Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
చరిత్ర సృష్టించిన కివీస్ స్పిన్నర్ పటేల్..
ముంబై: భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ యూనిస్ పటేల్ తన కెరీర్లో అత్యంత అరుదైన రికార్డును సాధించాడు. భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఎజా జ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో...
దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబయి, గుజరాత్ జాంనగర్లో ఒక్కొక్కటి గుర్తింపు
ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక
ముంబయి/అహ్మదాబాద్: భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు...
బూస్టర్ డోసుల కన్నా 2 డోసుల పంపిణీ పూర్తి ముఖ్యం..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళనలు పెరుగుతుండడం, ఇన్ఫెక్షన్ను నిరోధించే వ్యాక్సిన్ ప్రేరేపిత రక్షణ క్షీణిస్తుండడంతో అత్యంత దుర్బలత్వ ప్రజలను రక్షించడానికి బూస్టర్ డోసులు అవసరమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న...
నేవీ డే సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నౌకాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా నౌకాదళ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది అసమాన ధైర్యసాహసాలను, వృత్తి నిబద్ధతను ఆయన ప్రశంసించారు. మన...
అమేథీలో 5 లక్షల ఎకె-203 రైఫిల్స్ తయారీ
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఉత్తర్ ప్రదేశ్కు చెందిన అమేథీలోని కోర్వాల వద్ద ఐదు లక్షల ఎకె-203 రైఫిల్స్ను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ రంగానికి చెందిన...
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 69/0
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 21 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది....
కివీస్ 62 ఆలౌట్
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కివీస్ 28.1 ఓవర్లలో 62 పరుగులకే ఆలౌటైంది. భారత్ ఇప్పటికే 263 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్ బ్యాట్స్మెన్లలో అందరూ సింగిల్ డిజిట్కే...
నాల్గో వికెట్ కోల్పోయిన కివీస్… 27/4
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు కివీస్ తొమ్మిది ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 27 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్...
అజాజ్ పటేల్ రికార్డు… టీమిండియా 325 ఆలౌట్
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 109.5 ఓవరల్లో 325 పరుగుల చేసి ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (150) భారీ...
మయాంక్ ఔట్… ఇండియా 308/7
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 103 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 308 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్...
దేశంలో మరో 8,603 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్తతగ్గాయి. గడిచిన 24 గంటల్లో 8,603 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 415 కరోనాతో మరణించగా 8,190 మంది...
శివమెత్తిన మయాంక్
రాణించిన గిల్, సాహా
భారత్ 221/4
కివీస్తో రెండో టెస్టు
ముంబై : న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రతికూల వాతావరణం వల్ల...
డిజిటల్ విప్లవం
ముందుచూపుతో డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లులు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ : భారతదేశం తొలిసారిగా డిజిటల్ విప్లవాన్ని చూస్తోందని, డిజిటల్ సమాజాన్ని నిర్మించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని బిలియనీర్, రిలయన్స్...
బాలల టీకాను ప్రోత్సహించాలి
రెండో విడత కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్ వేరియంట్’ విజృంభిస్తున్న తరుణం లో చిన్నారుల ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది. పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేయకపోవడం తల్లిదండ్రులు,...
టీమిండియాకు షాక్.. ఒకే ఓవర్ లో పుజారా, కోహ్లీలు డకౌట్..
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్లలో పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)లను కివీస్ స్పిన్న...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..
హైదరాబాద్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్కు సర్వసిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ముంబయిలో కురుస్తున్న...
టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో కివీస్, నేటి నుంచి రెండో టెస్టు
ముంబై: తొలి మ్యాచ్లో గెలుపు అంచుల వరకు వచ్చి చివరికీ డ్రాతో సరిపెట్టుకున్న ఆతిథ్య టీమిండియా శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ఆరంభమయ్యే రెండో టెస్టులో విజయమే...
భూదాన్పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్...
నాకౌట్కు దూసుకెళ్లిన సింధు
బాలి: ప్రతిష్ఠాత్మకమైన బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్లో వరుసగా రెండో విజయం సాధించిన సింధు రెండో దశకు...
దేశంలో ఒమిక్రాన్
కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో బయటపడ్డ కొత్త వేరియెంట్
రాష్ట్రానికి రావొచ్చు
అప్రమత్తంగా ఉండాలి మాస్క్ తప్పనిసరి
లేకపోతే రూ.1000 జరిమానా వ్యాక్సినేషన్పై
ప్రభుత్వ అనుమతితో కఠినంగా వ్యవహరిస్తాం
పని ప్రదేశాలు, బహిరంగ స్థలాల్లో...