Home Search
మన భారత్ - search results
If you're not happy with the results, please do another search
మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్…. 76/3
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టి-20లో కీవిస్ 11.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో గుప్తిల్ (33), మన్రో (26), గ్రాండ్...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
పాకిస్థాన్కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..
హైదరాబాద్: పాకిస్థాన్కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
బోణీ అదిరింది..
శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం
ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది....
రెండో వికెట్ కోల్పోయిన కివీస్ 116/2
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్లో కివీస్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. గుప్తిల్ 30 పరుగులు చేసి దుబే బౌలింగ్ రోహిత్ శర్మకు...
బతకనిద్దాం బతుకునిద్దాం
సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
ప్రపంచకప్పే టీమిండియా లక్ష్యం
ముంబయి: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో ట్రోఫీ సాధించడమే లక్షంగా జట్టు ముందుకు సాగుతోందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈసారి భారత జట్టు కచ్చితంగా...
వివాదాస్పద నిత్యానందకు ఇంటర్పోల్ నోటీసు
న్యూఢిల్లీ : వివాదాస్పద దైవస్వరూపుడుగా చెప్పుకునే నిత్యానంద ఆచూకీ రాబట్టుకోడానికి గుజరాత్ పోలీస్ల అభ్యర్థనపై ఇంటర్పోల్ బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. పిల్లలను తప్పు దారి నడిపించడం, అమ్మాయిలతో లైంగిక కార్యకలాపాలు సాగించడం...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింగ్ హైదరాబాద్
హైదరాబాద్ యువతే భారత్కు బలం
ఐదు దిగ్గజ కంపెనీల భాగ్యనగరం
హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ కు చేరుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పలువురు...
సెక్సురాకెట్ లో ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరెక్టర్ అరెస్టు
ముంబై : ఇద్దరు విదేశీయులతోపాటు మొత్తం ముగ్గురు యువతులను బలవంతంగా వ్యభిచార ఊబి లోకి దింపారన్న నేరంపై బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్, కేస్టింగ్ డైరక్టర్ లను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ సబర్బన్...
నేపాల్ హోటల్లో 8 కేరళ టూరిస్టుల మృతదేహాలు
ఖాట్మండు: నేపాల్లో విహార యాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు ఒక హోటల్ గదిలో మంగళవారం ఉదయం మరణించారు. హోటల్ గదిలో అమర్చిన గ్యాసు హీటర్ నుంచి వెలువడిన...
జైత్రయాత్రకు శ్రీకారం
కొత్త ఏడాదిలో టీమిండియా జోరు
క్రీడా విభాగం: కిందటి ఏడాది వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఈసారి కూడా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. 2020లో ఆడిన రెండు సిరీస్లలో కూడా భారత జట్టు జయకేతనం...
చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్
వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని
చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
2002లో కరోనా కాటుకు 650 మంది మృతి
చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక
బీజింగ్: చైనాలోని...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
రబ్బర్ఉడ్ పెట్టుబడులపై థాయ్తో ఒప్పందం
హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతోందని రాష్ట్ర రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దేశంలోనే అతి తక్కువ కాలంలో శరవేగంగా అభివృద్ధి రాష్ట్రాల్లో...
హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ
జెఎల్ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి
హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్ఎల్ సిటి...
యాంటిబయోటిక్ దుర్వినియోగం
ఎక్కువగా గ్రామాలు, చిన్న పట్టణాల్లోని క్లినిక్లలోనే
చిన్న పిల్లలకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న డాక్టర్లు
ఫ్లస్ వన్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి
రిటైల్ రంగంలో 22 శాతం పెరిగిన తలసరి వినియోగం
హైదరాబాద్: దేశంలో యాంటిబయోటిక్...
సిరీస్ ఎవరికీ దక్కేనో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే
బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...
టీమిండియా ప్రతీకారం
రాహుల్ మెరుపులు రాణించిన ధావన్, కోహ్లి
స్మిత్ పోరాటం వృథా
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
సిరీస్ సమం
రాజ్కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
‘కా’పై ‘సత్యా’గ్రహం
జరుగుతున్నది మంచిది కాదు
విచారకరం, బంగ్లాదేశ్ వలసదారు ఇండియాలో ఎంఎన్సి సారథి కావాలని కోరుకుంటున్నాను
భారత్ బహుళ సంస్కృతుల దేశం, ఆ వారసత్వంలోనే నేను తయారయ్యాను
మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల
న్యూయార్క్ : నూతన పౌరచట్టంపై మైక్రోసాఫ్ట్ అధినేత...