Saturday, April 27, 2024
Home Search

బెంగాల్‌ - search results

If you're not happy with the results, please do another search

రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు

  1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్ హోం క్వారంటైన్‌లో 1,771మంది వారిపై నిరంతరం నిఘా పెట్టాం 991 పాస్‌పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...
Rape

అత్యాచారయత్నం… నిందితుడి నాలుకను కొరికి…

  కోల్‌కతా: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె ప్రతిఘటించి నిందితుల్లో ఒకరి నాలుకను కొరకడంతో రెండు భాగాలైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జల్పాయిగురి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

రేపటి నుంచి దేశీయ విమానాలు బంద్

  న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా బుధవారం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే విమానాలను రద్దు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా

  కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు రాష్ట్రాల సిఎస్‌లకు లేఖ దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు 4వేల మంది అనుమానితులు ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...
Voter

కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు

  ఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ సాధారణ వ్యక్తులకు హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల పేర్ల మీద తప్పుడు ఓటరు గుర్తింపు కార్డులు గతంలో జారీ చేశారు. గతంలో పలుమార్లు ఓటర్ కార్డులలో తప్పులు...
Goat

మేకపై మందుబాబు అఘాయిత్యం

  కోల్‌కతా: సమాజంలో మహిళలు, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లతో పాటు మూగ జీవులకు సమాజంలో భద్రత కరువైంది. రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతుండడంతో కామాంధుల నుంచి మానాలు కాపాడుకోవడం కోసం మహిళలు ప్రాణాలు...

ఏడాదికోసారి జిఎస్‌టి రేట్ల సమీక్ష

  కోల్‌కతా: ప్రభుత్వం నిరంతరంగా పరిశ్రమదారులు, వ్యాపారవేత్తలతో సమావేశం కావాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...

రాష్ట్రాల తిరుగుబాటు బావుటా

  మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....

భార్య శవం పక్కనే మూడు రోజులు…

    కోల్‌కతా: చనిపోయిన భార్య మృతదేహం పక్కనే మూడు రోజులు గడిపిన ఒక వ్యక్తి ఉదంతం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లా ఛక్డాలో శుక్రవారం ఈ సంఘటన బయటపడింది. 50వ దశకంలో...

హైదరాబాద్ 171 ఆలౌట్

  హైదరాబాద్: రంజీ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌తో సోమవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో...
National-Girl-Child-Day

బతకనిద్దాం బతుకునిద్దాం

సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా...
water-tank-collapses

కుప్పకూలిన భారీ వాటర్ ట్యాంక్… (వీడియో)

బంకుర: పశ్చిమ బెంగాల్‌లోని బంకుర జిల్లా సరేంగా ప్రాంత పరిధిలో ఉన్న ఏడు లక్షల లీటర్లు సామర్థ్యమున్న భారీ వాటర్ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వాటర్ ట్యాంకును 2016లో నిర్మించారు. దీనికి...

బెంగాల్ చేతిలో హైదరాబాద్ చిత్తు

  కోల్‌కతా: రంజీ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. బెంగాల్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 303 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది...

మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీ

  బెంగాల్ 635/7 డిక్లేర్డ్ హైదరాబాద్ 83/5 రంజీ పోరు కోల్‌కతా: రంజీ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. బెంగాల్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి...
Tik tok

ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకొని… టిక్ టాక్ వీడియో తీసిన యువకుడు మృతి

  కోల్‌కతా: టిక్‌టాక్ మోజులోపడి ఓ యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని మల్దా ప్రాంతంలో జరిగింది. ఓ యవకుడు కరెంట్ స్తంభానికి కట్టేసుకొని ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకొని టిక్‌టాక్ వీడియో...
Mamata

కేంద్రం ఎన్‌పిఆర్ సమావేశానికి వెళ్లను…

న్యూఢిల్లీ: జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్)పై జనవరి 17తేదీన కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి తాను వెళ్లడం లేదని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ''నా ప్రభుత్వాన్ని కూల్చాలని...

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
Mamata

ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరించిన మమత

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జనవరి 13న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...

Latest News