Home Search
టిఆర్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
మొక్కలు నాటిన హీరో రాజ్ తరుణ్
హైదరాబాద్ : టిఆర్ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వస్తోంది. అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. దీనిలో భాగంగా మొక్కలు...
మేయర్లు, ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: త్వరలో నగరంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్, మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు పరిధి ఎంఎల్ఎలతో గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష...
కెసిఆర్ రూ.11 వేల కోట్లు ఇస్తే… మోడీ రూ.210 కోట్లు ఇచ్చారు: హరీష్ రావు
సిద్దిపేట: రైతులకు ఉచిత కరెంట్, ఎరువులు, పంట పెట్టుబడి ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ దుబ్బకా నియోజకవర్గంలోని రాయికల్ మండల...
హైదరాబాద్లో కాంగ్రెస్కి అతీగతీ లేదు: మంత్రి తలసాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన మెచ్చుకుని తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తలసాని గుర్తుచేశారు. ఇళ్ల విషయంలో...
వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష ఎంపిల ఆందోళన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీల ఎంపిలు గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో టిఆర్ఎస్ ఎంపిలు పాల్గొన్నారు....
సోషల్ మీడియాలో కవిత సరికొత్త రికార్డు
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్ లో కవిత మిలియన్ ఫాలోవర్లను చేరుకున్నారు. సామాజిక, రాజకీయ, వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు తన...
వ్యవసాయ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
సుదర్శన్ రావు మృతి పట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుదర్శన్రావు కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సుదర్శన్ రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన కెటిఆర్
శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాల్లో 8 వందల కోట్ల వ్యయంతో చేపట్టిన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి...
మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మంత్రి మల్లారెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో...
ఎల్బినగర్ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డికి కరోనా
హైదరాబాద్: ఎల్బినగర్ ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకింది. సుధీర్ రెడ్డి భార్యకు మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం ఇద్దరు కుమారులతో కలిసి సుధీర్ రెడ్డి...
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: లక్షలాది కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే టిఆర్ఎస్ పార్టీ గొప్పగా ముందుకెళ్తొందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని అధిగమించారు....
కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎకు కరోనా..
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ కెపి వివేకానంద గౌడ్కు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన టెస్టు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన భార్య సౌజన్య, కుమారుడు...
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: ఎమ్మెల్యే గాదరి
మన తెలంగాణ/మోత్కూరు: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రతి ఒక్కరు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో సిడిపి నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన...
తెలంగాణలో మరో ఎంఎల్ఎకు కరోనా పాజిటివ్
నిజామాబాద్ : కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో...
హరీశ్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు మంత్రి కెటిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్రావు నేడు 49వ వసంతంలోకి అడుగేశారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లవెత్తున్నాయి....
మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో...
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…
రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....
‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే
బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన
- అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్
లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...
ఎపి జల అక్రమాలపై ఫిర్యాదు చేశాం: కర్నె ప్రభాకర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని పూర్తిగా తరలించేందుకు ఎపి...