Thursday, May 9, 2024
Home Search

బెంగాల్‌ - search results

If you're not happy with the results, please do another search

అదే తీరు.. అదే జోరు

15 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు గడచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు 33,425కు చేరిన మరణాలు 64.25 శాతానికి పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో...
11 died in lightning strikes in West Bengal

పిడుగుపాటుకు పదకొండు మంది మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది చనిపోయారు. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. పొలంలో పనిచేస్తుండగా బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో 5గురు,...
MLA murdered duo to join in BJP at westbengal

బిజెపిలో చేరినందుకు ఆ ఎంఎల్ఎను చంపేశారు: సిఎం

అగర్తాలా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ ఎంఎల్‌ఎ బిజెపి పార్టీలో చేరినందుకే చంపేశారని త్రిపుర సిఎం విప్లబ్ కుమార్ ఆరోపణలు చేశారు. దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎంఎల్‌ఎ 2019లో సిపిఎం నుంచి...
5041 New Corona Cases Registered in AP

గడగడలాడించే రికార్డు

ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు మొత్తం మరణాలు 23,174 24 గంటల్లో 500 మంది బలి తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే రికవరీ రేటు 63 శాతం దాటింది న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
Woman murder inside moving taxi at west bengal

లోన్ డబ్బులు అడిగినందుకు ప్రాణం తీశాడు….

  కోల్‌కతా: లోన్‌ డబ్బులు ఇవ్వమన్నందుకు ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళ ప్రాణాలు తీసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టోలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
Girl's Relatives Fire on Lovers in Uttar Pradesh

భార్యను బెంగళూరులో చంపి… అత్తను కోల్‌కతాలో హత్య చేసి… ఆత్మహత్య

కోల్‌కతా: విడాకుల విషయంలో భార్యను బెంగళూరులో హత్య చేసిన తరువాత  అత్తను కోల్‌కతాలో చంపి అనంతరం అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమిత్...
Within 20 days 2 lakh corona positive cases

20 రోజులు.. 2 లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
Employment through Skills Training for Unemployed

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి

  యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి ప్రణాళికలను సిద్ధం చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
Southwest Monsoon arrived in Telangana

అన్ని ప్రాంతాలకు ‘నైరుతి’

హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు శుక్రవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా...
63 Shramik special trains from 7 states

7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు

  న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
Coronavirus crisis become turning point for country

సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం

కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు   కోల్‌కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
Mamata Banerjee reacted sharply to Amit Shah comments

సంస్కృతిపై మీరా మాట్లాడేది?

  కోల్‌కతా : తన హయాంలో పశ్చిమ బెంగాల్‌లో అవినీతి పెచ్చుమీరిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. భారత్‌లో...
India has lost 750 tigers in last eight years

ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం

మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి...
Prime Minister Modi applauds TV journalist Suchandrima

సుచంద్రిమ నీ తెగువ భేష్

  వరదలపై నీ రిపోర్టింగ్ చూసి చలించిపోయా టివి జర్నలిస్టుకు ప్రధాని మోడీ ప్రశంసలు న్యూఢిల్లీ : ఇటీవల ఎంఫాన్ తుపాను సృష్టించిన విలయం లోనూ ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేసిన కోల్‌కతా టీవీ జర్నలిస్ట్ సుచంద్రిమ...
CP Ravindar press meet on warangal deaths

ఒక బిహారీ… పది హత్యలు…

  ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
Soon India will have 4 Rafale jets

త్వరలోనే భారత్‌కు 4 రాఫెల్ జెట్లు : ఫ్రాన్స్

  న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు సరఫరా చేయడంలో ఆలస్యమేమీ ఉండదని ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయెల్ లెనెయిన్ తెలిపారు. భారత వైమానిక దళానికి వీలైనంత త్వరగా నాలుగు రాఫెల్ జెట్లను అందిస్తామని ఆయన...
5 states account for over 72 per cent of country

కరోనా కరుకుదనం

గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు తేదీ కేసుల సంఖ్య మే 17 4,987 మే 18 5,242 మే 20 5,611 మే 21 5,609 మే 22 6,654 కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
Amphan Tufan hit the Bengal coast

ఒడిషా, బెంగాల్ బెంబేలు

  రాకాసి కన్నుతో దూసుకొచ్చింది తీరాన్ని తాకిన ఎంఫాన్ తుపాన్ గంటకు 190 కిమీల వేగం కుండపోత వర్షాలతో భీభత్సం కూలిన చెట్లు, స్తంభాలు ఆరులక్షల మంది తరలింపు కోల్‌కతా/ భువనేశ్వర్ / న్యూఢిల్లీ...
Severe damage with Amphon storm

దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’

  బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక బెంగాల్, ఒడిశా అప్రమత్తం సురక్షిత ప్రాంతాలకు లక్షల...
cyclone-amphan

అతి తీవ్ర తుఫాన్‌గా ఎంఫాన్

 బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్న ఎంఫాన్ భువనేశ్వర్ : ఎంఫాన్ సోమవారం అతి తీవ్ర తుఫాన్(సూపర్ సైక్లోన్) గా మారి ఈశాన్య బంగాళాఖాతం వైపు పయణిస్తుందని భారత వాతావరణశాఖ(ఐఎండి) తెలిపింది. ఈ నెల...

Latest News