Home Search
పెద్దపల్లి జిల్లా - search results
If you're not happy with the results, please do another search
రెండు కేసులే
ఆ రెండు పాజిటివ్లు జిహెచ్ఎంసిలోనే
1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం
గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...
గుడుంబా తయారీదారులపై పిడి యాక్టు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో వైన్ షాపులు, బార్లు బంద్ కావడంతో మద్యం వినియోగదారులు కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్...
66 కొత్త కేసులు
రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు
ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18
గ్రీన్జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
కొత్త కేసులు 61
సోమవారం ఒక్కరోజే 61 కరోనా కేసులు.. ఒకరు మృతి
592కు చేరుకున్న వైరస్ బాధితుల సంఖ్య
అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 267.. తరువాత నిజామాబాద్లో 50
ఐదు జిల్లాల్లో జీరో కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్...
ఏం భయం లేదు
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు
364కు చేరిన పాజిటివ్ల సంఖ్య
జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి
నిజామాబాద్లో తాజాగా
పది మందికి వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్లింక్తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు...
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
వరికి అగ్గి తెగులు
15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి
మరింతగా విస్తరించే సూచనలు
అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే...
రంగంలోకి వ్యవసాయశాఖ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి...
పట్టణప్రగతి కోసం మారుదాం.. మారుద్దాం
మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి/ నాగర్ కర్నూల్ ప్రతినిధి : మనం మారుదాం-... మన పట్టణాన్ని మారుద్దాం... అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, అధికారులూ ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి...
సర్పంచ్ అంటే గ్రామానికి సిఎంతో సమానం: కొప్పుల
పెద్దపల్లి: సర్పంచ్ అంటే గ్రామానికి సిఎంతో సమానమని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దంపల్లిలో జిల్లా పంచాయతీ రాజ్ సమ్మేళనంలో కొప్పుల మాట్లాడారు. గాంధీజీ చెప్పినట్లు పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామాల...
కాకతీయ కాలువలో కారు…. మూడు మృతదేహాలు గుర్తింపు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కనిపించాయి. ఆదివారం రాత్రం బైక్ ప్రమాదంలో మహిళ కెనాల్ కొట్టుకుపోవడంతో కాకతీయ కెనాల్కు నీటిని అధికారులు...
147 ప్యాక్స్లు ఏకగ్రీవం
మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్ఎస్ బలపర్చినవారే
హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
ఎన్నికల సరళిని తెలుసుకుంటున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా ఎన్నికల కౌంటింగ్ సరళిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పలు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం...
ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ ఆర్టిసి బస్సు: తండ్రి మృతి…
మనతెలంగాణ/పెద్దపల్లి: గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు ఆటో ట్రాలీని ఢీకొట్టడంతో తండ్రి మృతి చెందగా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. టిఎస్...
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
22వేల నామినేషన్లు
14 వరకు బి ఫారాలు ఇవొచ్చు
ఆఖరి రోజున వెల్లువగా దాఖలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134
ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...