Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
పృధ్వీ షా ఔట్… ఇండియా 123/3
మౌంట్ మౌంగనూయి: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 24 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలి వికెట్ రూపంలో మయాంక్ అగర్వాల్ ఒక పరుగు...
పరువు కోసం భారత్… పట్టు కోసం కివీస్
నేడే చివరి వన్డే మ్యాచ్
మౌంట్ మాంగనూయి: వారం రోజుల్లోనే పరిస్థితి తారుమారయింది. వరస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీ సేన ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. తిరుగులేదనుకున్నఆ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో వన్డే...
రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం.. 2-0తో సిరీస్ కైవసం
అక్లాండ్: రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్...
పీకల్లోతు కష్టాల్లో భారత్ 104/5
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలో ఎదురు దెబ్బ తగిలింది. 24 ఓవర్లలో ఐదు...
తొలి వన్డేలో టీమిండియాపై కివీస్ ఘన విజయం
హామీల్టన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవిస్ 48.1...
కివీస్ టార్గెట్ -348
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. కీవిస్ ముందు 348 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. శ్రేయస్ అయ్యర్...
అయ్యర్ సెంచరీ…. భారత్ 275/3
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 43 ఓవర్లలో 277 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కాడు. అయ్యర్ 101 బంతుల్లో వంద పరుగులు చేశాడు. కెఎల్,...
అగర్వాల్ ఔట్…. భారత్ 54/2
హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వెన్డేలో సిరీస్లో భాగంగా తొలి వన్డేలో భారత్ 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. పృద్వీషా 20 పరుగులు చేసి గ్రాండ్హోమ్...
బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు
ఓపెనర్గా పృథ్వీషా అరంగేట్రం
మిడిలార్డర్లో రానున్న కెఎల్ రాహుల్
కివీస్తో వన్డే సిరీస్పై కోహ్లీ వెల్లడి
హామిల్టన్: న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు ఉంటాయని జట్టు సారథి విరాట్ కోహ్లీ...
కివీస్ టార్గెట్ 166
విల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కీవిస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది....
సంజూ ఔట్… భారత్ 40/1
విల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో భారత జట్టు నాలుగు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సంజూ శాంసన్ ఎనిమిది పరుగులు చేసి శాంట్నార్...
వరుస సిక్స్ లతో చెలరేగిన రోహిత్.. సూపర్ ఓవర్ లో భారత్ విజయం
హామీల్టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగిన మూడో టీ20 సూపర్ ఓవర్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. సూపర్ ఓవర్ లో కివీస్ జట్టు, టీమిండియాకు 18...
కివీస్ లక్ష్యం 180
హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ...
మూడో వికెట్ కోల్పోయిన భారత్ 127/3
హామీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టి-20లో భారత జట్టు 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 127 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ 65...
మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్
కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్పై రెండో టి20లో అలవోక విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో...
రోహిత్ ఔట్…. 91/1
అక్లాండ్: భారత్- న్యూజిలాండ్ టి-20 సిరీస్లో టీమిండియా ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో టైలర్కు క్యాచ్...
చివరి పంచ్ మనదే
నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ సేన అద్భుత విజయం
2- 1 తేడాతో సిరీస్ కైవసం
సెంచరీతో చెలరేగిన రోహిత్, అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ
స్మిత్ సెంచరీ వృథా
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో నిర్ణయాత్మక వన్డేలో కోహ్లీ...
ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యాన్ని 47.3 ఓవర్లో కేవలం...
రోహిత్ అరుదైన రికార్డు..
బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన...
రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి...