Home Search
టిఆర్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: యావత్ దేశం హైదరాబాద్, తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో పరిధిలోని కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను హోంమంత్రి మహమ్మద్...
ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి...
దుబ్బాకలో 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ గెలుపు
హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి- టిఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా, నేనా ఆనేలా పోరు కొనసాగింది. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు....
దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. దుబ్బాకలో మరో రెండు రౌండ్ల ఓట్లు లెక్కింపు జరగనుంది. 21వ రౌండ్ ముగిసేసరికి బిజెపికి 620 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 22...
దుబ్బాక ఉపఎన్నిక: 12వ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో 12రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 8 రౌండ్లలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉండగా.. 3 రౌండ్లలో టిఆర్ఎస్ అభర్ధి సోలిపేట సుజాత లీడ్ లో...
దుబ్బాకలో 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదు
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాధారణ ఓటర్లు సాయంత్రం 5గంటల వరకు ఓటేసేందుకు ఇసి...
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం…
సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరోనా బాధితుల...
సిఎం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దుబ్బాక చైత్యన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కెటిఆర్ అన్నారు. మంత్రి తెలంగాణ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేశారు. ''దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాలకు...
కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు
సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....
రఘునందన్ చెత్తబుట్టలో కలిసిపోతడు: పద్మాదేవేందర్ రెడ్డి
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు....
బిజెపి,కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదు: కెటిఆర్
హైదరాబాద్: ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం అత్యధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి...
డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబల్ బెడ్రూం ఇళ్లను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జియాగూడలోని అంబేద్కర్ నగర్ లో సోమవారం ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ కు బోనాలతో...
ఐదేండ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు
సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు...
టీఆర్ఎస్ నేత హత్య కేసులో మావోయిస్టు అరెస్టు..
ములుగు: అధికార పార్టీ టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావు(48) హత్య కేసులో మావోయిస్టు లక్ష్మణ్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ములుగు జిల్లాలో వెంటకటాపురం మండలం...
ముగిసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్ర 4గంటల వరకు 98.42శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత(టిఆర్ఎస్), సుభాష్...
బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదు: మంత్రి హరీశ్
సిద్దిపేట: జాతీయ పార్టీ బిజెపితో తెలంగాణలో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంత్రి హరీశ్ మంగళవారం దుబ్బాకలో పర్యటించారు. ఆయన సమక్షంలో దుబ్బాక నియోజకవర్గంలోని...
ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్ సి ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పట్టుభద్రులను చైతన్యం చేసి, టిఆర్ఎస్ బలపర్చిన వారినే విజయం వరించేలా ఆ పార్టీ...
దుబ్బాకలో పర్యటించిన మంత్రి హరీశ్
సిద్ధిపేట: దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... ''దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులకు భృతి...
ప్రజాప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్దఎత్తున...
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : మెదక్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 3న దుబ్బాక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించగా 10న కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్...