Home Search
ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో భూకంపం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం నుంచే దుమ్ము తుఫాన్ ఢిల్లీని చుట్టుముట్టింది. తాజాగా ఢిల్లీ, ఎన్సిఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లోని కొన్ని ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో...
ఇవాంక ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంక ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. దీంతో కరోనా బారిన పడిన శ్వేతసౌధం సిబ్బంది సంఖ్య మూడుకు...
రాష్ట్రాల అధికారాలకే కత్తెర!
కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు?
హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
వలస కూలీల బతుకు రైలు కింద ఛిద్రం
నడిచి నడిచీ అలసిపోయి పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లిన గూడ్స్, 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో ఘోరం n బాధితులంతా మధ్యప్రదేశ్ వాసులే
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో గురువారం ఘోర రైలు...
ముప్పును జయించిన ముగ్గురు
కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ
గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
గ్యాస్ లీక్పై విచారం వ్యక్తం చేసిన కోహ్లీ, సానియా
హైదరాబాద్: విశాఖలో విషవాయువు లీకై ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. మరో 400మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలు జంతువులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటనపై...
విశాఖలో గ్యాస్ లీక్.. పదికి చేరిన మృతుల సంఖ్య
అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. సీరియస్ గా ఉన్నవారిని కెజిహెచ్ కు తరలించారు. ఎపి సిఎం జగన్ విశాఖకు...
విశాఖలో విషవాయువు…
అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకై భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు...
29 దాకా లాక్డౌన్
రాష్ట్రంలో మరోసారి పొడిగింపు
కేంద్రం సడలింపులు నేటి నుంచి అమలు, కర్ఫూ యథాతథం
15న లాక్డౌన్పై మళ్లీ సమీక్షిస్తాం, ప్రజా రవాణాపై అప్పుడే నిర్ణయం
ఆగస్టులో వ్యాక్సిన్
అదే జరిగితే మనమే దేశానికి ఆదర్శం
కరోనా కొత్త కేసులు 11...
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
3 కొత్త కేసులు
40 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 471 మంది
వేగవంతమైన నియంత్రణ చర్యలతో కేసులు తగ్గుముఖం
జిహెచ్ఎంసి మినహా వేరే జిల్లాల్లో కేసులు సున్నా
కరోనా@ టెన్త్ వీక్
కొత్తగా మూడు కేసులు నమోదు, 40 మంది డిశ్చార్జ్
1085కి...
ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం
కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం
కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం
వైద్య సిబ్బందిని సన్మానించిన...
ఆర్థికవేత్తల నోట.. కెసిఆర్ మాట
హెలికాప్టర్ మనీపై విస్తృత చర్చ
20 రోజుల కిందే ప్రధానికి సూచించిన సిఎం కెసిఆర్
దేశ జిడిపిలో 5 శాతం నిధులు తీసుకురావాలని లేఖ
శాస్త్రీయంగా పంపిణీ చేపడితే మేలని సూచనలు
ప్రస్తుతం కొవిడ్ 19 నుంచి ఉపశమనం...
కొవిడ్ వారియర్స్కు సైన్యం సలాం
నేడు గాంధీ ఆసుపత్రిపై ఐఎఎఫ్ హెలికాప్టర్లతో పూలవర్షం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్కు ఆర్మీ ప్రత్యేకంగా సలామ్ కొడుతోంది. కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
అడ్డగోలు మాటలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు
22 మంది డిశ్చార్జ్, 1044కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది
అర్థరహితమైన ఆరోపణలు చేసి వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
మంత్రి ఈటల రాజేందర్
మన...
7 కొత్త కేసులు
ఇవాళ 35 మంది డిశ్చార్జ్
1016కు చేరిన బాధితులు
11జిల్లాల్లో జీరో కేసులు, చెస్ట్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రబృందం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదుకాగా, 35 మంది డిశ్చార్జ్...
ప్లాస్మాథెరపీ ప్రమాదకరం
నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం
కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
కరోనా వ్యాప్తిని నివారించడానికి స్మార్ట్ డస్ట్ బిన్ వ్యవస్థ
ఐఐటి మద్రాస్ అంకుర పరిశ్రమ అంతరిక్ష్ రూపకల్పన
న్యూఢిల్లీ : ఆస్పత్రులు,బహిరంగ ప్రదేశాలు,క్వారంటైన్ జోన్లు లో ఉత్ప్తత్తైన వ్యర్ధాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)మద్రాస్...