నిర్మించనున్న రామ మందిర...

మళ్లీ బుసలు కొడుతున్న కరోనా మహమ్మారి

హైదరాబాద్: మహానగరంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రెండునెల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు గత వారం రోజుల నుంచి రోజుకు 280కిపైగా కేసులు నమోదైతూ ప్రజలను...
Delhi government is to extend lockdown

పటాకులు కాల్చొద్దు.. కలిసి పూజ చేద్దాం: కేజ్రివాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. దీపావళి రోజైన నవంబర్ 14న ఎటువంటి పటాకులు కాల్చొద్దని కోరారు. అలా చేస్తే...

సంపాదకీయం: గాడిలో పడినట్టేనా!

 ఎన్నాళ్ల కెన్నాళ్లకు! ఏమిటీ వింత కాంతి !! వెలుగు విరుస్తున్నదా, మబ్బులు పటాపంచలవుతున్నాయా, కలయా, నిజామా? ఎనిమిది మాసాల తర్వాత అక్టోబర్ నెల వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు రూ. లక్ష...
Flipkart Big Diwali Sale 2020

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ను గురువారం ప్రారంభించింది. ఈ సేల్ నవంబర్ 4 తేదీవరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుందని దిగ్గజ సంస్థ వెల్లడించింది. మోటోరోలా,...
Centre announces interest waiver scheme for loans

చక్రవడ్డీ మాఫీకి కేంద్రం పచ్చజెండా

మారటోరియం వినియోగించుకోని వారికీ ఊరట న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం కాలానికి రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ...
PM Modi to Address the Nation

టేకిటీజీ పాలసీ వద్దు

న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...
Diversion of several trains due to heavy rains

పండగలకు 39 ప్రత్యేక రైళ్లు

  వేర్వేరు జోన్లకు టైమ్ టేబుల్ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే నడపనుంది. దసరా, దీపావళి సందర్భంగా...

పాము ఇంకా చావలేదు!

కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...

వరుస పండగలతో మళ్లీ కరోనా భయం

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు ఆరునెలపాటు శ్రమించి, వైరస్ సోకిన వేలాదిమందికి చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడారు. దానికి తోడు ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పడు స్దానిక వైద్యబృందాలు...

కొత్త రైళ్లను పట్టాలేక్కించనున్న రైల్వేశాఖ

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు ఇచ్చింది. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో 4 రైళ్లకు అనుమతి లభించింది....
Nokia Smart Tv Launched in India

రూ.13 వేలకే నోకియా స్మార్ట్ టివి

హైదరాబాద్: పండగ సీజన్ దగ్గరపడుతుండటంతో పలు ఈ- కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న 'బిగ్ బిలియన్ డేస్'లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనేక వస్తువులను కస్టమర్లకు...
Vegetable prices are rising sharply in Hyderabad

ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి

దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు...

ఆన్‌లాక్ 5.0: తెరుచుకోనున్న థియేటర్లు..!

తెరుచుకోనున్న థియేటర్లు సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు ఇక ‘మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు’ మరికొన్ని వారాలు ప్రాథమిక తరగతులు బంద్ పండగల సీజన్ నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఉండే అవకాశం నేడో రేపో ఆన్‌లాక్ 5.0 ప్రకటించనున్న కేంద్రం న్యూఢిల్లీ:...
Grim test for Indian soldiers on Chinese border

అటు డ్రాగన్ ఇటు చలి

  ఫింగర్ ఫోర్‌వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు...

ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల నియామకాలు

బెంగళూరు : పండగ సీజన్‌కు ముందు ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో దాదాపు 70 వేల మందిని నియమించుకోనున్నట్టు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్టు ప్రకటించింది. కరోనా...

Latest News