Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
ఐసెట్ ఫలితాలు విడుదల
వరంగల్ అర్భన్ : తెలంగాణ ఐసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా...
పశ్చిమబెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్తో సిపిఎం పొత్తు
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి...
సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని
‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...
బంగాళాఖాతంలో వాయుగుండం
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ, అతిభారీ వర్షాలు కురియనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) తెలిపింది. అల్పపీడనం వల్ల ఏర్పడ్డ వాయుగుండం శుక్రవారం బెంగాల్లోని సాగర్ దీవులు,...
సిఎఎను త్వరలోనే అమలు చేస్తాం
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా
సిలిగురి: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను త్వరలోనే అమలులోకి తెస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. కరోనా మహమ్మారి వల్లే ఆలస్యమైందని ఆయన అన్నారు. బెంగాల్లోని అధికార...
దేశంలో 71 లక్షలు దాటిన కరోనా కేసులు
ఒక్కరోజే నమోదైన 66,733 కేసులు
71,559 మంది రికవరీ
కరోనా కాటుకు మరో 816 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో మరో 66,733 కరోనా పాజిటివ్ కేసులు తాజాగా నమోదు కాగా గడచిన 24 గంటల్లో...
బిజెపి కార్యకర్తలపై టిఎంసి కార్యకర్తల దాడి (వీడియో)
పశ్చిమబెంగాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి సంబంధించి దేశంలో పలుచోట్ల నిరసనలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో బిజెపి వ్యవసాయ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు చేస్తూ, కవాతు చేపట్టి దాని ప్రయోజనాలను...
అంత్యక్రియల తీరు సీత అగ్ని ప్రవేశాన్ని తలపిస్తోంది
కోల్కతా: హాథ్రస్లో దళిత యువతికి జరిగిన అంత్యక్రియల తీరు రామాయణంలోని సీత అగ్ని ప్రవేశాన్ని గుర్తు చేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ అన్నారు. బాధితురాలి పట్ల జరిగిన క్రూర చర్యలను...
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో ఒక లోక్సభ స్థానం, 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలియచేస్తూ ఎన్నికల షెడ్యూల్ను...
పెరుగుతున్న కరోనా రికవరీలు
నెలరోజుల్లో మొదటిసారి తక్కువ సంఖ్యలో కేసుల నమోదు
యాక్టివ్ కేసుల కన్నా రికవరీలే 5 రెట్లు అధికం
ఒక్కరోజే 776 మంది కరోనాకు బలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. దాదాపు నెల...
భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
9 మంది అల్ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
పశ్చిమబెంగాల్లో ఆరుగురు, కేరళలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ
న్యూఢిల్లీ/కోల్కతా: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో తొమ్మిది మంది అల్ ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు....
కుర్రాడితో టీచర్ రాసలీలలు… భార్యను చంపిన భర్త
కోల్కతా: ఓ టీచర్ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను భర్త హత్య చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శాంతి అనే మహిళ స్థానిక...
ఛానెళ్ల తీర్పు!
చట్టాలు, న్యాయస్థానాలు చేయాల్సిన పనిని మీడియా, పితృస్వామిక సమాజమే చేసేస్తే ఆ ‘పగభగ’ కు ఆహుతైపోయేవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం సాధ్యమయ్యే...
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
బెంగాల్ లో పేలుడు: ఇద్దరు మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లోని కమర్హతి గోలఘాట్ ప్రాంతంలో ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
దేశంలో గణనీయంగా పెరిగిన రికవరీ రేటు..
దేశంలో గణనీయంగా పెరిగిన రికవరీ రేటు
పది రాష్ట్రాల్లో జాతీయ సగటుకన్నా ఎక్కువే
90 శాతంతో అగ్రస్థానంలో ఢిల్లీ..తర్వాతి స్థానాల్లో హర్యానా, తమిళనాడు
తెలంగాణలో 77.40 శాతం
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...