Home Search
ముఖ్యమంత్రి కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు సిఎం సమీక్ష
హైదరాబాద్: ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
బీ అలర్ట్
భారీ వర్షాలు కురుస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి
జిల్లా కేంద్రాల్లోనే అన్నిశాఖల అధికారులు
ప్రాణ, ఆస్తి నష్టంజరగకుండా చర్యలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించండి
నాలాల విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోండి
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశాలు, సిఎస్తో సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ...
కేంద్ర నూతన విద్యుత్ చట్టంతో ఉచిత విద్యుత్కు ఆటంకం: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు గొప్పగా పని చేస్తే మిగతా 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు....
సంచార జాతులకు చేయూత
సిఎం కెసిఆర్ బిసి సమాజంలోని అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని అందుకోసం జనాభాలో వాళ్లు ఎంత శాతం మంది ఉంటె అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన...
పివికి భారతరత్న ఎప్పుడిస్తారు?
1921 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా లక్నెపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించి, స్వామి రామానంద తీర్ధ శిష్యరికంలో రాజకీయాలు నేర్చుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, ముప్ఫయి ఆరు సంవత్సరాల ప్రాయంలో శాసనసభ్యునిగా...
28 వరకు అసెంబ్లీ
12,13,20,27 తేదీల్లో శాసనసభకు సెలవులు
నేడు క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదు
ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకే అనుమతి
నేడు పివి శతజయంతిపై చర్చ, భారతరత్నకు తీర్మానం
బిఎసి సమావేశంలో నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు...
ప్రధాని మోడీకి సిఎం మమత బెనర్జీ లేఖ..
కోల్ కతా: కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలను చెల్లించాలని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. బుధవారం జీఎస్టీ వాటాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సిఎం మమత...
పరిహారంపై ఇదేం పరిహాసం
జిఎస్టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు
కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి
ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది
ఆదుకోవాల్సింది పోయి అప్పులు...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!
సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...
శ్రీశైలం ప్రమాదంపై సిఐడి విచారణ
విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్
మృతులకు సంతాపం, కుటుంబాలకు సానుభూతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సిఐడి...
సాదాసీదాగా పంద్రాగస్టు
ప్రగతిభవన్లో జాతీయపతాకాన్ని
ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు
అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళి
జిల్లాల్లో పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రులు, ఇన్చార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 74వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను...
ముందుచూపు వైద్యం
వైద్యరంగంలో భవిష్యత్తులో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విజనరీతో ఆలోచించాలి
దేశంలో వైద్యసదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది
ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలి
రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం
వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం
ఐసిఎంఆర్, కేంద్ర బృందాల...
మనోళ్లకే కొలువులు
నూతన విధానానికి కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు
అలాంటి పరిశ్రమలకు అదనపు రాయితీలు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం
పనికిరాని ప్రభుత్వ పాత వాహనాల విక్రయం
నిరాడంబరంగా పంద్రాగస్టు
వలస కార్మికులకు...
పాలనాసౌధంపై ప్రత్యేక శ్రద్ధ
కొత్త సచివాలయం చూపరులను అబ్బురపరిచాలి
పచ్చదనంతో కళకళలాడాలి
అన్ని హంగులు, సకల సౌకర్యాలకు నిలయంగా ఉండాలి
సమీకృత సచివాలయం నమూనాపై ప్రగతి భవన్లో సిఎం కెసిఆర్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని చూడగానే చూపరులను అబ్బురపరిచాలి. ప్రాంగణమంతా...
డా.బిఎస్ బజాజ్ మృతిపట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: హైదరాబాద్ లో బయోటెక్ ఇండస్ట్రీకి ఆద్యుడు డాక్టర్ బిఎస్ బజాజ్ మృతికి సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన వయసు 93 ఏండ్లు. బయోటెక్ పరిశ్రమలకు డాక్టర్ బిఎస్ బజాజ్ చేేసిన...
స్పీడ్ పెంచండి
కాళేశ్వం నుంచి మూడు టిఎంసిల నీటిని త్వరగా తరలించాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి అవ్వాలి
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలే వేగం పెరగాలి
సంబంధిత అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
సకల సౌకర్యాల పాలనాసౌధం
గతంలో మాదిరిగా అక్కడొకరు, ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అంతా ఒకే చోట విధులు నిర్వర్తించేలా ఉండాలి
తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా నూతన సచివాలయం
కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంపై సిఎం కెసిఆర్...
హరితహాసం ‘సంతోష’ సంకేతం
హరితం... సమాజ హితం.. పుడమికి ఆకుపచ్చదనం. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈ రోజు కొత్తగా ఎవరూ చెప్పనవసరంలేదు. కానీ మానవాళి మనుగడకే ముప్పు కలిగించేంత తీవ్రంగా చెట్ల నరికివేత యధేచ్ఛగా...
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు
ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వాళ్లంతా పాస్
1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
31 తర్వాత కాలేజీల్లో మార్కుల మెమోలు జారీ
10 రోజుల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్నిదృష్టిలో పెట్టుకుని సిఎం...