Home Search
విశాఖపట్నం - search results
If you're not happy with the results, please do another search
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
కరోనా వైరస్కు భారతీయ టీకా?
కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. దాని మూలాలు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ (టీకా) కనుగొనడానికి...
విశాఖలో దారుణం.. కొంతకాలంగా బాలికపై ముగ్గురు అత్యాచారం..
విశాఖపట్నంః జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పపడడంతో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జిల్లాలోని ఎలమంచిల మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన...
రైలంత క్యూ
ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
భారీ క్యూ లైన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలు, మహిళలు
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్లోకి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభంకాగా సికింద్రాబాద్,...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్
హైదరాబాద్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. మే 21 నంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు (100...
ఎపిలో మరో 48 మందికి కరోనా పాజిటివ్
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 శాంపిళ్లను పరీక్షించగా 48 మందికి కరోనా పాజిటివ్, ఒక మరణం నమోదయినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ...
డిఎస్పి అనుమానాస్పద స్థితిలో మృతి
అమరావతి: విశాఖపట్నంలోని శ్రీకాకుళం డిఎస్పి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బట్టలు ఆరబెట్టేందుకు తాడు కడుతుండగా జారిపడిపోయినట్టు కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఎస్పి కృష్ణ వర్మ మృతిపై ఎంవిపి...
ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్...
విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్లకు పంపకండి
సిఎం కెసిఆర్కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన...
సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.. కార్మికులకు అస్వస్థత
కొమురంభీం ఆసిఫాబాద్: జిల్లాలో కాగజ్నగర్లోని సిర్పూర్ పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఓ కార్మికుడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తోటి కార్మికులు హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం...
ఎపిలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది....
గ్యాస్ లీకేజీ….అదుపులోకి వచ్చే వరకు మా బృందాలు అక్కడే: ఎన్డీఆర్ఎఫ్
విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు మా బృందాలు అక్కడే ఉంటాయని ఎన్డిఆర్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంకు మరో ఎన్డిఆర్ఎఫ్ బృందం చేరుకుంటోందని తెలియజేశారు. ప్రస్తుతానికి గ్యాస్...
పాలిమరైజేషన్ తోనే ప్రమాదం: జగన్
విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు....
విశాఖ ఘటనపై విజయ్ దేవరకొండ స్పందన
హైదరాబాద్: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విషవాయువు లీకేజ్ ఘటనపై ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. వైజాగ్ గురించి తాము ఆలోచిస్తున్నామని, ప్రార్థిస్తున్నామంటూ తాజాగా ట్వీట్ చేశాడు....
విశాఖలో గ్యాస్ లీక్.. పదికి చేరిన మృతుల సంఖ్య
అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. సీరియస్ గా ఉన్నవారిని కెజిహెచ్ కు తరలించారు. ఎపి సిఎం జగన్ విశాఖకు...
ఇది ఎంతో భయంకరమైన సంవత్సరం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ...
విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 8మంది మృతి
అమరావతి: విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకైన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తుంది. గ్యాస్ లీక్ ఘటన వివరాలను హోం శాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. విశాఖ...
ఎపిలో కొత్తగా 67 కరోనా కేసులు నమోదు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,263 శాంపిల్స్ ని పరీక్షించగా అందులో 67 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎపి...
వల”సలసల”
స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....