Home Search
అయోధ్య - search results
If you're not happy with the results, please do another search
శ్రీరామరాజ్యం
అయోధ్యలో వైభవంగా రామమందిరానికి భూమి పూజ
ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
నక్షత్రం ఆకారంలో ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదీ జలాలు, దేశవ్యాప్తంగా సేకరించిన మృత్తికలతో అంకురార్పణ
హనుమాన్ గడీ,...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ
ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు
పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు
రామమయం అయిన అయోధ్య
అయోధ్య: దేశం...
దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం: ప్రధాని మోడీ
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా వేదపండితుల వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో యుపి...
కరోనాతో యుపి మంత్రి కన్నుమూత
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై...
కరోనా -మరో ప్రచ్ఛన్న యుద్ధ ఛాయలు
విద్యార్థులను మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య అని చెపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అడిగితే పోలాండ్ పై హిట్లర్ (జర్మనీ) దాడి చేయటం అని...
రాముడు పుట్టింది నేపాల్లోనే: ప్రధాని ఓలి
ఖాట్మాండూ: రాముడి నిజమైన జన్మస్థలి నేపాల్లోనే ఉందని ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీశాయి. శ్రీరాముడు నేపాల్లోని థోరీ సమీపంలో ఉన్న బిర్గుంజ్లో...
పెద్దల సభకు దిగ్విజయ్, జ్యోతిరాదిత్య
ఎపిలో 4 సీట్లు వైకాపాకే
న్యూఢిల్లీ: 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఫలితాలు వెల్లడయ్యాయి. బిజెపికి 8, కాంగ్రెస్కు4, వైఎస్ఆర్సిపికి 4, ఇతరులకు మూడు స్థానాలు లభించాయి....
10న రామాలయ నిర్మాణం ప్రారంభం
అయోధ్య : అయోధ్యలో రామాలయ నిర్మాణం ఈ నెల 10న ప్రారంభం కానున్నదని ఆలయ ట్రస్టుకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. ఆరోజు బుధవారం పునాది నిర్మాణానికి మొదటి ఇటుకలతో శిలాన్యాసం చేస్తారని...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
ఆగస్టు 31నాటికి బాబ్రీ విధ్వంసం తుది తీర్పు
లక్నో సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
నిందితులుగా అద్వానీ, సింఘాల్, జోషి తదితర ప్రముఖులు
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్...
వాల్మీకి రామాయణం ఒక విశిష్టమైన గ్రంథం
1909వ సంవత్సరంలో ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా ‘కాలిఫోర్నియా(అమెరికా) విశ్వ విద్యాలయం’కు చెందిన ‘బర్క్ లీ‘ గ్రంథాలయంలో చేరుకుని, ‘గూగుల్ సంస్థ‘ డిజిటలైజ్ చేసిన ఆంధ్ర వాల్మీకి, కవిసార్వభౌమ వాసుదాసు (వావిలికొలను సుబ్బరావు)...
విద్వేషాలకు ఇది వేళ కాదు
దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...
మేకపై మందుబాబు అఘాయిత్యం
కోల్కతా: సమాజంలో మహిళలు, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లతో పాటు మూగ జీవులకు సమాజంలో భద్రత కరువైంది. రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతుండడంతో కామాంధుల నుంచి మానాలు కాపాడుకోవడం కోసం మహిళలు ప్రాణాలు...
బతుకుల్ని దృశ్యమానం చేసిన కథలు అక్కన్నపేట రైల్వేస్టేషన్
సృజనాత్మకత విభిన్న కళా రూపాల్లో బహిర్గతమవుతూ ఉంటది. ఆ కళారూపాల్లో కథా ప్రక్రియ ఒకటి. కథారచన బహుషా అన్ని కళారూపాల్లోకి అత్యంత సంతృప్తినిచ్చే అవుట్లెట్. అట్లా సామాజిక జీవనాన్ని ‘కథ’నంలో మారుమూలలు శోధించి...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
మహంత్ గోపాల్దాస్ అధ్యక్షతన రామాలయ ట్రస్ట్
ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, కోశాధికారి గోవింద్గిరి
15 రోజుల్లో నిర్మాణ షెడ్యూల్ ప్రకటన
న్యూఢిలీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల తేదీ లను 15 రోజులలో ప్రకటి స్తారు. కేంద్రం ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టు...
రుద్రాక్ష- జగద్రక్ష
శివునితో సమానమైనది విభూతి, రుద్రాక్షలు, మారేడు దళం. శివుని తాకి వెళ్ళిన గంగ చాలా పవిత్రమైనది, అందుకే గంగను ‘భవాంగపతితం తోయం’ అని చెబుతారు. అంత పవిత్రమైనదే రుద్రాక్ష కూడా. పురాణ గాధ:...
రామజన్మభూమిలో ముస్లిం స్మశానం లేదు
అయోధ్య: రామాలయం నిర్మించనున్న అయోధ్యలోని రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల స్థలంలో స్మశానం ఏదీ లేదని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో అక్కడ ముస్లింలకు చెందిన స్మశానం ఉన్న కారణంగా...
వెనక్కి తీసుకోం
ఎవరేమన్నా సిఎఎ, 370 రద్దు నిర్ణయాలు మారవు : వారణాసిలో ప్రధాని మోడీ
జాతీయ ప్రయోజనాల కోసమే ఆ రెండూ
బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకున్నాం
ఎన్నో ఏళ్లుగా జాతి ఎదురుచూసింది
రామాలయ నిర్మాణం ఇక శరవేగం
వారణాసి: ఎటువంటి...