Tuesday, May 21, 2024
Home Search

టిఆర్ఎస్ - search results

If you're not happy with the results, please do another search
Minister KTR to launch Command Control & Data Centre

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: యావత్ దేశం హైదరాబాద్, తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో పరిధిలోని క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్...
Minister Harish Rao reacted to death of the activist

ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి...
Raghunandan Rao Win in Dubbaka Constituency

దుబ్బాకలో 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌ గెలుపు

హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి- టిఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా, నేనా ఆనేలా పోరు కొనసాగింది. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు....
Assam assembly election result 2021

దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. దుబ్బాకలో మరో రెండు రౌండ్ల ఓట్లు లెక్కింపు జరగనుంది. 21వ రౌండ్ ముగిసేసరికి బిజెపికి 620 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 22...
Dubbaka by-election result 2020 Live

దుబ్బాక ఉపఎన్నిక: 12వ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో 12రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 8 రౌండ్లలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉండగా.. 3 రౌండ్లలో టిఆర్ఎస్ అభర్ధి సోలిపేట సుజాత లీడ్ లో...
171 votes polled for 90 votes in Assam

దుబ్బాకలో 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదు

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాధారణ ఓటర్లు సాయంత్రం 5గంటల వరకు ఓటేసేందుకు ఇసి...
Dubbaka polling start in Telangana

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం…

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరోనా‌ బాధితుల...

సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...
Minister Harish Rao Responds to Dubaka's defeat

కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు

సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....

రఘునందన్‌ చెత్తబుట్టలో కలిసిపోతడు: పద్మాదేవేందర్ రెడ్డి

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు....
Minister KTR to launch Command Control & Data Centre

బిజెపి,కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదు: కెటిఆర్

హైదరాబాద్: ఆర్బీఐ(రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం అత్యధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి...

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబల్ బెడ్‌రూం ఇళ్లను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జియాగూడలోని అంబేద్కర్ నగర్ లో సోమవారం ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ కు బోనాలతో...

ఐదేండ్ల పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో టిఆర్ఎస్ గెలుపు...
Maoist Arrest in TRS Leader Murder Case in Mulugu

టీఆర్ఎస్ నేత హత్య కేసులో మావోయిస్టు అరెస్టు..

ములుగు: అధికార పార్టీ టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావు(48) హత్య కేసులో మావోయిస్టు లక్ష్మణ్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ములుగు జిల్లాలో వెంటకటాపురం మండలం...
Nizamabad MLC polling ended

ముగిసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్ర 4గంటల వరకు 98.42శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత(టిఆర్ఎస్), సుభాష్...
Minister Harish Rao in GHMC election campaign

బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదు: మంత్రి హరీశ్

సిద్దిపేట: జాతీయ పార్టీ బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంత్రి హరీశ్ మంగళవారం దుబ్బాకలో పర్యటించారు. ఆయన సమక్షంలో దుబ్బాక నియోజకవర్గంలోని...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ

హైదరాబాద్:  పట్టభద్రుల ఎంఎల్ సి  ఎన్నికలపై టిఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ...
Minister Harish Rao Comments On Congress And BJP

దుబ్బాకలో పర్యటించిన మంత్రి హరీశ్

సిద్ధిపేట: దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... ''దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులకు భృతి...
Greater Elections Anytime After November 11th Says KTR

ప్రజాప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమీక్ష

హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్దఎత్తున...
Dubaka by election schedule released

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల

  హైద‌రాబాద్ : మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.  న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌గా 10న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్...

Latest News