Home Search
రాజ్యసభలో - search results
If you're not happy with the results, please do another search
మధ్యాహ్నం నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమిపూజ..
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన్ పక్కనే కొత్త...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
అకాలీదళ్ నిష్క్రమణ
కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) ఆదివారం ఉదయం కన్నుమూశారు. జశ్వంత్సింగ్ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు సార్లు రాజ్యసభ...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపిలు నిరసన తెలిపారు. రైతంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో టిఆర్ఎస్ ఎంపిలు...
ఉభయసభలను బాయ్కాట్ చేసిన ప్రతిపక్షాలు
రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ సహా విపక్షాల వాకౌట్
డిమాండ్లు ఆమోదించేవరకు బహిష్కరణ
ఒకే రోజు 7బిల్లులకు ఆమోదం
నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదా?
న్యూఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ...
ధర్మపురి అరవింద్ పై టిఆర్ఎస్ ఎంపిల ఫైర్
న్యూఢిల్లీ: బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు వచ్చేలా కృషి చేయాలని వారు అరవింద్ కు సూచించారు. ఈ సందర్భంగా...
ఎపిలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: ఎపిలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామమని తెలిపింది. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6...
సంపాదకీయం: అప్రజాస్వామికం
రాజు తలచుకుంటే ఎటువంటి బిల్లులనైనా శాసనాలు చేయించుకోడం ఓ లెక్కా! ఆదివారం నాడు రెండు అత్యంత వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోడీ ప్రభుత్వం రాజ్యసభ ఆమోద్ర ముద్ర వేయించుకున్న తీరు గమనించే...
మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం: తలసాని
హైదరాబాద్: రాజ్యసభలో అధికార పక్షానికి బలం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో బలంలేకున్నా మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజ్యసభ ప్రత్యక్ష...
కార్పోరేట్ సంకలోకి సాగు!
ఓటింగ్కు నై... మూజువాణికి జై
విపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో రచ్చ నడుమ వ్యవసాయ బిల్లులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఒకవైపు రైతుల నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు.. మరోవైపు పార్లమెంట్ ఎగువసభలో 14విపక్ష పార్టీలు ప్రజల పక్షాన గొంతు...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
అన్నదాతల పాలిట డెత్వారంట్: వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
అన్నదాతల పాలిట డెత్వారంట్
వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇవి రైతులు పాలిట డెత్ వారంట్లుగా అభివర్ణించాయి. ఆదివారం రాజ్యసభలో...
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
రైతు చేతికి అధికారం లభిస్తుంది
కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తాం
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదంపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి చెందిన రెండు కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం...
‘బాలీవుడ్ కాదు.. టాలీవుడ్ నంబర్ వన్’: కంగనా
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి హీరోయిన్ కంగన రనౌత్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్ లో నెపోటిజమ్ చెలరేగిపోయిందని ధ్వజమెత్తిన...
వ్యవసాయ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
వచ్చే ఏడాదికి వ్యాక్సిన్: కేంద్రమంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభానికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని, అందరికీ అందాలంటే ఇంకా మరికొంత సమయం పడుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ఒకరికి ఒకరు...
సివిల్స్లో సిసాట్ రద్దు లేదు: కేంద్రం
న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ ఎక్జామినేషన్ నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సిసాట్)ను మినహాయించే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో గురువారం సభ్యుల ప్రశ్నకు ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది....